Bombay High Court: ‘‘ఆపరేషన్ సిందూర్’’పై వ్యతిరేక పోస్ట్.. ‘‘మెరిట్ స్టూడెంట్ అయితే ఏంటి..?’’
- ఆపరేషన్ సిందూర్పై విద్యార్థిని వ్యతిరేక పోస్ట్..
- మెరిట్ స్టూడెంట్ అయినంత మాత్రన ఎఫ్ఐఆర్ రద్దు చేయలేం..
- కీలక వ్యాఖ్యలు చేసిన బాంబే హైకోర్టు..
Bombay High Court: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్కు సమాధానం ఇచ్చింది. పీఓకే, పాకిస్తాన్ లోపల ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. అయితే, మన దేశంలో కొంత మంది మాత్రం దీనిని సమర్థించకుండా, ‘‘ఆపరేషన్ సిందూర్’’కు వ్యతిరేక పోస్టులు పెడుతూ, పాకిస్తాన్ ప్రేమను చూపించారు. ఇలాంటి కేసును విచారిస్తున్న బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Read Also: Bihar: ఎన్నికల ముందు లాలూ కుటుంబంలో వివాదాలు.. కుమార్తె వరస పోస్టులతో కలవరం..
Also Read
- Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
ఆపరేషన్ సిందూర్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు 19 ఏళ్ల విద్యార్థినిపై కేసు పెట్టారు. ఆ పోస్టుపై తీవ్ర విమర్శలు రావడంతో, పోస్టును డిలీట్ చేసింది, క్షమాపణలు చెప్పింది.అయితే, దానికి క్షమాపణలు చెప్పినందున మాత్రమే రద్దు చేయలేమని బాంబే హైకోర్టు మౌఖికంగా వ్యాఖ్యానించింది. నిందితురాలు మెరిట్ స్టూడెంట్, ఆమె పరీక్షల్లో మంచి మార్కుల సాధిస్తే ఎఫ్ఐఆర్ రద్దు చేయలేమని ప్రధాన న్యాయమూర్తి శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ గౌతమ్ అంఖద్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఆపరేషన్ సిందూర్ మధ్య ఇండో-పాక్ ఘర్షణలపై ఆమె సోషల్ మీడియా పోస్ట్ చేసినందుకు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆమె ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని న్యాయవాది కోరిన సమయంలో హైకోర్టు ఈ వ్యాఖ్యల్ని చేసింది. ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత, హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల జరిగిన పరీక్షల్లో మంచి మార్కులు సాధించినట్లు కోర్టు దృష్టికి ఆమె తరుపు న్యాయవాది తీసుకుచ్చారు. ఆమె తెలివైన విద్యార్థిని అనే కారణం ఎఫ్ఐఆర్ రద్దు చేయడానికి కారణం కాదని చెప్పింది. మే 7న సదరు అమ్మాయి ‘‘రిఫార్మిస్తాన్’’ అనే అకౌంట్ నునంచి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టింది. ‘‘భారత ప్రభుత్వం పాకిస్తాన్పై యుద్ధాన్ని రెచ్చగొడుతోంది’’ అని ఆమె విమర్శించింది.
తాజావార్తలు
-
Israel-Lebanon: లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు.. 14 మంది మృతి
-
BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్
-
Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్
-
Astrology: ఏప్రిల్ 27, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్తలు..!
-
LSG vs KKR: షమీ లాస్ట్ బాల్ సిక్స్, రింకు ఫస్ట్ బాల్ ఫోర్.. సూపర్ ఓవర్లో లక్నోను చిత్తు చేసిన కేకేఆర్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!