Kangana Ranaut: బడ్జెట్ తయారు చేస్తున్న సమయంలో హల్వా వేడుకల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారు లేరని ఇటీవల లోక్సభలో రాహుల్ గాంధీ ‘దేశ్ కా హల్వా’ వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ ఘాటు గానే స్పందించింది. కాంగ్రెస్ హయాంలో బడ్జెట్ తయారీ సమయంలో ఎంతమందికి చోటిచ్చారని ప్రశ్నించింది.
NITI Aayog: నీతి ఆయోగ్ 9వ పాలకమండలి మీటింగ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ (శనివారం) ఉదయం రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరగబోతుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
కేంద్ర బడ్జెట్ 23 జులైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఇందులో పన్నులు, ప్రభుత్వ పథకాల్లో మార్పులకు సంబంధించి నిర్మలా సీతారామన్ భారీ ప్రకటనలు చేశారు.
Parliament: బడ్జెట్ చర్చ సందర్భంలో రాజ్యసభలో ఫన్నీ సందర్భం ఎదురైంది. వాడీ వేడి చర్చ మధ్యలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గేపై వేసిన సెటైర్లతో ఒక్కసారిగా సభలో నవ్వులు విరిసాయి. రా
Union Budget: కేంద్ర బడ్జెట్ తమిళనాడులో అధికార డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి కారుణమవుతోంది. బడ్జెట్లో కేంద్రం తమిళనాడును పట్టించుకోలేదని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Akhilesh Yadav: మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై ప్రతిపక్షాలు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎన్డీయేలో మిత్రపక్షాలకే ఎక్కువ నిధులు కేటాయించినట్లు కాంగ్రెస్తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
Union Budget 2024 For Sports: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ను మంగళవారం లోక్సభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో క్రీడా రంగానికి రూ.3,442.32 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే.. ఈసారి క్రీడలకు 45.36 కోట్లు అదనంగా కేటాయించారు. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఖేలో ఇండియా’కు అత్యధికంగా రూ.900 కోట్లు కేటాయించారు. ఖేలో ఇండియాకు గతంలో కంటే రూ.20 కోట్లు పెంచారు. కేంద్ర…
MK Stalin: ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొన్ని రాష్ట్రాలకే నిధులు కేటాయించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు తమిళనాడుని కేంద్ర బడ్జెట్లో పూర్తిగా విస్మరించారని సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు.
మీరు కొత్త స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, కేంద్ర బడ్జెట్ 2024లో మీకు ఒక పెద్ద శుభవార్త అందించింది. బయటి దేశం నుంచి మన దేశంలోకి వచ్చే ఫోన్లపై ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. దీంతో విదేశాల నుంచి వచ్చే ఫోన్లు ఇప్పుడు ఆరు శాతం మేర తగ్గనున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో.. కేంద్ర ప్రభుత్వం షిప్మెంట్ ద్వారా బయటి నుండి వచ్చే వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతానికి తగ్గించింది.