Parliament Session: మోడీ ప్రభుత్వం తొలి బడ్జెట్.. ఈ నెల 21న అఖిలపక్ష సమావేశం..!
- ఈ నెల 22 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు..
- 21న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్న కేంద్రం..
- జులై 23న పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మోడీ సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరికొద్ది రోజుల్లో మోడీ ప్రభుత్వం మూడో దఫా తొలి బడ్జెట్ను ప్రవేశ పెట్టనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభం కానున్నాయి. గత పార్లమెంట్ సెషన్స్ మాదిరిగానే ఈ సమావేశాల్లో ఎలాంటి గందరగోళం లేకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం జూలై 21న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది. గత సెషన్లో నీట్ వివాదం కారణంగా పార్లమెంటులో చాలా గందరగోళం ఏర్పడింది. జూన్ 24 నుంచి జూలై 3 వరకు జరిగిన ఈ సెషన్ ప్రారంభంలో.. కొత్త ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
Read Also: Jio Annual Packs: ఇకనుంచి రెండు వార్షిక ప్లాన్స్ మాత్రమే.. ప్రయోజనాల్లోనూ మార్పులు!
Also Read
- PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
కాగా, వర్షాకాల సమావేశాల్లోనే బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతుంది. ఈ సెషన్ జూలై 22వ తేదీ నుంచి ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగనుంది. ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం పూర్తి బడ్జెట్ను ప్రవేశ పెట్టనుంది. జూలై 23వ తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. మోడీ ప్రభుత్వ తొలి బడ్జెట్ 3.0పై సామాన్యులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ బడ్జెట్లో మధ్య తరగతి ప్రజల కోసం ప్రభుత్వం అనేక పెద్ద ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. సామాన్య ప్రజలకు ఆదాయపు పన్నులో మినహాయింపును ఆశిస్తున్నారు. ప్రభుత్వ సిఫార్సు మేరకు 2024 బడ్జెట్ సమావేశాల కోసం పార్లమెంట్ ఉభయ సభలను సమావేశపరిచే ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు వెల్లడించారు. జూలై 23వ తేదీన కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు.
తాజావార్తలు
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
-
Crude Oil Price Today: బ్యారెల్కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి