Maharastra Politics: ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి “కాగడా” గుర్తు.. షిండే వర్గం కోరిన గుర్తులు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharastra Politics: శివసేనలో తగదాలతో ఆ పార్టీ గుర్తు అయిన ‘ధనస్సు-బాణం’ కేంద్ర ఎన్నికల సంఘం స్తంభింపచేసింది. మహారాష్ట్రలో శివసేన చీలిక వర్గాలు శివసేన ధనస్సు-బాణం గుర్తు కోసం న్యాయపరమైన పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే అసలైన శివసేన ఎవరికి చెందుతుందో అనే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘమే తేలుస్తుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇదిలా ఉంటే నవంబర్ లో అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికల వస్తుండటంతో ఈ రెండు గ్రూపుల మధ్య గుర్తుల కోసం పంచాయతీ మొదలైంది.
శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ‘కాగడా’గుర్తును కేటాయించింది ఈసీ. ‘శివసేన- ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే’ పేరును కేటాయించింది. ఇదిలా ఉంటే ‘ బాలాసాహెబంచి శివసేన’పేరును షిండే వర్గానికి కేటాయించింది ఈసీ. ఏక్ నాథ్ షిండే వర్గానికి గుర్తును కేటాయించాల్సి ఉంది. కొత్త ఎన్నికల గుర్తును ఎంచుకోవాలని ఇరువర్గాలకు సూచించింది ఈసీ. ముందుగా ఇరు వర్గాలు కూడా ‘త్రిశూలం’, ‘గద’ గుర్తులను కేటాయించాలని ఈసీని కోరాయి. అయితే ఈ రెండు కూడా ఓ మతాన్ని సూచించే విధంగా ఉండటంతో ఈ గుర్తులను ఇవ్వడానికి ఈసీ నిరాకరించింది. చివరగా శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ‘ కాగడా’ గుర్తును కేటాయిస్తూ ప్రకటన విడుదల చేసింది.
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
Read Also: IND Vs SA: నిర్ణయాత్మక వన్డే.. ప్రారంభంలోనే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా
ఇదిలా ఉంటే సీఎం ఏక్ నాథ్ షిండే వర్గం మంగళవారం మూడు గుర్తులను ఎన్నికల సంఘానికి సమర్పించింది. రావిచెట్టు, కత్తి, సూర్యుడు గుర్తులను సూచించింది. ఈ మూడింటిలో ఏదో గుర్తును ఈసీ కేటాయించనుంది. ఇదిలా ఉంటే నవంబర్ 3 అంధేరి ఈస్ట్ అసెంబ్లీ ఉపఎన్నికల కోసం శివసేన పార్టీకి చెందిన విల్లు-బాణం గుర్తులను కేటాయించాలని ఇటు సీఎం ఏక్ నాథ్ షిండే, అటు ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు కోరాయి. దీంతో ఈసీ ఈ గుర్తును స్తంభింపచేసింది.
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!