COVID 19: దేశంలో కొత్తగా 16 వేల కరోనా కేసులు.. 31 మరణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా కేసుల సంఖ్య 15 వేలకు పైగానే నమోదు అవుతున్నాయి. ఫిబ్రవరి చివరి నుంచి జూన్ వరకు రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 5 వేలకు లోపే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇటీవల కాలంలో తెలంగాణలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగింది.
తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన నివేదిక ప్రకారం దేశంలో 24 గంటల్లో కొత్తగా 16,103 కేసులు నమోదు అవ్వగా.. మహమ్మారి బారిన పడి 31 మంది ప్రాణాలు కోల్పోయారు. 13,929 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,11,711గా ఉంది. పాజిటివిటీ రేటు 4.27 శాతంగా ఉంది.
Also Read
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
- Kalyan Banerjee: "నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?" మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
- AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
Read Also: Hyderabad: బీజేపీ దిగ్గజాలకు నేడు యాదమ్మ చేతి వంటకాలు
కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి దేశవ్యాప్తంగా కరోనా గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటి వరకు మొత్తం 4,34,86,326 కేసులు నమోదు అవ్వగా.. ఇందులో 4,28,65,519 మంది కోలుకున్నారు. 5,25,199 మంది మరణించారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. డెత్ రేట్ 1.21 శాతంగా ఉంది. మరోవైపు కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు దేశంలో వేగవంతంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలోని 80 శాతం పైగా జనాభాకు వ్యాక్సినేషన్ అందించారు. వ్యాక్సినేషన్ కు అర్హులైన వారికి 197,95,72,963 డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు. నిన్న ఒక్క రోజే 10,10,652 మందికి వ్యాక్సినేషన్ చేశారు.
తాజావార్తలు
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?