Election Commission: లోక్సభ ఎన్నికల్లో రూ.4650 కోట్లు స్వాధీనం..ఎన్నికల చరిత్రలో రికార్డ్..
Election Commission: దేశ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డబ్బులు పట్టుబడుతున్నాయి. లోక్సభ ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందే రికార్డు స్థాయిలో ఇంత మొత్తం నగదును ఇదే తొలిసారని ఎన్నికల సంఘం చెబుతోంది. మార్చి 1 నుంచి రోజూ రూ. 100 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. మొత్తంగా రూ. 4,650 కోట్లను స్వాధీనం చేసుకుంది. ఇది 2019 పార్లమెంటరీ ఎన్నికల కన్నా ఎక్కువ.
Also Read
2024 సార్వత్రిక ఎన్నికలు జరగుతున్నందున, దేశంలో 75 ఏళ్ల లోక్సభ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిస్టిక్స్ సర్వైలెన్స్ టీమ్లు, వీడియో వ్యూయింగ్ టీమ్లు, బోర్డర్ చెక్పోస్టులు తమ పనిని 24 గంటలు చేస్తున్నాయని ఎన్నికల సంఘం తెలిపింది. నగదు, మద్యం, ఉచితాలు, డ్రగ్స్, మాదకద్రవ్యాల తరలింపు పంపిణీ జరగకుండా కృషి చేస్తున్నామన్నారు. లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి.
తాజావార్తలు
-
5G Smart Phones Under 15000: 7,000 mAh బ్యాటరీ.. హైటెక్ ఫీచర్లతో, 15,000 బడ్జెట్లో కొత్త 5G స్మార్ట్ఫోన్లు ఇవే
-
Best Bedsheets for Summer: వేసవి ఉక్కపోతతో నిద్రపట్టడం లేదా..? ఈ బెడ్షీట్ మార్చి చూడండి.. హాయిగా నిద్ర పడుతుంది…!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
-
Stock Market: హార్ముజ్ డెడ్లాక్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు
ట్రెండింగ్
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!