IT Companies: ఐటీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఆఫీసులకు వచ్చి పనిచేస్తే అదనపు జీతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Companies Bumper Offer: కరోనా వైరస్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసిన ఐటీ కంపెనీలు.. ఇప్పుడు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించేందుకు శ్రమిస్తున్నాయి. చెప్పిన వెంటనే ఆఫీసులకు వచ్చే వారికి అదనపు సెలవులు, అధిక జీతం ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. ఆఫీసుకు వస్తే తాయిలాలు లేదంటే అలవెన్సులు, ఇతర సౌకర్యాల్లో కోత విధించేలా పలు కంపెనీలు చర్యలు చేపడుతున్నాయి. కార్యాలయాలకు వచ్చి పని చేసే ఉద్యోగులకు అధిక సెలవులు ఇవ్వడంతో పాటు భారీ మొత్తంలో వేరియబుల్ పే చెల్లించడం, వినోద, విందు కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాయి. దీంతో క్రమంగా ఆఫీసులకొచ్చే సిబ్బంది సంఖ్య 40 శాతానికి చేరిందని సమాచారం.
Read Also: Anasuya: ట్రెండింగ్లో ‘ఆంటీ’.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించనున్న ప్రముఖ యాంకర్
Also Read
- RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
- UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
మరోవైపు ఐటీ పరిశ్రమలో సిబ్బంది వలసల రేటు 15 నుంచి 20 శాతంగా నమోదైంది. నిపుణులకు డిమాండ్ అధికంగా ఉండటంతో మంచి ప్యాకేజీ ఇచ్చే కంపెనీకి మారడం గత ఏడాదిన్నర కాలంగా అధికమైంది. పెద్ద ఎత్తున ప్రాజెక్టులు లభిస్తుండటంతో కంపెనీలు నిపుణులను నియమించుకునేందుకు ఎంత ప్యాకేజీలు ఇవ్వడానికైనా వెనుకాడటం లేదు. అటు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థులకు మూడు నుంచి 5 నెలల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యాన్ని ఐటీ కంపెనీలు కల్పిస్తున్నాయి. కాస్త అనుభవం రాగానే ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయిలో నిమగ్నం అయ్యేందుకు ఆఫీసుకు పిలిపిస్తున్నట్లు కంపెనీలు పేర్కొన్నాయి. అటు ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం వల్ల పలు కంపెనీలకు బిల్డింగ్ అద్దె, విద్యుత్, రవాణా, ఇంటర్నెట్ ఖర్చులు, ఇతర వ్యయాలు తగ్గాయి. ఈ మేరకు పలు కంపెనీలు లాభాలను ఆర్జిస్తున్నాయి. దీంతో కొన్ని కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ను కొనసాగించేందుకు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!