TMC Crisis: మమతకు భారీ షాక్.. 60 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు..!
- టీఎంసీలో భారీ తిరుగుబాటు
- 60 మంది ఎమ్మెల్యేలు రీటబ్రతకు మద్దతు
- మమత పక్షాన కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే
- స్పీకర్కు 58 మంది ఎమ్మెల్యేల లేఖ
- ప్రతిపక్ష నేత పదవిపై రాజకీయ పోరు
- అభిషేక్ బెనర్జీపై పెరుగుతున్న అసంతృప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC Crisis: తృణమూల్ కాంగ్రెస్ తన చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మమతా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా శోవన్దేబ్ చటోపాధ్యాయను నియమించడంపై వివాదం మొదలైంది. ఇప్పుడు టీఎంసీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది వరకు మమతపై తిరుగుబాటు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని పార్టీ నుంచి సస్పెండ్ చేసి రీటబ్రత బెనర్జీ వెనక తిరుగుబాటు ఎమ్మెల్యేలు నిలిచారు. దీంతో కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మమత పక్షాన ఉన్నారు. రీటబ్రతను ప్రతిపక్ష నేతగా నియమించాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మమతా బెనర్జీనే తమ పార్టీ నాయకురాలిగా కోరుకుంటున్నారు.
తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పీకర్కు సమర్పించిన లేఖలో 58 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఉన్నాయి. మరో ఇద్దరు కూడా సంతకం చేస్తున్నట్లు సమాచారం. దాదాపుగా రీటబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేతగా ఎన్నికైనట్లే. నిబంధనల ప్రకారం, ఒక పార్టీల్లో ఒక వర్గం మెజారిటీ సాధించాలంటే కనీసం మూడింట రెండు వంతుల సీట్లు అవసరం, అంటే టీఎంసీలో ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో 53 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇప్పుడు రీటబ్రత దీని కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు పొందారు.
Also Read
- Vietnam Boat Tragedy: నేడు భారత్కు 15 మంది భారతీయుల మృతదేహాలు.!
- ITCZ Bay of Bengal: బంగాళాఖాతం వైపు 10,000 కిలోమీటర్ల పొడవైన మేఘాల సమూహం.. జూలై చివర్లో భారీ వర్షాలకు అవకాశం
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
పార్టీ నుంచి సస్పెండ్ అయిన రీటబ్రత, సందీపన్ సాహాలు ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా మారారు. మెజారిటీ ఎమ్మెల్యేలు మమత మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బహిష్కరణకు గురైన ఇద్దరు నేతలు అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్ లో బీజేపీ నాయకుడు, సీఎం సువేందు అధికారితో 15-20 నిమిషాలు సమావేశమైనట్లు కూడా సమాచారం. ఈ పరిణామం తర్వాత నిజమైన టీఎంసీ తమదే అని చెప్పుకునే అవకాశం రీటబ్రత వర్గం, తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సలుభమైంది.
తాజావార్తలు
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
Fahadh Faasil: ‘పుష్ప 2’ తర్వాత ఫహద్ ఫాసిల్ మరో సర్ప్రైజ్.. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్తో భారీ హైప్
-
Odisha Shocker: విషాద ఘటన.. భార్య మొబైల్తో తలపై కొట్టడంతో భర్త మృతి..
-
APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. ‘చంద్రన్న బోడిగుండు’ అంటూ ప్లకార్డులు!
ట్రెండింగ్
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!