Pakistan: పాకిస్తాన్ తీరే అక్కడి ప్రజలు.. గల్ఫ్ దేశాల్లో అడుక్కుతింటున్నారు..
- ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్..
- గల్ఫ్ దేశాల్లో పాక్ ప్రజల భిక్షాటన..
- ఆ దేశ కార్మికులు వద్దంటున్న గల్ఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో ప్రపంచం ముందు భిక్షమెత్తుకుంటోంది. ఇక పాక ప్రజలు కూడా దీన్నే ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలకు కూలీలుగా వెళ్తున్న వారు అక్కడ భిక్షాటన చేస్తుండటం ఆ దేశాలకు ఇబ్బందికరంగా మారాయి. గల్ఫ్ దేశాల్లో అరెస్టైన యాచకుల్లో 90 శాతం మంది పాకిస్తానీలే అని కువైట్ ఆందోళన వ్యక్తం చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), సౌదీ అరేబియా, ఖతార్ మరియు కువైట్తో సహా అనేక గల్ఫ్ దేశాలు పాకిస్తాన్ ప్రవాసులు, లేబర్స్పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.
Read Also: Akhilesh Yadav: పార్లమెంట్లో వాటర్ లీకేజీపై అఖిలేష్ విమర్శలు
Also Read
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
- H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- China: "మనం శత్రువులం కాము".. భారత్కు చైనా సందేశం..
ఓవర్సీస్ పాకిస్థానీలపై ఇస్లామాబాద్లో జరిగిన సెనేట్ స్టాండింగ్ కమిటీ పాకిస్తానీస్ ప్రతినిధి డాక్టర్ అర్షద్ మహమూద్ ఈ విషయాన్ని లేవనెత్తారు. పాకిస్తానీల ప్రవర్తనపై గల్ఫ్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. ఈ దేశాల్లోని 50 శాతం నేరాల్లో పాకిస్తానీల ప్రమేయం ఉంటోందని చెప్పారు. యూఏఈ దుబాయ్లో మహిళల ముందు వీడియోలు తీస్తున్నారని, కువైట్ పాకిస్తాన్ నర్సుల గురించి సమస్యల్ని లేవనెత్తింది. వారు స్థానిక భాషను నేర్చుకోరు, నేర్చుకునేందుకు ప్రయత్నించరని, దేశంలో ఆరు నెలలు ఉన్న తర్వాత యూరప్ వెళ్లాలని అనుకుంటున్నారని కువైట్ చెప్పింది. తీర్థయాత్రలకని చెప్పి ఇరాన్, సౌదీల్లో పాకిస్తానీలు భిక్షాటన చేస్తున్నారు.
ప్రతీ ఏడాది 6 లక్షల నుంచి 8 లక్షల మంది పాకిస్తానీలు దేశం వదిలివెళ్తున్నారని, కేవలం 2 లక్షల-3 లక్షల మందే తిరిగి వస్తున్నారని అర్షద్ కమిటీ తెలిపింది. ఈ పరిస్థితి దేశానికి చెడ్డపేరు తెస్తుందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. నేషనల్ సెంటర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే కార్మికులు ఉపాధి పొందేందుకు అనుమతిస్తామని సౌదీ అరేబియా ఇప్పుడు ప్రకటించింది. మిగతా గల్ఫ్ దేశాలు కూడా పాక్ లేబర్స్ని వద్దని చెబుతోంది. ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రతీ ఏడాది విద్యావంతులు పాక్ని వదిలేసి వెళ్తున్నారు.
తాజావార్తలు
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
-
Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
-
Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. ‘జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!