‘మిడ్ నైట్ కౌబాయ్’ సినిమా నిర్మించినందుకుగానూ ఆస్కార్ అందుకున్న సీనియర్
టీడీపీ పార్టీ నుంచి జూమ్ పార్టీ గా మారింది. చంద్ర బాబు నాయుడు జూమ్ పార్టీ అధ్యక్షులు అని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. కరోనా వచ్చిన జగన్ అని ప్రాజక్ట్ లు పూర్తి చేయడానికి పని చేస్తున్నారు. కరోనా వచ్చాక మీరు ఇంట్లో నుంచి బయటకు రాకుండా కేవలం జూమ�
May 29, 2021లేడీ సూపర్ స్టార్ నయనతార నెక్ట్స్ రిలీజ్ ‘నెట్రికన్’. కొరియన్ మూవీ ‘బ్లైండ్’కి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతోంది ఈ సినిమా. అయితే, నయన్ కంటి చూపులేని అమ్మాయిగా నటిస్తోన్న ఈ సినిమా ఓ థ్రిల్లర్. ఒక సీరియల్ కిల్లర్ ని ఓ అంధురాలు ఎలా పట్టుకుందనేదే స
May 29, 2021విశాల్ కి కోపం వచ్చింది. కారణం ఓ స్కూల్ టీచర్! చెన్నైలో ఉన్న పద్మశేషాద్రి బాల భవన్ (పీఎస్ బీబీ) స్కూల్ ఇప్పుడు పెద్ద దుమారానికి కేంద్రంగా మారింది. అందులోని ఓ కామర్స్ టీచర్ లైంగిక వేధింపులకి పాల్పడుతున్నాడని ఓ స్టూడెంట్ ఆరోపించింది. ఆ తరువాత అ�
May 29, 2021కరోనాతో తల్లిదండ్రులు, సంరక్షలను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్… కోవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.5 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజి�
May 29, 2021వాక్సిన్ అవకతవకల పై నిమ్స్ లో విచారణ ముగిసింది. డైరెక్టర్ ఆదేశాలతో విచరణ చేపట్టారు మెడికల్ సూపరేండ్డెంట్ ఎన్వీ సత్య నారాయణ. ఈ విహారంలో తన సంతకం ఫోర్జరీ చేశారంటూ వివరణ ఇచ్చారు కృష్ణరెడ్డి. వాక్సిన్ వేసేముందు ఐడీ కార్డు, ఆధార్ పరిశీలించకుండా
May 29, 2021కరోనా సెకండ్ వేవ్లో కాస్త తగ్గుముఖం పట్టింది.. ఇక, థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉందని.. అది కూడా చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న అంచనాలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.. దీనిపై సూచలనల కోసం.. పిడీయాట్రిక్ కోవిడ్-19 టాస్క్ఫో�
May 29, 2021విశాఖలో వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది. అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడంతో నగరవాసులను చల్లటి గాలులు పలుకరించాయి. మూడు రోజులుగా ఎండలతో సతమతం అయిన జనానికి ఊరట కలిగించాయి. దట్టంగా కమ్ముకున్న మేఘాలతో గాలిదుమారం చెల�
May 29, 2021ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది. అయితే కేసులు తగ్గుతూ వస్తున్న మరణాలు మాత్రం తగ్గడం లేదు. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 79,564 శాంపిల్స్ పరీక్షించగా 13,756 మందికి కోవిడ�
May 29, 2021టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎలాంటి వివాదాలకు తావులేకుండా, చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేస్తూ ఆలోచనల్లో పడేస్తున్నాడు. తాజాగా ఆయన ‘హెల్త్ కేర్ సిస్టమ్’ గూర్చి తెలియజేస్తూ.. పూరీ మ్యూజింగ్స్ ద్వారా ప్రస్తుతం ఉన్న సిచ్యు
May 29, 2021తెలంగాణలో న్యాయవాది వామన్రావు దంపతులను పట్టపగలే నడిరోడ్డుపై నరికిచంపిన ఘటన కలకలం సృష్టించింది.. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.. తాజాగా, రాజస్థాన్లో ఇలాంటి తరహా ఘటనే జరిగింది.. కాకపోతే అక్కడ డాక్టర్
May 29, 2021జూన్ 18 నుంచి 22 వరకు సౌథాంప్టన్ వేదికగా వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో ఇండియా-న్యూజిలాండ్ పోటీ పడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ వెళ్లనున్న భారత జట్టు ప్రస్తుతం ముంబైలో క్వారంటైన్ లో ఉంది. అదోలా ఉ�
May 29, 2021ఏపీలో కరోనాకి తొలి మోనోక్లోనల్ యాంటిబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ ప్రయోగించారు. విజయవాడ ఆయుష్ హాస్పటల్ లో కరోనా చికిత్సలో భాగంగా తొలి ఇంజెక్షన్ వినియోగించారు. అయితే ఈ ఇంజెక్షన్ గురించి విజయవాడ ఆయుష్ హాస్పటిల్ ఎండి గోపాల కృష్ణ ఎన్టీవీతో మాట్ల
May 29, 2021కరోనా మహమ్మారి ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా ఎవరిపై ఎటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి.. అందుకే లాక్డౌన్ విధించి మరి.. ఇళ్లకే పరిమితం కావాలని చెబుతున్నాయి ప్రభుత్వం.. అయినా.. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1.5 లక్షల మందికి పైగానే కోవిడ్ బా�
May 29, 2021గ్లామర్ గర్ల్ రాశి ఖన్నా ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య సరసన ‘థాంక్యూ’ సినిమాలో నటిస్తుంది. కాగా, ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగులన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ‘థాంక్యూ’ మూవీ టీమ్ మాత్రం ఇటలీ వెళ్లి షూటింగ్ కం�
May 29, 2021ఆగ్నేయ మధ్యప్రదేశ్ మరియు పరిసరాల పై గల ఉపరితల ఆవర్తనం నుండి ఒక ద్రోణి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతున్నది ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి �
May 29, 2021ఓవైపు కరోనా విజృంభణ కొనసాగుతుంటే.. మరోవైపు పెట్రోల్ బాదుడు ఆగడంలేదు.. నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల పుణ్యమా అని.. కొంత కాలం పెట్రో బాదుడుకు బ్రేక్ పడగా.. ఎన్నికల ఫలితాల తర్వాత తిరిగి ప్రారంభమైంది… ఇక, ఆంధ�
May 29, 2021జగిత్యాల జిల్లాల రాయికల్ లో గర్భం దాల్చిన బాలిక ఘటన చోటు చేసుకుంది. దీని పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైనట్లు తెలిపారు రాయికల్ పోలీసులు. ఐదు రోజులుగా ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శిశు సంక్షేమ శాఖ అధికారుల
May 29, 2021