తెలంగాణలో లాక్ డౌన్ విధించడంపై బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక �
తెలంగాణలో రేపటి నుంచి లాక్డౌన్ అమలు జరగబోతున్న సంగతి తెలిసిందే. 10 రోజులపాటు లాక్డౌన్ అమలులో ఉండబోతున్నది. రేపటి నుంచి లాక్డౌన్ కావడంతో మద్యం షాపుల వద్ద లిక్కర్ కోసం మందుబాబులు పెద్ద ఎత్తున క్యూలు కట్టారు. ఒక్కసారి�
May 11, 2021యాంకర్ విష్ణు ప్రియ బుల్లితెరపై పలు షోలతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. పలు హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో నెటిజన్లకు మంచి ట్రీట్ ఇస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫోటోషూట్ లో క్లీవేజ్ షోతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. ఆ హాట్ ట్రీట
May 11, 2021తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక నిన్న రాత్రి 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. కోవిడ్ ఆత్యవసర విభాగంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడంతో 11 మంది కరోనా రోగులు మృతి చెందారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై టిడిపి నేత నారా లోకేష్ ఫైర్ అ�
May 11, 2021నలభై యేళ్ళ బాలీవుడ్ నటి నేహా ధూపియా తెలుగులోనూ ‘నిన్నే ఇష్టపడ్డాను, విలన్, పరమ వీరచక్ర’ వంటి చిత్రాలలో నటించింది. మూడేళ్ళ క్రితం మే 10న నటుడు అంగద్ ను వివాహం చేసుకుంది. విషయం ఏమిటంటే… కరోనా కారణంగా ఈ ప్రేమజంట ఇప్పుడు వేరువేరు నగరాల్లో ఐసొలే
May 11, 2021సూపర్ హీరో డ్రామా ‘వండర్ ఉమెన్ 1984’ ఈ నెల 15న జనం ముందుకు రాబోతోంది. అమేజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా నాలుగు భాషల్లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తోంది. పాటీ జంకిన్స్ దర్శకత్వం వహించిన ‘వండర్ ఉమెన్’ మూవీలో గాల్ గాడోట్, క్రిస్ పైన్, క్రిస్టెన్ విగ్, ప
May 11, 2021డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మళ్ళీ పూరీ మ్యూజింగ్స్ ను స్టార్ట్ చేశారు. పూరీ మ్యూజింగ్స్ లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా ‘రాజముడి రైస్’ ప్రత్యేకతలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలియజేశారు. ‘ఇండియాలో రై�
May 11, 2021తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి పదిరోజులపాటు రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేయబోతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యవసర వస్తువులు, మెడిసిన్ ఇతర వస్తువులు కొనుగోలు చేయడానికి అనుమతులు ఇచ్చారు. �
May 11, 2021టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానులకు కరోనా భలే పరీక్ష పెడుతోంది. తమ అభిమాన హీరోల సినిమాల విడుదల విపరీతంగా వాయిదా పడటంతో వారంతా చాలా డీలా పడిపోతున్నారు. అయితే మధ్య మధ్యలో కాస్తంత అప్ డేట్స్ వస్తే వాటితో తృప్తి పడొచ్చు అనుకుంటే అదీ జరగడం లేదు. మ
May 11, 2021కరోనా కేసులపై ఇంగ్లాండ్ కు చెందిన ప్రజారోగ్య విభాగం ఓ అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనం ప్రకారం మొదటి డోస్ తీసుకున్న వారిలో కరోనాను నిలువరించే శక్తి 80శాతం పెరిగిందని, ఫలితంగా మొదటి డోస్ తీసుకున్నాక 80శాతం మేర కేసులు తగ్గాయని ఇంగ్ల�
May 11, 2021చాలా రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో థియేటర్లు మూతపడ్డాయి. దాంతో సినిమా అభిమానులంతా ఇప్పుడు ఓటీటీలపైనే దృష్టి మరల్చారు. విశేషం ఏమంటే ఈ వారాంతం పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఆసక్తికరమైన చిత్రాలు ప్రసారం కాబోతున్నాయి. ఈ యేడాది బెస్ట్ ఫ�
May 11, 2021గత యేడాది రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా ఓటీటీలో విడుదల కాగా, ఈ యేడాది ప్రారంభంలో థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. కానీ ఇక్కడ పెద్దంత సందడి చేయలేదు. అలానే మార్చిలో ‘పవర్ ప్లే’ పేరుతో ఈ యంగ్ హీరో ఓ థ్రిల్లర్ జానర్ మూవీ చేశాడు, కాన�
May 11, 2021ఇండియన్ 2… సూపర్ హిట్ ఇండియన్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం. అయితే అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, దర్శకుడు శంకర్ మధ్య దూరం మరింత పెరిగింది. ఇటీవల దర్శకుడుపై నిర్మాణ సంస్థ లీగల్ యాక్షన్ తో ఇక ప�
May 11, 20212002లో సంజయ్ లీలా బన్సాలీ ‘దేవదాస్’లో నటించాడు. ఆ తర్వాత ఇన్నేళ్ళకు మరోసారి వీరిద్దరూ కలసి పనిచేయబోతున్నారట. 2018లో విడుదలైన ‘జీరో’ తర్వాత ఇప్పటి వరకూ షారూఖ్ సినిమా ఏది విడుదల కాలేదు. షారూఖ్ నటిస్తున్న ‘పఠాన్’ షూటింగ్ దశలో ఉంది. ఇది వచ్చ�
May 11, 2021సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’ నుంచి గ్లింప్స్ కట్ ను రిలీజర్ చేశారు. ఇది ఎంతో ఆసక్తికరంగా ఉందంటున్నారు. ‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్ నేటివిటీ మిస్ కాకుండా చూపించాడంటున్నారు. ఇక లైట�
May 11, 2021తెలంగాణలో కరోనా కేసులు విలయం కొనసాగుతున్న నేపథ్యంలో కెసిఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ విధిస్తున్నట్లు కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ ఉండనుంది. ఉదయం 6 గంటల నుంచి 10
May 11, 2021ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతున్నది. తెలంగాణ కేబినెట్ లో కీలక విషయాల గురించి చర్చించబోతున్నారు. నైట్ కర్ఫ్యూ సమయంలో జరిగిన పరిణామాలు, కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ విధిస్తే వచ్చే నష్టాలు, ఇబ్బంద�
May 11, 2021తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక నిన్న రాత్రి 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలక నినరియం తీసుకున్నారు. రుయా మృతలకు రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారు సిఎం జగన్. బాధిత కుటుంబాలకు అన్ని రకాల అండగ
May 11, 2021