Home
Vaccination
Vaccination News
-
Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
Measles Outbreak : పొరుగు దేశం బంగ్లాదేశ్లో మీజిల్స్ (తట్టు) వ్యాధి వేగంగా విస్తరిస్తుండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో కేసులు పెరుగుతుండటంతో భారత్పై కూడా దీని ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ, పిల్లల ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుండటంతో అప్రమత్తత అవసరమని ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది. మీజిల్స్ అనేది ‘పారామిక్సో వైరస్’ కుటుంబానికి చెందిన వైరస్ ద్వారా వచ్చే తీవ్రమైన… -
HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!
ఇటీవలి కాలంలో హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) సోకుతున్న వారి సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ఇది కేవలం సాధారణ వైరస్ మాత్రమే కాదు, దీర్ఘకాలంలో గర్భకంఠ క్యాన్సర్ (Cervical Cancer) సహా పలు రకాల ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో, హెచ్పివి టీకా తీసుకోవడంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని బెంగళూరులోని ఫోర్టిస్ ఆసుపత్రి యూరో-గైనకాలజిస్ట్ డాక్టర్ రుబినా షానవాజ్ వివరించారు. హెచ్పివి (HPV) అంటే ఏమిటి? ఇది చర్మం ద్వారా లేదా శారీరక… -
Vaccination: కుడి చేయి లేదా ఎడమ చేయి..? “టీకా ఇంజెక్షన్” ఇచ్చే ప్రాంతం ఎందుకు ముఖ్యం..?
Vaccination: వైద్యారోగ్య చరిత్రలో ‘‘వ్యాక్సిన్’’ అనేది అద్భుత సృష్టిగా చెప్పవచ్చు. ప్రాణాంతక వ్యాధుల నుంచి టీకాలు ప్రజల్ని కాపాడుతున్నాయి. పుట్టిన ప్రతీ బిడ్డకు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయిస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ కుడి చేతికి వేస్తే మంచిదా.? ఎడమ చేతికి వేస్తే మంచిదా..? అనే దానిపై ఆస్ట్రేలియన్ పరిశోధకులు రీసెర్చ్ చేశారు. ‘‘వ్యాక్సిన్ మొదటి డోస్ ఏ చేతికి ఇస్తారో, బూస్టర్ డోస్ కూడా అదే చేతికి ఇస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి’’ అని ఈ రీసెర్చ్లో వెల్లడించారు. -
Vaccination: వికటించిన టీకా.. మూడు నెలల చిన్నారి మృతి
టీకా వికటించి మూడు నెలల బాలుడు మృతి చెందిన ఘటన జార్ఖండ్లోని రామ్గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. రామ్గఢ్ జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మూడు నెలల చిన్నారికి వ్యాక్సిన్ వేసిన 24 గంటల తర్వాత మరణించినట్లు ఆరోగ్య అధికారి శుక్రవారం తెలిపారు. -
Bird Flu: గడగడలాడిస్తోన్న బర్డ్ ఫ్లూ.. ఏడాదిలో 5కోట్ల పక్షులు హతం
Bird Flu: యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ(ఈఎఫ్ఎస్ఏ) నివేదిక ప్రకారం ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా బర్డ్ ఫ్లూ వ్యాప్తిని ఎదుర్కొన్నట్లు పేర్కొంది. -
World Corona: జపాన్ లో రోజూ లక్షకు పైగా కోవిడ్ కేసులు..
Japan reports above 1 lakh covid cases.. -
Rs 1000-crore compensation: సీరం, బిల్గేట్స్పై రూ.1000 కోట్ల దావా.. ఎందుకంటే..?
కొవిషీల్డ్ తయారు చేస్తున్న సీరం ఇనిస్టిట్యూట్, బిల్గేట్ ఫౌండేషన్పై వెయ్యి కోట్ల దావా చేశారు ఔరంగాబాద్కు చెందిన దిలీప్ లునావత్. కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్ కారణంగా తన కూతురు మృతి చెందిందని ఆరోపిస్తూ.. బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో బాంబే హైకోర్టు సీరం సంస్థతో పాటు బిల్గేట్స్ ఫౌండేషన్కు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని అటు కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. భారత్తో పాటు ఇతర దేశాలకు 100… -
COVID-19: వ్యాక్సిన్ల రక్షణ కొంత కాలమే.. బూస్టర్ డోస్ తీసుకోవాల్సిందే.
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం ఇబ్బందులకు గురవుతోంది. కరోనా తన రూపాన్ని మార్చుకుంటూ కొత్త వేరియంట్లు పుట్టుకువస్తున్నాయి. ఇప్పటికే ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్, ఇక ఓమిక్రాన్ సబ్ వేరియంట్లు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే ఇవి వివిధ వేరియంట్లపై ఎలా పనిచేస్తాయి..ఎంతకాలం రక్షణ ఇస్తాయనే విషయంపై స్పష్టత లేదు. తాజాగా యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, యూనివర్సిటీ ఆఫ్ నార్త్… -
COVID 19: వరుసగా మూడో రోజు 20 వేలకు పైగా కేసులు.. తగ్గని మరణాలు
ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య 20 వేలను దాటుతోంది. వరుసగా మూడో రోజు దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 20 వేలకు పైగానే నమోదు అయింది. దీంతో పాటు మరనణాల సంఖ్య, రికవరీల సంఖ్య కూడా పెరిగింది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, కేరళ వంటి కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరిగింది. అయితే కొన్ని సార్లు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే ఇది సెకండ్ వేవ్ లో పోల్చితే… -
COVID 19: వరసగా రెండో రోజు 20 వేలకు పైగా కేసులు..పెరిగిన మరణాలు
దేశంలో కరోనా కేసులు తీవ్రత పెరుగుతోంది. వరసగా ఇటీవల కాలంలో 15 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గత రెండు నెలల కాలం నుంచి రోజూవారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కేసులు తీవ్రత అధికంగా ఉంటోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఢిల్లీల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 20,038 కేసులు నమోదు అయ్యాయి. వరసగా రెండు రోజులుగా 20 వేల…
తాజావార్తలు
-
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
-
Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
-
Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
-
NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!