కోవాగ్జిన్ పనితీరుపై WHO సంతృప్తి.. త్వరలోనే ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవాగ్జిన్ వ్యాక్సిన్ పనితీరుపై ప్రపంచ ఆరోగ్యసంస్థ సంతృప్తి వ్యక్తం చేసింది.త్వరలోనే ఎమర్జెన్సీ వినియోగానికి సంబంధించి అనుమతులు మంజూరు చేయనుంది. మరోవైపు.. భారత్ తన జనాబాలో 60 నుంచి 70శాతానికి వ్యాక్సీన్ వేయడం అత్యవసరమని who స్పష్టం చేసింది. హైదరాబాద్ బేస్డ్ వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్కు .. ప్రపంచ ఆరోగ్యసంస్థ శుభవార్త అందించింది. ఇప్పటికీ WHO అనుమతుల కోసం వేచి చూస్తున్న కోవాగ్జిన్కు.. త్వరలోనే అత్యవసర వినియోగానికి సంబంధించి, అనుమతులు మంజూరు చేయనుంది.
read also : జిల్లాల పర్యటనకు బండి సంజయ్
Also Read
- EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
- PM Narendra Modi: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. భక్తులకు ప్రధాని మోడీ లేఖ, ఐదు సంకల్పాలకు పిలుపు
- Siya Goyal: పూణే లోహగడ్ కోట హ*త్య కేసు.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్.. వీడియో వైరల్
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
కోవాగ్జిన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది WHO. కోవాగ్జిన్ ఫైనల్ పేస్ ట్రయల్ డేటా.. అంతర్జాతీయ ప్రజారోగ్యానికి సంబంధించి చక్కగా ప్రభావం చూపిస్తోందని తెలిపింది. జూన్ 23న భారత్ బయోటెక్, WHO మధ్య ప్రీ సబ్మిషన్ మీటింగ్ జరిగింది. డెల్టా వేరియంట్కు సంబంధించి కోవాగ్జిన్ పనితీరు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ.. ఓవరాల్ పనితీరు చూస్తే చాలా ఉన్నతంగా ఉందని తెలిపింది. గత శనివారం కోవాగ్జిన్ పనితీరును ప్రకటన విడుదల చేసింది భారత బయోటెక్.
దీనిపనితీరు ఓవరాల్గా చూస్తే, 77.8 శాతంగా ఉందని తెలిపింది. కోవిడ్ 19 తీవ్రత అధికంగా ఉన్న కేసుల్లో.. 93.4శాతం ప్రభావాన్ని కనబర్చిందని తెలిపింది. అయితే , డెల్టా స్ట్రెయిన్ విషయంలో మాత్రం 65.2శాతం ఉన్నట్లు తేల్చి చెప్పింది. భారత ప్రభుత్వం , ప్రజల్లో ప్రైమరీ రోగనిరోధక శక్తి పెంచడంపై దృష్టి సారించాలని WHO సూచించింది. తన జనాబాలో 60 నుంచి 70 శాతం మందికి వ్యాక్సినేషన్ చేయాలని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
-
EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
-
Jupally Krishna Rao: “లెక్క తప్పు ఐతే రాజీనామా చేస్తా”.. కేసీఆర్, కేటీఆర్లకు మంత్రి జూపల్లి సవాల్!
-
Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
-
Akhil Akkineni : సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!