బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, దిశా పటాని జంటగా నటించిన యాక్షన్ థ్రిల్
దేశరాజధాని ఢిల్లీలో మరోసారి లాక్డౌన్ పొడిగించారు.. ఇప్పటికే రెండో విడతలగా లాక్డౌన్ విధించినా.. కోవిడ్ కంట్రోల్ కావడం లేదు.. దీంతో.. మరో వారం రోజుల పాటు లాక్డౌన్ ఉంటుంది అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఆ రాష్ట్ర ముఖ్యమ�
May 1, 2021కరోనా సెకండ్ వేవ్ కంట్రోల్ చేయడానికి మరోసారి దేశ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తారంటూ వస్తున్నవార్తలు వైరల్ గా మారిపోయాయి.. లాక్డౌన్ బాధ్యత మాది కాదు.. కేసుల తీవ్రత, పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకుంటాయని ఇప్ప�
May 1, 2021నటుడు సిద్ధార్థ్ ఇటీవల కాలంలో తన ట్వీట్లతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా “ప్రభుత్వం ప్లాన్ చేసిన వాక్సినేషన్ డ్రైవ్ కన్నా ఇండియన్ ఎయిర్ లైన్స్ పాసెంజర్ సీటింగ్ ఆర్డర్ బెటర్. ఎంత జనాభా ఉందో మీకు తెలుసా ? వ్యాక్సినేషన్ డోసులు ఎన
May 1, 2021మంత్రి గా ఉన్న ఈటల రాజేందర్ అనేక భూ కబ్జా లకు పాల్పడ్డారు. 112 సర్వే నెంబర్ లో 6 ఎకరాలలో భూకబ్జా కు పాల్పడ్డారు అని హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ కౌశిక్ రెడ్డి అన్నారు. అసైన్డ్ భూములు అమ్మకం , కొనుగోలు నిషేధం. ఈటల అనుచరుడు సూరి .. 33 ఎకరాలను కబ్జా చే�
May 1, 2021కరోనా మహమ్మారి బారిన పడి కుమారుడు గత నాలుగు రోజుల క్రితం మృత్యువాత పడ్డారు,అదే ఆలోచన తో బెంగ తో తండ్రి తనువు చాలించారు. నాగారం మున్సిపాలిటీ లోని రాంపల్లి చెందిన నీరుడి వాసు కరోనా తో చికిత్స కోసం నగరం లోని ఆసుపత్రి లో చేరి తనువు చాలించారు,ఆర్థ
May 1, 2021కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన మరియు మాస్క్ ధరించడంలో మరియు సామాజిక దూరాన్ని పాటించడం లో విఫలమైన వారి నుండి పోలీసులు శుక్రవారం రూ .2.57 కోట్లు జరిమానా వసూలు చేశారు. నగరంలోని అనేక నిబంధనలు ఉల్లంఘించబడుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో కర్ఫ్యూ చ�
May 1, 2021రేపు నాగార్జున సాగర్ ఉపఎన్నిక కౌంటింగ్ జరగనుంది. నల్గొండ పట్టణంలో ని అర్జాలబావి సమీపంలో ని (రాష్ట్ర గిడ్డంగుల సంస్థ )ఎఫ్.సి.ఐ గోదాముల్లో కోవిడ్ నిబంధలకు అనుగుణంగా కౌంటింగ్ కి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాగార్జున సాగర్ నియోజక మొత్తం ఓటర్లు 2,20,206 మ�
May 1, 2021ఐపీఎల్ 2021 లో దారుణంగా విఫలమవుతున్న జట్టు సన్రైజర్స్ హైదరాబాద్. ఇప్పటివరకు ఈ సీజన్ లో ఆరు మ్యాచ్ లు ఆడగా అందులో ఒక్క విజయం మాత్రమే నమోదుచేసింది. దాంతో ఆ జట్టు పై అలాగే వారి కెప్టెన్ డేవిడ్ వార్నర్ పై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది మా
May 1, 2021వైద్య ఆరోగ్యశాఖను మంత్రి ఈటల రాజేందర్ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు గవర్నర్ తమిళిసై. అయితే తనను బాధ్యతల నుండి తప్పించడం పై స్పందించిన ఈటల… వేలాది కేసులు వస్తున్న తరుణంలో ప్రజలకు మెరుగైన చికిత్స అందే�
May 1, 2021ఐపీఎల్ లో ఎప్పుడు టైటిల్ ఫెవరెట్స్ గా ఉండే రెండు జట్లు అయిన చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన పోటీలలో ముంబై 18 మ్యాచ్ లలో గెలవగా చెన్నై 12 గెలుపొందింది. ఇక 2018 లో చెన్నై జట్టు
May 1, 2021ఈటల పేరు ముఖ్యమంత్రి గా టిఆర్ఎస్ లో తెర మీదకు రావడం జరిగింది అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. కానీ కేటీఆర్ ముఖ్యమంత్రి పదవికి అడ్డంకిగా ఈటల మారారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వడనికి గండి పడ్డట్లు అయింది. అందుకే మెదక్ జిల్ల�
May 1, 2021‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న తమిళ స్టార్ విజయ్ ఆంటోనీ. ఆ చిత్రంలో విజయ్ నటనకు సౌత్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బిచ్చగాడు చిత్రంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క్రేజ్ సంపాదించారు. ఈ యంగ్ హీరో విలక్షణమైన కథలను ఎంచు
May 1, 2021ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఒకటి రెండు సినిమాల షెడ్యూల్స్ మాత్రం పరిమితమైన బృందంతో జరుగుతున్నాయి. చిత్రం ఏమంటే… ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న ‘థ్యాంక్యూ’ టీమ్ కు బ్రేక్ పడిపోయింది. ఇప్పటికే హీర�
May 1, 2021కరోనాను కట్టడి చేయడానికి మానవాళి ముందు ఉన్న ఏకైక ఆప్షన్ వ్యాక్సినేషన్.. అయితే, భారత్ను వ్యాక్సినేషన్ కొరత వెంటాడుతోంది.. విసృత్తంగా వ్యాక్సిన్ వేయాల్సిన సమయంలో.. కొరత రావడంతో.. దానికి చెక్ పెట్టేందుకు సిద్ధమైన భారత ప్రభ�
May 1, 2021మను యజ్ఞ దర్శకత్వంలో అక్కినేని హీరో సుమంత్ హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘అనగనగా ఒక రౌడీ’. ఏక్ ధో తీన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని గార్లపాటి రమేష్, డాక్టర్ టిఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. మార్క్ కె రాబిన్ సంగీతం సమకూర్చుత�
May 1, 2021కరోనా మహమ్మారి ఇప్పటికే ఎంతో మంది ప్రముఖుల ప్రాణాలు తీసింది.. మంత్రులు, అధికారులు, ఉద్యోగులు.. ఇతర ప్రముఖులు, సాధారణ ప్రజలో ఎంతో మంది కోవిడ్ బారినపడి ప్రాణాలు విడిచారు.. తాజాగా బీహార్ మాజీ ఎంపీ కోవిడ్తో కన్నుమూశారు.. ఆర్జేడీ నుం�
May 1, 2021కాస్తంత ఆలస్యంగా నైనా విశాల్ ‘చక్ర’ ఈ యేడాది ఫిబ్రవరిలో జనం ముందుకు వచ్చింది. కమర్షియల్ గా ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు విశాల్ మరో హీరో ఆర్యతో కలిసి ‘ఎనిమి’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ఫారిన్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. దీనిని తర్వ�
May 1, 2021