S*exually Assault: తిరుచానూరులో ఏడేళ్ల గిరిజన చిన్నారిపై లైంగిక దాడి
- తిరుచానూరులో ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి..
- నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత బాలిక తల్లిదండ్రులు..
- నిందితుడు నాగరాజుపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S*exually Assault: తిరుపతి జిల్లా తిరుచానూరులో చిన్నారిపై లైంగిక దాడి తీవ్ర కలకలం రేపింది. ఏడేళ్ల గిరిజన బాలికపై ఓ వ్యక్తి చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని గురి చేసింది. అయితే, నగరి మండలానికి చెందిన నాగరాజు (30)గా పోలీసులు గుర్తించారు. న్యూ ఇయర్ వేడుకల తర్వాత రోజు బాలిక బయట ఆడుకుంటుండగా, నిందితుడు ఆమెను మాటల్లో పెట్టి చాక్లెట్ ఇస్తానని నమ్మించి పక్కకు తీసుకెళ్లి.. లైంగిక దాడికి పాల్పడినట్టు బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also: Ashish Vidyarthi: ప్రమాద వార్తలపై స్పందించిన ఆశిష్ విద్యార్థి.. భార్య ఆరోగ్యం పై క్లారిటీ
Also Read
- Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
- Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
అయితే, ఈ ఘటనను గమనించిన స్థానికులు, బాధితురాలి కుటుంబ సభ్యులతో కలిసి వెంటనే నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం తిరుచానూరు పోలీసులకు అప్పగించారు. బాలికను వైద్య పరీక్షల కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. దీంతో నిందితుడిపై పోలీసులు పోక్సో కేసుతో పాటు భారతీయ శిక్షాస్మృతి కింద సంబంధిత సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. చిన్నారిపై లైంగిక దాడి అత్యంత హేయమైన చర్య.. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో చిన్నారుల భద్రతపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
-
TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
-
West Bengal: మమతా బెనర్జీకి గవర్నర్ షాక్.. టీఎంసీ సర్కార్ బర్తరఫ్..
-
Suvendu Adhikari: 13 ఏళ్లలో నలుగురు సన్నిహితుల్ని కోల్పోయిన సువేందు అధికారి..
-
Suvendu Adhikari: మమతా బెనర్జీని ఓడించినందుకే నా పీఏను హత్య చేశారు..