Congress: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వరుస పరాజయాలు.. రాహుల్ గాంధీ మాస్టర్ ప్లాన్
- హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం..
- ఇటీవల 13 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త ఇన్చార్జ్లు..
- పార్టీ సంస్థాగత నిర్మాణంలో అనుభవం ఉన్న వ్యక్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా భారీ పునర్వ్యవస్థీకరణ చేసింది. సామాజిక న్యాయం అనే నినాదం కాంగ్రెస్ పార్టీపై బలమైన ముద్ర వేసింది. దీంతో ఇటీవల 13 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త ఇన్చార్జ్లు, ఇద్దరు రాష్ట్ర అధ్యక్షులు, ఇద్దరు కొత్త ప్రధాన కార్యదర్శులను హస్తం పార్టీ నియమించింది. హైకమాండ్ ఎంపిక చేసిన వ్యక్తులకు అధిక ప్రాధాన్యత లభించిందని చెప్పొచ్చు. దీంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణంలో అనుభవం ఉన్న వ్యక్తులను తీసుకురావడంపై ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారు.
Read Also: RK Beach: విశాఖ ఆర్కే బీచ్లో ఇసుక లారీ భీభత్సం.. తప్పిన పెను ప్రమాదం!
Also Read
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
- Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
- CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
- Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
ఇక, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు దామాషా ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడంతో పాటు కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణం పునర్నిర్మాణంలో ఇది ప్రధానంగా కనిపిస్తుంది. కొత్తగా నియమితులైన ఇద్దరు ప్రధాన కార్యదర్శులలో, సయ్యద్ నసీర్ హుస్సేన్ కర్ణాటకకు చెందిన ముస్లిం ముఖం కాగా, మరొకరు ప్రముఖ ఓబీసీ నాయకుడు ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ ఉన్నారు. అలాగే, తొమ్మిది కొత్త రాష్ట్రాల ఇన్చార్జ్లలో ముగ్గురు హరీష్ చౌదరి, అజయ్ కుమార్ లల్లు, బీకే హరిప్రసాద్ ఓబీసీలు ఉన్నారు. ఇక, కె రాజు ఎస్సీ వర్గానికి చెందిన వారు కాగా, మరొకరు సప్తగిరి ఉలక గిరిజన నేపథ్యం నుంచి వచ్చినవారు. అలాగే, రెండు రాష్ట్రాలకు అధ్యక్షుల నియామకాలు కూడా జరిగాయి. అందులో, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ ఓబీసీ కాగా, ఒడిశా కాంగ్రెస్ చీఫ్ భక్త్ చరణ్ దాస్ దళితుడు.
Read Also: Rekha Gupta: ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా..! నేడు ప్రకటించే ఛాన్స్!
అలాగే, కాంగ్రెస్ పార్టీలో కొత్త నియామకాలతో పాటు నిర్ణయాధికార యంత్రాంగంలో ఇప్పుడు అణగారిన వర్గాల వారికి 70 శాతానికి పైగా ప్రాతినిధ్యం లభించింది. ఇది ఉదయపూర్ డిక్లరేషన్తో సమకాలీకరించబడింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎదురు దాడి చేసేలా పార్టీలో సామాజిక కూర్పుకు శ్రీకారం చుట్టుంది. ఇక, భారత్ జోడో, చైనా సరిహద్దు వివాదం, సామాజిక న్యాయం లాంటి అనేక అంశాలపై కేంద్రంతో తలపడుతున్న రాహుల్ గాంధీ క్రేజ్ ఇటీవలి చాలా రెట్లు పెరిగిందని కాంగ్రెస్ అగ్ర నేతలలో భావిస్తున్నారు. అయితే, పార్టీలో అంతర్గత కలహాలు, అనేక రాష్ట్రాల్లో పార్టీ నిర్మాణం సరిగ్గా లేకపోవడం వల్ల ఏర్పడిన అవకాశాలను పునర్నిర్మాణం యోచిస్తుంది. దీని వల్ల దేశవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని కాంగ్రెస్ దృఢమైన వైఖరితో ముందుకు సాగుతుంది.
తాజావార్తలు
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!