Venu Goapl Reddy
Author- NTV Telugu-
Mamata Banerjee: బెంగాల్లో రాష్ట్రపతి పాలనకు బీజేపీ కుట్ర..
Mamata Banerjee: ఎన్నికల ముందు బెంగాల్ రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. మాల్దా జిల్లాలో న్యాయాధికారులను గంటల తరబడి బంధించడంపై సుప్రీంకోర్టు రాష్ట్రాన్ని తీవ్రంగా మందలించింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో పేర్లను తొలగించడంపై మొదలైన వివాదం ముట్టడి వరకు వెళ్లింది. సుప్రీంకోర్టు ఈ ఘటనపై తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తూ.. -
Iran: ‘‘మా భారత మిత్రులు సురక్షితం, ఆందోళన అవసరం లేదు’’.. ఇరాన్ మెసేజ్..
Iran: ఇజ్రాయిల్, అమెరికా తమపై దాడులు చేసినప్పటికీ, హార్ముజ్ జలసంధి గురించి భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇరాన్ చెప్పింది. ఫిబ్రవరి 28న యూఎస్, ఇజ్రాయిల్ ఇరాన్పై దాడులు ప్రారంభించాయి. అప్పటి నుంచి యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతూనే ఉంది. -
Spoiled Meat: నాన్ వెజ్ ప్రియుల్లారా, తస్మాత్ జాగ్రత్త.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం..
Spoiled Meat: నాన్ వెజ్ ప్రియుల్లారా… తస్మాత్ జాగ్రత్త!! చికెన్… మటన్… పాయ.. బోటీ.. అంటూ లొట్టలేసుకుని తింటున్నారా..? ఐతే మీ జీవితానికి కాలంచెల్లినట్టే. మీరు తింటుంది నాన్ వెజ్ కాదు.. కాలకూట విషం. తిన్నారంటే పాడెక్కాల్సిందే !! నగరంలోని ఓ గోదాంలో ఏకంగా 14 వేల కిలోల కుళ్లిన మాంసం పట్టుకున్నారు అధికారులు. సిటీలో వందలాది హోటళ్లు, రెస్టారెంట్లకు ఇక్కడి నుంచే మాంసం సప్లై అవుతోందట !! అంటే మీరు తిన్న మాంసం కూడా ఈ […] -
HYD AIRPORT GANJAI: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రూ. 9 కోట్ల గంజాయి సీజ్!
HYD AIRPORT GANJAI: సినిమాటిక్ తరహాలో హైడ్రోఫోనిక్ గంజాయి తరలిస్తున్న యువకులను పట్టుకున్నారు అధికారులు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ తీసుకొస్తుండగా… శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు డీఆర్ఐ, కస్టమ్స్ అధికారులు. పట్టుబడ్డ హైడ్రోఫోనిక్ గంజాయి విలువ ఏకంగా 9 కోట్ల వరకు ఉంటుందంటున్నారు. బ్యాంకాక్ – హైదరాబాద్ డ్రగ్ రూట్ నెట్వర్క్పై కూపీ లాగుతున్నారు పోలీసులు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో సరిగ్గా ఇలాగే జరిగింది. బ్యాంకాక్ నుంచి వస్తున్న ఇద్దరు యువకులు… తమ లగేజ్ బ్యాగ్లో హైడ్రోఫోనిక్ గంజాయిని […] -
Operation Sindoor: పాకిస్తాన్పై దాడికి ఇండియన్ నేవీ సిద్ధమైంది: అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి
Operation Sindoor: గతేడాది భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించి పాకిస్తాన్ను దెబ్బకొట్టింది. దీనికి సంబంధించిన కీలక విషయాన్ని భారత నావికదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కే. త్రిపాఠి వెల్లడించారు. -
CCS meeting: ఇరాన్ యుద్ధంపై ప్రధాని మోడీ అధ్యక్షతన “సెక్యూరిటీ” మీటింగ్..
