సంపత్ రుద్ర దర్శకత్వంలో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా వస్తున్న ‘బర
భార్యాభర్తల కథకు కాస్త కామెడీ జోడించి, రియాలిటీకి దగ్గరగా చూపిస్తే ఆ సినిమాలు ఈమధ్య బాగా వర్కౌట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అదే లైన్ తీసుకొని వినూత్నంగా ఎంటర్టైన్ చేయడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘పురుష:’ మూవీ. ప్రస్తుత తరానికి తగ్గట్�
January 23, 2026iQOO 15 Ultra: iQOO తొలిసారిగా తన స్మార్ట్ఫోన్ సిరీస్లో ‘అల్ట్రా’ మోడల్ను తీసుకురాబోతోంది. iQOO లైనప్లో ఇప్పటివరకు వచ్చిన అత్యంత శక్తివంతమైన, ఖరీదైన ఫోన్గా నిలవనుంది.
January 23, 2026మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. మొదటి రోజు నుండే బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్గా దూసుకెళ్తూ భారీ వసూళ్లు రాబడుతోంది. కాగా ఈ సినిమాతో విజయం
January 23, 2026Netaji Subhas Chandra Bose Jayanti: జనవరి 23న భారతదేశం మొత్తం ఒక గొప్ప నాయకుడిని గుర్తు చేసుకుంటుంది. ఆయన మామూలు వ్యక్తి కాదు. బ్రిటీషర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ధీరుడు. శాంతి వల్ల స్వాతంత్ర్యం రాదని, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇ
January 23, 2026జనవరి 23..! పరాక్రమ దివస్..! దేశమంతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ను గుర్తు చేసుకునే రోజు. స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన విప్లవవీరుడి జన్మదినం. ఇదే సమయంలో ఇండియాలో మరో చర్చ గట్టిగా వినిపిస్తోంది. యువత రోజుకు 12 గంటలు పనిచేయాలా? వారానికి 7
January 23, 2026ఉత్తర భారత్తో పాటు పలు రాష్ట్రాల్లో వర్షంతో పాటు భారీగా మంచు కురుస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో వర్షం కురుస్తోంది.
January 23, 2026High Tension in Tadipatri: అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఎప్పుడూ ఏదో పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంటుంది.. సవాళ్లు, ప్రతి సవాళ్లతో.. జేసీ వర్సెస్ కేతిరెడ్డిగా పరిస్థితి ఉంటుంది.. తాజాగా, తాడిపత్రి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే �
January 23, 2026Abhishek Sharma: మరో రెండు వారాల్లో 2026 టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా, హోస్ట్గా టీమిండియా మరోసారి ట్రో�
January 23, 2026Amaravati Capital Farmers: నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంత రైతులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ రోజు రాజధాని ప్రాంత రైతులకు ప్లాట్ల కేటాయింపు జరగనుంది. గతంలో మాదిరిగానే ఇ-లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపునకు సీఆర్డీఏ అన్ని ఏర్పాట్లు
January 23, 2026ఈరోజు, జనవరి 23న, దేశవ్యాప్తంగా వసంత పంచమి వేడుకలను భక్తులు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు విద్య, జ్ఞానం, వాక్చాతుర్యానికి దేవతగా పరిగణించే సరస్వతి దేవికి అంకితం చేయబడింది. ఈ రోజున, జ్ఞానం, విద్య, కళలలో విజయం కోరుతూ ప్రజలు సరస్వతి దేవిని పూ�
January 23, 2026బుల్లితెర ఆడియన్స్ కోసం… ఈ వారం ఓటీటీల్లోకి ఎంటర్ అవుతున్న సినిమాలు చాలానే ఉన్నాయి. డిఫరెంట్ జానర్లలో డిఫరెంట్ భాషల్లో వీకంతా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిన మూవీస్ ఏవో ఇప్పుడు చూద్దాం.. నెట్ ఫ్లిక్స్ : సండోకన్ ( హాలీవుడ్ ) – జనవరి 19 జస్ట్ ఏ డ్య�
January 23, 2026రష్యా-ఉక్రెయిన్ మధ్య మరోసారి శాంతి చర్చలు జరగబోతున్నాయి. అయితే ఈసారి రష్యా-అమెరికా-ఉక్రెయిన్ త్రైపాక్షిక సమావేశం జరగనుంది. ఇందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదిక కానుంది.
January 23, 2026కేంద్ర బడ్జెట్ 2026కి ముందు పెన్షనర్లకు ఓ శుభవార్త వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీస పెన్షన్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని సమాచారం. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)కి సంబంధించిన పెన్షనర్ల కోసం బడ్జెట్లో లేదా బడ్జెట్
January 23, 2026బడ్జెట్(Union Budget 2026) దగ్గర పడిన ప్రతిసారి పన్ను రాయితీలు, సబ్సిడీలపైనే చర్చ నడుస్తుంది. కానీ ఈసారి ప్రభుత్వం దృష్టి మరో వైపు కూడా ఉంది. బ్యాంక్ అకౌంట్ ఉన్న మహిళలకు నిజంగా ఆ అకౌంట్ ఉపయోగపడుతోందా అనే ప్రశ్నపై చర్చ జరుగుతోంది. కోట్లాది మహిళల పేర్లపై �
January 23, 2026సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా చూసే ఆస్కార్(Oscars) అవార్డులకు సంబంధించి 2026 నామినేషన్స్ను ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. 2025లో విడుదలై బెస్ట్ మూవీస్ ను వడపోసి ఫైనల్ లిస్ట్ ను ప్రకటించింది ఆస్కార్. ఉత్తమ చిత్రంగా పోటీలో నిలిచిన సినిమాల జాబితా : బగోనియా
January 23, 2026జార్ఖండ్లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. డియోఘోర్ జిల్లాలో గురువారం నవాదిహ్ రైల్వే క్రాసింగ్ దగ్గర లారీని రైలు ఢీకొట్టింది. దీంతో లారీ దాదాపు కింద పడిపోబోయింది. అక్కడే ఉన్న వాహనదారులపై పడబోయింది.
January 23, 2026కేంద్ర ప్రభుత్వం దేశంలో 2027 జనాభా లెక్కల మొదటి దశకు సంబంధించిన ప్రశ్నావళి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా జనాభా లెక్కల ప్రక్రియకు సన్నాహాలు ప్రారంభిస్తూ, మొదటి దశ జనాభా లెక్కల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సంవత్సరం మొదట�
January 23, 2026