బుల్లితెర ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్న టీవీ ప్రోగ్రామ్లలో ఒకటి ‘
బీజేపీలో తీవ్ర విషాదం నెలకొంది. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగా రెడ్డి మృతి చెందారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మృతికి పలువురు సంతాపం తెల�
February 5, 2022టాలీవుడ్లో అత్యంత పాపులర్ ప్లేబ్యాక్ సింగర్లలో సునీత ఒకరు. ఈ సింగర్ ధైర్యంగా తన జీవితంలో రెండవ సారి వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది. టాలీవుడ్ డిజిటల్ మీడియా ఎంట్రపెన్యూర్ రామకృష్ణ వీరపనేనిని సునీత 2021 జనవరిలో హైదరాబాద్లో వివాహం చేసు
February 5, 2022ఏపీలో హాట్ టాపిక్ గా మారింది పీఆర్సీ అంశం. దీనిపై మంత్రుల కమిటీ భేటీ అయింది. పీఆర్సీ అంశంపై ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దేందుకు మంత్రుల కమిటీ ప్రయత్నం చేసిందన్నారు సలహాదారు సజ్జల. ఉద్యోగ సంఘాల అనుమానాలు నివృత్తితో పాటు కొన్ని సర్దుబాటు చే�
February 5, 2022యంగ్ రెబల్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన ‘రాధే శ్యామ్’ సినిమాను మార్చి 11వ తేదీన థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టుగా ఇటీవలే ప్రకటించారు. అయితే ఇప్పుడు చెప్పిన సమయానికి సినిమాను విడుదల చేయడానికి సినిమా పనులు చకచకా జరుగుతు�
February 5, 2022ట్విట్టర్ సోషల్ మీడియా వాడేవారికి పరిచయం అక్కర్లేని పేరు. వ్యక్తులు, సంస్థలు, రాజకీయపార్టీలు తమ ప్రచారం కోసం ట్విట్టర్ ను విరివిగా వాడతారు. సెలబ్రిటీలయితే లక్షలాదిమంది అభిమానులకు ట్విట్టర్ ద్వారా చేరువ అవుతారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్వ
February 5, 2022ఇవాళ రాష్ట్రానికి ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణకు రానున్నారు. ముచ్చింతల్ ఆశ్రమంలోని శ్రీరామానుజ స్వామి సహస్రాబ్ది సమారోహంతో పాల్గొనడంతో పాటు పటాన్ చెరులోని ఇక్రిశాట్ లో జరిగే కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటారు. తెలంగాణకు వస్తున్న ప్రధాని మ�
February 5, 2022భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.. సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొననున్న ఆయన.. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా ముచ్చింత
February 5, 2022మంత్రుల కమిటీతో జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసినట్టుగా తెలుస్తోంది.. హెచ్ఆర్ఏపై ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం.. హెచ్ఆర్ఏ శ్లాబుల్లో కీలక సవరణల దిశగా చర్చలు సాగ�
February 5, 2022కరోనా థర్డ్ వేవ్ విజృంభణ క్రమంగా తగ్గిపోతోంది.. దీంతో.. కరోనా కేసులు భారీ ఎత్తున నమోదైన సమయంలో.. కఠిన ఆంక్షలు విధిస్తూ.. అమలు చేస్తూ వచ్చిన ఆయా రాష్ట్రలు ఇప్పుడు సడలింపులబాట పడుతున్నాయి.. తాజాగా, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కో�
February 4, 2022సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్స్ పై నిషేధం విధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ తెలిపారు.. రామచంద్రపురం ఇక్రిశాట్, ముంచింతల్ చిన్న జీయర్ ఆశ్రమం వద్ద డ్రోన్స్ పై నిషేధం ఉంటుందని.. రేపు ఉదయం 6 గంటల నుండి ఈ నెల 15వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమ�
February 4, 2022అక్కినేని నాగ చైతన్య, రాశీ ఖన్నా జంటగా విక్రమ్ కె కుమార్ దర్శవంలో కత్వంలో తెరకెక్కుతున్న చిత్రం థాంక్యూ. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా న�
February 4, 2022ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ వ్యవహారం కాస్త ముదిరి.. సమ్మెకు దారి తీస్తోంది.. ప్రభుత్వం చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం చెబుతుంటే.. ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చిన ఉద్యోగులు.. సమ్మెకు సిద్ధం అవుతున్నారు.. అయితే, ఉద్
February 4, 2022దోశల్లో ఎన్నో రకాలు ఉంటాయి. అందులో కొన్ని చాలా టేస్టీగా ఉంటే, మరికొన్ని పబ్లిసిటీతో ఆకట్టుకుంటుంటాయి. అలాంటి వాటిల్లో ఢిల్లీలో 10 అడుగుల దోశ ఒకటి. అక్కడ ఈ దోశకు మంచి డిమాండ్ కూడా ఉన్నది. వీకెండ్స్లో ఫ్యామీలీలో ఈ దోశను తినేందుకు ఎక్
February 4, 2022కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. ఓవైపు కోవిడ్ కట్టడికి సర్కార్ కఠిన చర్యలకు పూనుకుంటున్నా.. కేసులు ఇంకా భారీగానే నమోదు అవుతున్నాయి.. ఇక, గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,684 కొత్త పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరోవైపు.. ఒక�
February 4, 2022బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ స్టార్లకు కలిసొస్తుందా..? అంటే అవుననే మాటే వినిపిస్తోంది. వరుస సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించిన అనసూయ ఈ సినిమ�
February 4, 2022