భారత్ ఐక్యమత్య శక్తికి నిదర్శనం: ప్రధాని మోడీ
ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు..
భారత్ వంద కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగం చేశారు. అందరి సహాయ సహకారాలతో 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయిందన్నారు. కరోనా పై యుద్ధంలో భారత్ కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ కనుగొంటుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేసిన దేశాలే నేడు భారత్ వైపు చూస్తున్నాయి అన్నారు. ఇదంతా భారత ఐక్యమత్య శక్తికి నిదర్శనమన్నారు.
వ్యాక్సినేషన్లో భారత్ స్పీడు చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయన్నారు ప్రధాని మోడీ… అసలు ఇది ఎలా సాధ్యమైందని ప్రపంచ దేశాలు అడుగుతున్నాయన్న్నాన ఆయన.. దీనికి అందర్ని కలుపుకుని వెళ్లడమేనని చెప్పుకొచ్చారు. ప్రపంచ దేశాలకు సైతం వ్యాక్సిన్ను పంపిణీ చేశామని తెలిపారు భారత ప్రధాని.. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తున్నా మన్నారు. ఇప్పటి వరకు ఈ దేశం అది తయారు చేసింది, ఇది తయారు చేసిందని చెప్పుకుంటున్నామని.. కానీ, నేడు అన్నింటి పైనా “మేడ్ ఇన్ ఇండియా” అని ఉండటం దేశానికి ఎంతో గర్వకారణం అన్నారు. ఇది దేశం సాధించిన ఘనతగా చెప్పారు ప్రధాని మోడీ.
తాజావార్తలు
-
SRH vs DC Playing XI: ఇరుజట్లకూ గాయాల టెన్షన్.. కమిన్స్, అక్షర్ పటేల్ ఆడతారా.?
-
New Shoes Dispute: కొత్త షూస్ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ.. తమ్ముడిని హత్య చేసిన అన్న
-
Iran-US Talks: అమెరికాతో చర్చలపై మోజ్తాబా సంచలన నిర్ణయం! సర్వత్రా ఉత్కంఠ
-
Biker OTT: ఓటీటీలోకి శర్వానంద్ ‘బైకర్’..!
-
TGSRTC Strike: మరో 24 గంటల్లో ఆర్టీసీ సమ్మె.. చర్చలు ఫలిస్తాయా.?
ట్రెండింగ్
-
Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!