CCS meeting: పశ్చిమాసియా సంక్షోభం, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ‘క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ’ (CCS) ఉన్నతస్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇది రెండో సీసీఎస్ సమావేశం. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్పై ప్రభావం గురించి మీటింగ్లో చర్చించనున్నారు. Read Also: Shell India: వాహనదారులకు షెల్ ఇండియా షాక్.. డీజిల్ ధర రూ. 25, పెట్రోల్ ధర రూ. 7.41 పెంపు కేంద్ర […] -
Iran War: అమెజాన్ డేటా సెంటర్పై ఇరాన్ దాడి..?
Iran War: ఇరాన్ అన్నంత పని చేసింది. తమ గడ్డపై దాడులు చేస్తున్న అమెరికాకు, ధీటుగా బదులిస్తామని, ఏప్రిల్ 1 నుంచి గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సంస్థలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. బహ్రైయిన్లోని అమెజాన్ డేటా సెంటర్పై ఇరాన్ దాడికి పాల్పడింది. -
Techie Couple’s Suicide: బెంగళూర్లో తెలంగాణ సాఫ్ట్వేర్ దంపతుల ఆత్మహత్య.. AI అసలు కారణం..
Techie Couple’s Suicide: బెంగళూర్లో తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు జంట ఆత్మహత్య కన్నీటిని తెప్పిస్తోంది. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత సంఘటనకు కారణాలు తెలుస్తున్నాయి. ఈ విషాద ఘటనకు మానసిక ఒత్తిడి, ఆర్తిక ఇబ్బందులు, ఉద్యోగం పోవడం కారణమని తెలిసింది. తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాను చంద్రరెడ్డి(32) సోమవారం తన అపార్ట్మెంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనను చూసిన ఐబీఎంతో పనిచేస్తున్న ఆయన భార్య బీబీ షాజియా సిరాజ్ 17వ అంతస్తు […] -
Donald Trump: అప్పటి వరకు యుద్ధం ఆపేదే లేదు.. ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధంపై మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇరాన్ కొత్త నాయకత్వం కాల్పుల విరణమ కోరతూ తమను సంప్రదించిందని, అయితే హార్ముజ్ జలసంధి ప్రపంచ నౌకాయానానికి తిరిగి తెరిచే వరకు అమెరికా ‘‘కాల్పుల విరమణ’’ను పరిగణించదని స్పష్టం చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని చెప్పారు. ఇరాన్ పాత నాయకత్వం కన్నా కొత్త వారు తక్కువ తీవ్రవాద భావాలు కలవారని, చాలా తెలివైనవారని […] -
Breaking News: బీజేపీ కార్యాలయం వెలుపల పేలుడు..
Breaking News: పంజాబ్లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యాలయం వెలుపల పేలుడు సంభవించింది. ఛండీగడ్ బీజేపీ కార్యాలయం బయట స్కూటర్ పేలినట్లు తెలిసింది. ఒక్కసారిగా పేలుడు శబ్ధం రావడంతో సమీపంలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. Read Also: Digital Payments: ఏప్రిల్ 1 నుంచి పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్త.. నేటి నుంచి OTP ఒక్కటే ఎందుకు పని చేయదు? చండీగఢ్లోని సెక్టార్ 37లో బుధవారం సాయంత్రం పేలుడు సంభవించింది. […]
తాజావార్తలు
-
Reed Hastings: సొంత కంపెనీ నుంచి తప్పుకున్న ఫౌండర్.. నెట్ఫ్లిక్స్లో ముగిసిన ‘రీడ్ హేస్టింగ్స్’ శకం
-
Womens Reservation Bill: నారీ శక్తి బిల్లుపై ఓటమి.. మరి మిగిలిన రెండు బిల్లుల సంగతేంటి?
-
Women reservation bill: ఓడి గెలిచిన బీజేపీ.. గెలిచి ఓడిన కాంగ్రెస్..!
-
GT vs KKR: బ్యాటు ఝుళిపించిన కామెరూన్ గ్రీన్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
-
Fish Pickle: చేపల పచ్చడి నీచు వాసన రాకుండా పర్ఫెక్ట్గా కుదరాలా.. అయితే సింపుల్గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?
-
Burning Feet Hacks: పాదాల్లో మంటలా..? ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి.!
-
Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!
-
Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!