Declining Rice Production: దేశంలో తగ్గనున్న వరి ఉత్పత్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Declining Rice Production: దేశంలో ఈ ఏడాది వరి ఉత్పత్తి తగ్గవచ్చని తెలుస్తోంది. అయితే ఈ సారి దేశంలో 12 మిలియన్ టన్నుల మేర వరి ఉత్పత్తి తగ్గవచ్చని కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే వెల్లడించారు. కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు తక్కవగా కురవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే దేశంలో ఇప్పటి వరకు వరి స్టాక్ మిగులు ఉందని వెల్లడించారు. నాలుగు రాష్ట్రాల్లో తక్కువ వర్షపాత వరి ఉత్పత్తిపై ప్రభావం చూపించనుందని ఆయన అన్నారు. అయితే రుతు పవనాల కారణంగా ఈ ఏడాది కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయని.. ఆ రాష్ట్రాల్లో వరి దిగుబడి పెరుగుతుందని పాండే వెల్లడించారు. అయినా దేశంలో వరి నిల్వలు సర్ ప్లస్ లోనే ఉంటాయని తెలిపారు.
ఈ ఖరీఫ్ సీజన్ లో ఇప్పటి వరకు చాలా రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం నమోదు అయింది. దీంతో వరి సాగు విస్తీర్ణం 38 లక్షల హెక్టార్లు తగ్గిందని పాండే అన్నారు. ఖరీఫ్ సీజన్ లోనే భారతదేశంలో ఎక్కువ వరి ఉత్పత్తి అవుతుంది. 80 శాతం వరి ఉత్పత్తి ఒక్క ఖరీఫ్ సీజన్ నుంచే వస్తుంది. చాలా అధ్వాన్న పరిస్థితుల్లో బియ్యం ఉత్పత్తి నష్టం 10 మిలియన్ టన్నుల వరకు ఉండవచ్చని.. అయితే ఈ ఏడాది 12 మిలియన్ టన్నుల వరకు ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తర్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వరినాట్లు 25 లక్షల హెకార్లు తక్కువగా పడ్డాయి.
Also Read
- Delhi Police Commissioner: ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్.. ఎవరు ఈ అనురాగ్ కుమార్..?
- Hydrogen Fuel Cell Train: తొలి "హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్" రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
- Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
- NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
Read Also: Bandi sanjay: అసోం సీఎంను మాట్లాడనీయకుండా మైక్ లాక్కోవడం హేయమైన చర్య
గత ఆరేళ్లుగా దేశంలో పంటల దిగుబడి చాలా బాగుంది. అయితే ప్రస్తుతం ఏర్పడిన వాతావరణ పరిస్థితులు ఈ ఏడాది ప్రభావం చూపించనున్నాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా అన్ని రంగాలు కుంటుపడినా.. వ్యవసాయ రంగం ఆదుకుంది. ఇప్పటికే మే నెలలో ఉష్ణోగ్రతల కారణంగా గోధుమ పంటపై ప్రభావం చూపింది. గోధుమలను ఇతర దేశాలకు ఎగుమతి చేయాడాన్ని బ్యాన్ చేసింది ఇండియా. తాజాగా నూకల ఎగుమతులను కూడా నిషేధించింది.
తాజావార్తలు
-
Delhi Police Commissioner: ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్.. ఎవరు ఈ అనురాగ్ కుమార్..?
-
Hydrogen Fuel Cell Train: తొలి “హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్” రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
-
TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Lenovo Legion R9000P: ప్రపంచంలోనే తొలి IJP OLED డిస్ప్లేతో.. లెనోవో Legion R9000P రిలీజ్
ట్రెండింగ్
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!