UK vs Russia: బ్రిటన్లో అల్లకల్లోలం సృష్టించేందుకు రష్యా యత్నిస్తుంది..
- రష్యా- ఉక్రెయిన్ల మధ్య కొనసాగుతున్న యుద్ధం..
- ఉక్రెయిన్కు మద్దతుగా నిలిచిన బ్రిటన్లో అల్లకల్లోలం సృష్టించేందుకు యత్నిస్తున్న రష్యా..
- బ్రిటన్ పౌరులకు.. నివాసితులకు రష్యా- ఇరాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి: ఇంటెలిజెన్స్ ఏజెన్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UK vs Russia: గత రెండేళ్లుగా రష్యా- ఉక్రెయిన్ల యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలో బ్రిటన్కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పలు సంచలన విషయాలు తెలిపింది. ఉక్రెయిన్కు సపోర్టుగా నిలిచిన బ్రిటన్లో అల్లకల్లోలం సృష్టించేందుకు రష్యా ప్రయత్నిస్తుందని ఎమ్ఐ5 ఏజెన్సీ ఆరోపించింది. అయితే, యూకేకు చెందిన ఎమ్ఐ5 తన వార్షిక నివేదికలో దీనికి సంబంధించిన విషయాలను బయట పెట్టింది. ఈ సందర్భంగా ఎమ్ఐ5 డైరెక్టర్ జనరల్ కెన్ మెక్ కలమ్ మాట్లాడుతూ.. రష్యా- ఉక్రెయిన్ల యుద్ధం స్టార్టింగ్ నుంచి బ్రిటన్ పౌరులకు, నివాసితులకు వార్నింగ్స్ వచ్చాయన్నారు. ఇరాన్ మద్దతుతో జరిగిన 20 కుట్రలను తాము భగ్నం చేసినట్లు చెప్పుకొచ్చారు. అలాగే, 2017 మార్చి నుంచి ఎమ్ఐ5, యూకే భద్రతా అధికారులు సంయుక్తంగా దాదాపు 43 కుట్రలను తిప్పికొట్టినట్లు డైరెక్టర్ జనరల్ కెన్ మెక్ కలమ్ తెలిపారు.
Read Also: Gutha Sukender Reddy: మూసీపై డీపీఆర్ కాకముందే ఆరోపణలు.. ఇది సరికాదు..
Also Read
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
- France Heatwave: ఫ్రాన్స్ను హడలెత్తిస్తోన్న ఎండలు.. వెయ్యికి చేరిన మృతులు
- China: జిన్పింగ్కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
ఇక, రష్యా మిలటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బ్రిటన్ లో ప్రమాదకరమైన విధ్వంసాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఎమ్ఐ5 డైరెక్టర్ జనరల్ కెన్ మెక్ కలమ్ ఆరోపించారు. ఇందులోభాగంగా రష్యా- ఇరాన్ దేశాలకు చెందిన పలువురు నేరస్థులను, ప్రైవేటు ఇంటెలిజెన్స్ అధికారుల నియామకాలను చేపడుతుందన్నారు. 18 ఏళ్ల లోపు యువతలో 13 శాతం మంది ఈ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనే ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ సంఖ్య గత మూడేళ్లలో మరింత పెరిగిపోయిందని ఆందోళన ఆయన వ్యక్తం చేశారు. చాలా మంది యువకులను ఆన్లైన్ తీవ్రవాదంలోకి లాగుతున్న పేర్కొన్నారు. అలాగే, యూకేలో తీవ్రవాద కుట్రలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.. ఐదింట మూడో వంతు అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని కెన్ మెక్ కలమ్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!