DMK: మోడీ పాలన బ్రిటీష్ వారి కన్నా దారుణం.. ప్రధాని బిహారీ వ్యాఖ్యపై డీఎంకే ఫైర్..
- ప్రధాని మోడీ పాలన బ్రిటిష్ వారి కన్నా దారుణం..
- మోడీ బీహారీ వ్యాఖ్యలపై డీఎంకే ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK: డీఎంకే ప్రభుత్వం బీహార్ ప్రజల్ని వేధిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించిన ఒక రోజు తర్వాత, డీఎంకే పార్టీ ప్రధానిపై విరుచుకుపడింది. డీఎంకే కార్యదర్శి ఆర్ఎస్ భారతీ ప్రధాని మోడీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తమిళనాడును అవమానించిందని, నిధుల కేటాయింపులో రాష్ట్రం పట్ల కేంద్ర వివక్ష చూపుతోందని ఆరోపించారు. మోడీవి విభజన రాజకీయాలని, బ్రిటీష్ పాలన కన్నా దారుణంగా ఉందని ఆయన విమర్శించారు.
Read Also: JD Vance – Usha: అమెరికా ఉపాధ్యక్షుడి లవ్ ఎఫైర్.? అందుకే, భార్య హిందూ మతం గురించి కామెంట్స్..
Also Read
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
- Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
- PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒకసారి తమిళ ప్రజలు నాగరికత లేని వారు అని చెప్పారని, ఒక బీజేపీ ఎంపీ దక్షిణాది ప్రజలను ‘‘నల్లజాతీయులు’’ అని అభివర్ణించారని, తమిళులు, ఆఫ్రికన్ అమెరికన్ల మధ్య పోలికలు చూపించారని భారతి అన్నారు. బెంగళూర్ లోని ఒక హోటల్లో దాడి జరిగినప్పుడు కర్ణాటకకు చెందిన బీజేపీ మహిళా మంత్రి తమిళులు బాంబు పెట్టారని ఆరోపించారని కూడా గుర్తు చేశారు. మీ దృష్టిలో తమిళులు అంత తక్కువ వారా.?? అని ప్రశ్నించారు.
డీఎంకే అధికారంలో ఉన్నందుకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని భారతి ఆరోపించారు. తమిళనాడు అందించే ప్రతి రూపాయికి 29 పైసలు మాత్రమే ఇస్తోందని, బీహార్ నుంచి రూ.7 ఇస్తుున్నారని భారతి అన్నారు. బీజేపీ 15 ఏళ్ల సంకీర్ణంతో బీహార్ను పాలించిందని, వారు ఇంకా అభివృద్ధి చెందారా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!