తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.. ఏపీ, తెలంగాణ�
‘ట్రిపుల్ ఆర్’ మూవీ రిలీజ్ డేట్ కన్ ఫామ్ కావడంతో ఇప్పుడు వరుసగా పలువురు బడా నిర్మాతలు తమ చిత్రాల విడుదల తేదీలను రీ షెడ్యూల్ చేస్తున్నారు. ‘ఆచార్య’ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఆ మరు క్షణమే తమ ‘ఎఫ్ 3’ మూ�
January 31, 2022సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సిరీస్ ‘భామా కలాపం’. అభిమన్యు దర్శకత్వం వహిస్తుండగా డైరెక్టర్ భరత్ కమ్మ కథను అందించారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక త�
January 31, 2022కరోనా కారణంగా సెమీకండక్టర్ల దిగుమతి తగ్గిపోయింది. కార్ల తయారీలో సెమీకండక్టర్లు కీలక పాత్ర పోషిస్తాయి. సెమీ కండక్టర్ల కొరత కారణంగా కార్ల అమ్మకాలు భారీగా తగ్గిపోయినట్టు కేంద్ర ఆర్థికశాఖ సర్వే తెలియజేసింది. సెమీకండక్ట
January 31, 2022బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘రామ్ సేతు’ సినిమా షూటింగ్ జనవరి 31తో పూర్తయ్యింది. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడం అంటే తనకు మరోసారి స్కూల్ కు వెళ్ళినట్టు అనిపించిందని త
January 31, 2022ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఉపాధ్యాయ సంఘాల నేతలు.. నారాయణస్వామి వ్యాఖ్యలపై స్పందించిన ఫాప్టో ఛైర్మన్ సుధీర్ బాబు.. మా ఉపాధ్యాయుల పిల్లల్లో 50 శాతం పిల్లలు ప్రభుత్వ స్కూళ్ల
January 31, 2022తక్కువ టైమ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకోవడమే కాదు… పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. తనదైన అటిట్యూడ్ తో యూత్ లో క్రేజీ స్టార్ గా గుర్తింపును సొంతం చేసుకున్నాడు. రౌడీ బ్రాండ్ తో యువత మనసు దోచిన విజయ్ సినిమా థియేటర్ బిజినెస్ లోకి కూడా అ�
January 31, 2022ప్రపంచంలో దాదాపుగా ఏ దేశంలో తీసుకున్నా ట్యాక్స్లు అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ప్రజల ఆదాయంపై చాలా దేశాలు ట్యాక్స్ను విధిస్తు ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి అనేక రకాల ట్యాక్స్లను అక్కడి పరిస్థితులను బట్టి ప్రభుత్వాలు ట్యా
January 31, 2022విశ్వ కార్తికేయ హీరోగా, సీనియర్ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ హీరోయిన్ గా చలపతి పువ్వల దర్శకత్వంలో ఎన్. చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తున్న చిత్రం ‘అల్లంత దూరాన’. ఈ చిత్ర నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. త�
January 31, 2022ఇండియా టెక్నాలజీ రంగంలో ప్రపంచదేశాలతో పోటీ పడుతున్నది. ప్రతి మనిషికి కూడు, గూడు, బట్ట అవసరం. తినేందుకు తిండిని, కట్టుకునేందుకు బట్టను సంపాదించుకుంటున్నా, నివశించేందుకు గూడును మాత్రం ఏర్పాటు చేసుకోలేకపోతున్నాడు. సొంత ఇల్లు�
January 31, 2022పీఆర్సీ సాధన సమితి, ఏపీ ప్రభుత్వం మధ్య క్రమంగా దూరం పెరుగుతోంది.. పీఆర్సీ విషయంలో వెనక్కి తగ్గేదేలేదంటున్నారు నేతలు.. చర్చలకు వెళ్లడానికి కూడా షరతులు పెడుతున్నారు.. ఈ నేపథ్యంలో.. సంచలన కామెంట్లు చేశారు పీఆర్సీ సాధన సమితి నేత�
January 31, 2022కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు వేవ్స్ లోను సినిమా రంగాన్ని ఛిద్రం చేసింది.చిన్న సినిమాల నుంచి భారీ పాన్ ఇండియా సినిమాల వరకు కరోనా దెబ్బకు వాయిదా పడాల్సి వచ్చింది. ఇక చాలామంది నిర్మాతలు ఈ గ�
January 31, 2022ఈ మధ్య గుంటూరులోని జిన్నా టవర్పై పెద్ద చర్చే సాగుతోంది.. గుంటూరు నగరంలో ఉన్న చారిత్రాత్మక కట్టడానికి పాకిస్థాన్ జాతిపిత ఐన మహమ్మద్ అలీ జిన్నా పేరు పెట్టారు.. అయితే, భారతీయ జనతా పార్టీ తరచూ దీనిని లేవనెత్తుతోంది.. రిపబ్లిక్ డే సందర�
January 31, 2022సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు రిలీజ్ డేట్ ని మార్చిన ఈ
January 31, 2022ఆంధ్రప్రదేశ్లో బీజేపీ దూకుడు పెంచుతోంది.. ప్రతీ అంశంపై ప్రభుత్వానికి డిమాండ్లు, లేఖలు వెళ్తున్నాయి.. ఇవాళ సీఎం వైఎస్ జగన్కు మరో లేఖ రాశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. నిర్ణీత సమయంలో పేదలకు ఇళ్లు నిర్మించాలని లేఖలో డిమ
January 31, 2022దేశంలో కరోనా కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉపాధికోసం చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. వచ్చిన సంపాదనతో కాలం వెల్లదీస్తున్నారు. తక్కవ పెట్టుబడితో చేసే వ్యాపారాల్లో టిఫెన్ షాపు కూడా ఒకటి. రుచిని బట్టి, ధర�
January 31, 2022హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లో పబ్బు యాజమానులతో ఆయన సమావేశం అయి డ్రగ్స్, మత్తు పదార్థాలను నిరోధించడానికి వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గ�
January 31, 2022ఓవైపు దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్నా.. మరోవైపు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం.. అన్ని పార్టీలో ప్రచారంలో దూసుకుపోతున్నాయి.. అయితే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో.. ప్రచారం, ర్యాలీ�
January 31, 2022