2 Hizbul Terrorists Killed In Encounter in jammu kashmir: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులపై భద్రతా బలగాలు పైచేయి సాధించాయి. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు కీలక ఉగ్రవాదులను హతమార్చాయి భద్రతా బలగాలు. అనంత్ నాగ్ జిల్లాలోని పోష్కేరీలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు హిజ్బుల్ ముజాహీద్దీన్ ఉగ్రవాదులు హతమయ్యారని కాశ్మీర్ పోలీసులు వెల్డించారు. పోష్కేరీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న తరుణంలో…
Astronauts Capture Shimmering Aurora Lights From Space: ఇటీవల కాలంలో సూర్యుడి వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. సూర్యుడు మధ్య వయస్సుకు చేరుకోవడంతో సూర్యుడిపై భారీగా బ్లాక్ స్పాట్స్, సౌర జ్వాలలు, సౌరతుఫానులు సంభవిస్తున్నాయి. ఇందులో కొన్ని నేరుగా భూమి వైపు వస్తున్నాయి. అత్యంత ఆవేశపూరిత కణాలతో కూడిన సౌర తుఫానులు భూమిని తాకుతుంటాయి. అయితే భూమికి ఉన్న అయస్కాంత క్షేత్రం సౌరతుఫానులు భూమిపై పెద్దగా ప్రభావం చూపించలేవు. భూమికి ఉండే అయస్కాంత క్షేత్రం ఈ తుఫానుల నుంచి జీవజాలన్ని రక్షిస్తుంటుంది. అయితే కొన్ని…
Delhi Police Arrest Two Afghan Nationals, Seize Drugs Worth Over Rs 1,200 Crores: ఢిల్లీలో భారీస్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఢిల్లీ పోలీసుల దాడుల్లో ఏకంగా రూ.1200 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయి. మెథాంఫెటమిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థాయిలో ఈ డ్రగ్స్ పట్టుబడటం ఇదే మొదటిసారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. దీంట్లో ప్రధాన సూత్రధారులుగా ఉన్న ఇద్దరు ఆప్ఘనిస్తాన్ జాతీయులను పోలీసుల అరెస్ట్ చేశారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ మంగళవారం జరిపిన దాడుల్లో ఈ డ్రగ్ రాకెట్…
Nitis Kumar's comments on Prime Ministerial candidature: బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఎన్డీయేతర కూటమికి సంబంధించిన పార్టీ నాయకులను వరసగా కలుస్తున్నారు. ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు నితీష్ కుమార్. అయితే ఇప్పటికే ఆర్జేడీ పార్టీలో పాటు జేడీయూ కూడా నితీష్ కుమార్ 2024లో ప్రధాని రేసులో ఉంటారని వ్యాఖ్యానించాయి. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో నితీష్…
Bharat Biotech's Nasal Vaccine Against Covid-19: కోవిడ్ 19 వ్యాధికి వ్యతిరేకంగా చేస్తున్న పోరులో మరో ముందుడుగు పడింది. ఇప్పటికే భారత్ దేశం సొంతంగా పలు వ్యాక్సిన్లు అభివృద్ధి చేసుకుంది. కోవాగ్జిన్, కోవీషీల్డ్, కార్బేవాక్స్, జై కోవ్-డీ వంటి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవే కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన స్పుత్నిక్, ఫైజర్ వ్యాక్సిన్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉంటే వ్యాక్సిన్ల విషయంలో ఇండియా మరో మైలురాయిని చేరింది. తాజాగా ముక్కు ద్వారా అందించే వ్యాక్సిన్ సిద్ధం అయింది. కరోనాకు…
Ant attack on Odisha village.. Officials' operation: ఒడిశాలోని ఓ గ్రామంలోని ప్రజలకు వింత అనుభవం ఎదురైంది. ఏకంగా చీమలకు భయపడి ప్రజలు గ్రామాన్ని ఖాళీ చేస్తున్నారు. ప్రజలు తిన్నా, పడుకున్నా కూడా వారి చుట్టూ చీమల మందును చల్లుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చీమల కుట్టడం వల్ల ఎర్రని దద్దుర్లు, దురదలతో ప్రజలు వణికిపోతున్నారు. ఒడిశాలోని పూరీ జిల్లా చంద్రదేయ్పూర్ పంచాయతీ పరిధిలోని బ్రాహ్మణసాహి గ్రామంలో లక్షలాదిగా ఎర్రని, నిప్పు చీమలు దండయాత్ర చేస్తున్నాయి. సమీపంలో అటవీ ప్రాంతాలకే పరిమితమయ్యే ఈ చీమలు…
Fourth Assam Madrassa Demolished: అస్సాంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నెలవుగా మారుతున్నాయి మదర్సాలు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడి.. మదర్సాలే కేంద్రంగా ఉగ్రవాద కర్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీంతో పాటు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వీరంతా మదర్సాల్లో టీచర్లుగా పనిచేస్తూ.. స్థానికులను ఉగ్రవాద భావజాలం వైపు తీసుకెళ్తున్నారు. దీంతో అస్సాం ప్రభుత్వం వీరిపై ఉక్కుపాదం మోపుతోంది. అల్ ఖైదా ఉగ్రసంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న అన్సరుల్లా బంగ్లాటీమ్ అస్సాం కేంద్రంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోంది. దీంతో హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమాలను చేపట్టింది.
Ghulam Nabi Azad comments on congress party: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత గులాం నబీ ఆజాద్ ఈ రోజు జమ్మూకాశ్మీర్ లోని జమ్మూ జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆజాద్ మద్దతుదారులు ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తొలిసారిగా మెగా ర్యాలీ నిర్వహించారు ఆజాద్. సుమారు 20,000 మంది మద్దతుదారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ పార్టీ…
Corona Cases In India: భారతదేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. గతంలో 15 వేలకు పైగా నమోదైన కేసులు సంఖ్య క్రమంగా పదివేల లోపే నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాాలో కొత్తగ 6,809 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరో 26 మంది మరణించారు. ఒక్క రోజులో 8414 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఇండియాలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 60 వేలకు దిగువకు చేరింది. మొత్తం కేసుల్లో 0.12 శాతం మాత్రమే యాక్టివ్ కేసులు…
Love affair with girl.. Suspicious death of a young man: వేరే మతానికి చెందిన అమ్మాయితో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. కట్ చేస్తే చెట్టుకు వేలాడుతూ కనిపించాడు యువకుడు. అయితే ఇది హత్యే అని యువకుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీలో జరిగింది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలోనే తమ కొడుకును హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శనివారం బరేలీలో ఓ చెట్టుకు యువకుడి మృతదేహం వేలాడటం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.