Stone Pelting: అసదుద్దీన్ ప్రయాణిస్తున్న వందేభారత్ ట్రైన్పై రాళ్లదాడి.. అలాంటిదేం లేదన్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat police denied stone pelting on Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న వందేభారత్ ట్రైన్ పై దాడి జరిగిందని ఆరోపించారు ఆపార్టీ నేత వారిస్ పఠాన్. అయితే ఈ వాదనలను పోలీసులు ఖండించారు. అలాంటిదేం జరగలేదని గుజరాత్ పోలీసులు కొట్టిపారేశారు. తాను పార్టీ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న అహ్మదాబాద్ నుంచి వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో కొంతమంది రాళ్ల దాడికి పాల్పడినట్లు వారిస్ పఠాన్ ఆరోపించారు. ఓ బహిరంగ సభలో పాల్గొనేకు వెళ్లే సమయంలో ఈ దాడి జరిగిందని ఆరోపించారు.
Read Also: Lunar Eclipse: చంద్రగ్రహణం అంటే ఏమిటి? గ్రహణం సమయంలో ఆహార పదార్ధాలపై దర్భను ఎందుకు పెట్టాలి?
Also Read
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
అయితే వారిస్ పఠాన్ ఆరోపణలపై తాము దర్యాప్తు చేస్తున్నట్లు గుజరాత్ పోలీసులు వెల్లడించారు. రాళ్లదాడి జరగలేదు.. దానికి సంబంధించి ఎలాంటి కుట్ర జరగలేదని వెల్లడించారు. ఈ సంఘటన భరూచ్, అంకలేశ్వర్ మధ్య జరిగింది. ఈ ప్రాంతంలో నివాసాలు లేవని.. రైల్వే ట్రాక్ మరమ్మత్తులు జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. వందేభారత్ రైలుకు వ్యతిరేఖ దిశలో మరో ట్రాక్ పై పశ్చిమ్ ఎక్స్ ప్రెస్ వస్తున్నట్లు గుర్తించామని.. ఆ సమయంలో వేగంగా వెళ్తున్న రైళ్ల కారణంగా కొన్ని రాళ్లు కోచ్ ఈ02 కోచ్ ను ఢీకొట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. రాళ్ల దాడి జరగలేదని మా పరిశోధనలో తేలింది.
ఈ దాడి ఆరోపణలు చేసిన తర్వాత విచారణ ప్రారంభించారు. ఆర్ఫీఎఫ్, జీఆర్పీ, క్రైమ్ బ్రాంచు, రాష్ట్ర పోలీసులు రంగంలోకి దిగారు. సమగ్ర విచారణ జరిగిన తర్వాత రాళ్ల దాడి జరగలేదని నిర్ధారణకు వచ్చారు. ఈ వ్యవహారంలో రాళ్లదాడి జరగలేదని ఎలాంటి కుట్ర జరగలేదదని అధికారులు తెలిపారు. తరుపది విచారణ సాగుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
INDW vs AUSW: గ్రూప్-ఏలో ఉత్కంఠభరిత పోటీ.. భారత్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి!
-
Hanuman: హనుమంతుడిని కూడా నిలువరించిన ముగ్గురు యోధులు వీరేనా? ఈ కథల వెనుక ఉన్న విశేషాలేంటి?
-
DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్ను నిండా ముంచేసిన ఇరాన్!
-
Karnataka: “నిన్ను చంపి నేను చస్తా”.. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!