Himanta Biswa Sarma: రాహుల్ గాంధీకే గ్యారంటీ లేదు.. ప్రజలకు ఏం గ్యారంటీ ఇస్తారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరుపున ప్రచారం చేస్తున్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శించారు. కర్ణాటక ప్రజలకు రాహుల్ గాంధీ గ్యారంటీ ఇస్తున్నారు.. అయితే రాహుల్ గాంధీ గ్యారంటీ ఎవరు తీసుకుంటారు..రాహుల్ గాంధీని నిలబెట్టేందుకు సోనియాగాంధీ గత 20 ఏళ్లుగా ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి కర్ణాటక ప్రజలకు హామీ ఇస్తారా..? అంటూ ప్రశ్నించారు.
Read Also: Carden search: మాదాపూర్ లో కార్డెన్ సెర్చ్.. 400 కాటన్స్ మద్యం బాటిళ్ళు సీజ్
Also Read
- Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్పై బ్యాన్ విధించిన కేంద్రం..
- India Real Estate: రియల్ ఎస్టేట్ మార్కెట్కు బంపర్ బూస్ట్.. 2026 తొలి అర్ధభాగంలో భారీ పెట్టుబడులు..
- Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
- UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
మరోసారి టిప్పు సుల్తాన్ ను విమర్శించారు హిమంత బిశ్వ శర్మ. టిప్పు స్వాతంత్యసమరయోధుడు అయితే.. తమ సంస్కృతి, మాతృభూమి కోసం మరణించిన 80,000 కొడవలు ఎవరు అని ప్రశ్నించారు. తమ నాయకుడు భూమిని, ధర్మాన్ని కాపాడుకోవడానికి త్యాగాలు చేశారని, వారి త్యాగాలను గుర్తించే చరిత్ర అవసరం అని ఆయన అన్నారు. టిప్పు సుల్తాన్ సొంత రాజ్యాన్ని కాపాడుకోవడానికి బ్రిటీష్ వారిపై యుద్ధం చేశారని, మాతృభూమి కోసం త్యాగాలు చేసిన కొడవ ప్రజలు నిజమైన స్వాతంత్ర సమరయోధులు అని ఆయన అన్నారు.
వామపక్షాలు రాసిన చరిత్ర ఇక చాలని, మన భూమని, ధర్మాన్ని కాపాడుకోవడానికి మన వీరులు చేసిన త్యాగాలను గుర్తించే నవభారత చరిత్ర అవసరం అని ఆయన ట్వీట్ చేశారు. శనివారం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ టిప్పు కుటుంబ సభ్యులుగా వర్ణించారు. నేను అస్సాం నుంచి వచ్చాను, అస్సాంపై 17 సార్లు మొఘలులు దాడి చేశారు. కానీ వారు మమల్ని ఓడించలేదు. కొడుగు ప్రజలు కూడా టిప్పు సుల్తాన్ ను చాలా సార్లు ఓడించారని ఆయన అన్నారు. సిద్దరామయ్య టిప్పు జయంతిని జరుపుకోవాలంటే పాకిస్తాన్ వెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ణాటక పీఎఫ్ఐ కి మళ్లీ కేంద్రంగా మారుతుందని అన్నారు.
తాజావార్తలు
-
iQOO Z11i: ఐకూ Z11i విడుదల.. 6500mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, Snapdragon 4 Gen 2
-
Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్పై బ్యాన్ విధించిన కేంద్రం..
-
India Real Estate: రియల్ ఎస్టేట్ మార్కెట్కు బంపర్ బూస్ట్.. 2026 తొలి అర్ధభాగంలో భారీ పెట్టుబడులు..
-
Ravi Shastri: “చాలా పెద్ద తప్పు చేస్తున్నారు”.. టీమిండియా మేనేజ్మెంట్పై రవిశాస్త్రి ఫైర్!
-
Ford: రూ.186 విలువ చేసే కుకీ దొంగిలించాడని ఆరోపణ.. రూ.1.9 కోట్ల జీతం తీసుకునే ఉద్యోగిని తొలగించిన ఫోర్డ్.. చివరికి
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!