lizard in the curry: హాస్టల్ వంటలో బల్లి.. 30 మంది బాలికలకు తీవ్ర అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Students Fall Ill After Eating Hostel food: బల్లి పడిన ఆహారం తిన్న విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాలో జరిగింది. కూరలో బల్లి పడిన ఆహారం తిన్న హాస్టల్ లోని విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత కళ్లు తిరగడంతో పాటు, వాంతులు బారిన పడ్డారు విద్యార్థినులు. 30 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కూరలో బల్లి ఉండటాన్ని గమనించామని విద్యార్థినులు తెలిపారు.
Read Also: tag mahal : తాజ్ మహల్ పై వివాదం.. సుప్రీంకోర్టులో పిటీషన్
Also Read
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
అస్వస్థతకు గురైన బాలికలను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఒక బాలికను ఆస్పత్రిలో చేర్చగా.. మిగిలిన వారికి ప్రథమ చికిత్స అందించారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ జగదీష్ సోని తెలిపారు. వైద్య బృందం హాస్టల్ను సందర్శించి 30 మంది బాలికల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించింది. ఫుడ్ సేఫ్టీ టీం శుక్రవారం హాస్టల్ లోని ఇతర కూరగాయలను, ముడి పదార్థాలను, నీటి నమూనాలను సేకరించి విచారణ జరుపుతోంది.
బాలికలు తిని అస్వస్థతకు గురైన ఆహార పదార్థాలను బయటపడేశారు. దీంతో నమూనాలను సేకరించలేదని పోలీస్ అధికారి వాసుదేవ్ తెలిపారు. కోటా సిటి అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ బ్రిజ్ మోహన్ బైర్వా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్స్టిట్యూట్లు, హాస్టళ్లపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎంహెచ్ఓ ను ఆదేశించారు బ్రిజ్ మోహన్ బైర్వా.
తాజావార్తలు
-
India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
-
Isakapatnam : ఆమెజాన్ ఒరిజినల్ ‘ఇసకపట్నం’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
-
Varalaxmi Sarathkumar: హీరోయిన్ వరలక్ష్మికి ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్ బహిరంగ క్షమాపణ
-
ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!