Venu Goapl Reddy
Author- NTV Telugu-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
Maharashtra: మహారాష్ట్ర పెళ్లివేడుక విషాదంగా మారింది. పెళ్లి అతిథులతో వెళ్తున్న టెంపోను ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో 13 మంది మరణించారు. 25 మందికి పైగా గాయపడ్డారు. పాల్ఘర్ జిల్లాలో ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. దహాను ప్రాంతంలోని బాపుగావ్ నుంచి ధనివారి గ్రామంలో జరిగే నిశ్చితార్థ వేడుకకు 40 మందికి పైగా ప్రయాణికులు టెంపోలో వెళ్తున్నారు. అయితే, ఒక కిలోమీటర్ డైవర్షన్ తప్పించుకోవడానికి టెంపో డ్రైవర్ రాంగ్ రూట్లో వాహనాన్ని నడిపినట్లు ప్రాథమిక విచారణలో […] -
Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
Tamil Nadu: తమిళనాడులో షాకింగ్ సంఘటన జరిగింది. కోయంబత్తూర్ జిల్లాలో 13 ఏళ్ల బాలుడిని, అతడి ఇద్దరు మైనర్ స్నేహితులు హత్య చేసి పాతిపెట్టారు. బాధితుడు జిల్లాలోని ఇరుగూర్ ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. శనివారం మృతి చెందిన బాలుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి నిర్మానుష్యంగా ఉన్న ఒక కాలువ వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లారు. ముగ్గురు కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత వీరి మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన బాలుడు […] -
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
Pakistan-Saudi Arabia: అమెరికా-ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఏ క్షణానైనా ఇజ్రాయిల్, యూఎస్ కలిసి ఇరాన్పై దాడి చేసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాకు పాకిస్తాన్ సైనికులు వెళ్తున్నారు. గతేడాది పాకిస్తాన్-సౌదీ అరేబియాల మధ్య రక్షణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా సౌదీలో కిరాయి సైనికులుగా పనిచేయడానికి పాక్ సైనికులు వెళ్తున్నారు. 8000 మంది సైనికులు, ఒక ఫైటర్ జెట్ స్వ్కాడ్రన్, వాయు రక్షణ వ్యవస్థను పాక్ […] -
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
CM YOGI: బక్రీద్ పండగకు ముందు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘వీధుల్లో, రోడ్లపై నమాజ్ చేయకూడదు’’ అని సోమవారం బరేలీలో జరిగిన కార్యక్రమంలో చెప్పారు. 28వ తేదీన రాబోయే ఈద్ పండుగను దృష్టిలో ఉంచుకుని, నమాజ్ను షిఫ్టులలో చేయాలని, వీధుల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో అనుమతించకూడదని సీఎం యోగి పేర్కొన్నారు.చట్టం అందరికి సమానమని, జనాలు అధిక సంఖ్యలో ఉంటే విడతల వారీగా వారికి కేటాయించిన మతపరమైన ప్రదేశాల్లో ప్రార్థనలు చేసుకోవాలని […] -
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
Lakshadweep: ప్రధాని నరేంద్రమోడీ ‘‘కుర్చీ మడతపెడితే’’ ఏమవుతుందో మాల్దీవులకు తెలిసి వచ్చింది. ఇదే సమయంలో మోడీ మాటను భారతీయుల ఎలా వింటారనే దానికి ‘‘లక్షదీవులే’’ నిదర్శనం. 2024లో మాల్దీవులు భారత వ్యతిరేఖ వైఖరిని అవలంభించింది. ప్రధాని మోడీపై అక్కడి ఎంపీలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇదే కాకుండా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజు ‘‘ఇండియా అవుట్’’ అనే నినాదంలో అధికారంలోకి వచ్చారు. ఇదే కాకుండా తన తొలి పర్యటన చైనాలో చేశారు. సహజంగా మాల్దీవుల్లో ఏ కొత్త […] -
Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
Cancer Injection: క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్. క్యాన్సర్ సోకితే పలు దశల్లో చేయించుకునే ‘‘కీమో థెరపీ’’ బాధల నుంచి విముక్తి కలిగించే చికిత్స విధానం వచ్చింది. భారత్లో లంగ్ క్యాన్సర్కు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఫార్మా సంస్థ రోష్ ఫార్మా ఇండియా ‘‘టెసెంట్రిక్’’ అనే కొత్త ఇమ్యునోథెరపీ ఇంజెక్షన్ను తీసుకువచ్చింది. ఇది కేవలం 7 నిమిషాల్లోనే పూర్తవుతుంది. వెంటనే పని ప్రారంభిస్తుంది. ఇప్పటి వరకు ఇమ్యునోథెరపీ కోసం రోగులు గంటల తరబడి ఐవీ […] -
West Bengal: బెంగాల్లో మదర్సా శాఖ మతపర పథకాలకు బ్రేక్.. సువేందు సర్కార్ కీలక నిర్ణయం
West Bengal: బెంగాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం తన దూకుడును చూపిస్తోంది. సీఎం సువేందు అధికారి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా రెండో కేబినెట్ సమావేశం అనంతరం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అగ్నిమిత్ర పాల్ మాట్లాడుతూ.. మహిళలకు రూ. 3000 సహాయాన్ని ఆమోదించారు. ఇదిలా ఉంటే మదర్సా శాఖ, సమాచార మరియు సాంస్కృతిక శాఖల పరిధిలోని మత ఆధారిత సహాయ పథకాలను దశల వారీగా నిలిపివేయాలని బెంగాల్ కేబినెట్ నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు. Read […] -
DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
DMK: తమిళనాడులో కొత్తగా ఏర్పడిన సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్ 6 నెలలు కూడా కొనసాగదని సీనియర్ డీఎంకే నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ ఆదివారం అన్నారు. ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తిరిగి వస్తారని ఆయన అన్నారు. ఇదే కాకుండా టీవీకేలో విజయ్ తర్వాత నెంబర్ 2గా ఉన్న అధవ్ అర్జున్కు ఆయన సవాల్ విసురుతూ.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరుచెందూర్ నుంచి తనతో పోటీ పడాలని అన్నారు. Read […] -
Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
Pakistan: అణు సాంకేతికత కోసం దేశాన్ని తాకట్టు పెట్టడానికి కూడా పాకిస్తాన్ సిద్ధమైంది. కీలక అణు సామర్థ్యం కోసం చైనాకు తన గ్వాదర్ పోర్టును శాశ్వతంగా ఇవ్వడానికి పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ సిద్ధమైనట్లు ‘డ్రాప్ సైట్ న్యూస్’ ఒక కథనంలో వెల్లడించడం సంలచంగా మారింది. 2024లో పాక్-చైనా ద్వైపాక్షిక చర్చల్లో మునీర్ ఈ ప్రతిపాదన చేసినట్లు సమాచారం. సముద్ర ఆధారిత సెకండ్-స్ట్రైక్ సామర్థ్యం కోసం పాకిస్తాన్ చైనాను కోరుతోంది. దీనికి ప్రతిఫలంగా గ్వాదర్లో చైనా శాశ్వత […] -
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
PM Narendra Modi: ప్రధాని నరేంద్రమోడీ ఖాతాలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. ప్రధాని 5 దేశాల పర్యటనలో భాగంగా ఈ రోజు స్వీడర్ చేరారు. ఈ నేపథ్యంలో స్వీడన్ ప్రభుత్వం ప్రధాని మోడీకి అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. ‘‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్క్రాస్’’ను ప్రదానం చేసింది. ఒక ప్రభుత్వ అధినేతకు లభించే అత్యున్నత గుర్తింపు, గౌరవంగా దీనిని భావిస్తారు. ప్రధాని మోడీకి 31వ అంతర్జాతీయ పురస్కారం ఇది. భారత్-స్వీడన్ మధ్య […]
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!