-
Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
నథింగ్ ఫోన్ 3 ధర మరోసారి గణనీయంగా తగ్గింది. గత సంవత్సరం విడుదలైన ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ను సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుత అమెజాన్ సమ్మర్ సేల్లో దీని ధర రూ.40,000 వరకు తగ్గింది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లో ట్రిపుల్ కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్, ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. నథింగ్ కంపెనీకి చెందిన ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ భారత్ లో రూ.79,999 ప్రారంభ ధరతో విడుదలైంది. కంపెనీ దీనిని అమెజాన్లో రూ.44,999 ప్రారంభ ధరకు లిస్ట్ […] -
Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. దీనివల్ల ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. శనివారం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన జాతీయ భద్రతా బృందంలోని ఉన్నతాధికారులతో సమావేశమయ్యారని, ఇరాన్ యుద్ధానికి సంబంధించిన భవిష్యత్ వ్యూహాలపై చర్చించడమే ట్రంప్ సమావేశ ఉద్దేశ్యం అని వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, ముడి చమురు ధరలు 110 డాలర్లకు పైగా పెరిగాయి. ట్రంప్ మరోసారి ఇరాన్ను హెచ్చరించారు. ఆయన, “ఇరాన్కు ఎక్కువ సమయం లేదు. ఇరాన్ త్వరగా […] -
Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
నిన్న (ఆదివారం) ఉదయం ఢిల్లీ-నిజాముద్దీన్ వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ (12431)లోని రెండు కోచ్లలో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఆలోట్, విక్రమ్గఢ్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవకముందే మరో ప్రమాదం ప్రయాణికులను వణికించింది. పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ-గయాజీ రైల్వే లైన్లోని ససారం రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం ఓ ప్యాసింజర్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ససారం-ఆరా-పాట్నా ప్యాసింజర్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో […] -
Bharat Gaurav: నేపాల్కు ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నేపాల్కు మొట్టమొదటి “భారత్ గౌరవ్” పర్యాటక రైలును ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఈ రైలు ప్రయాణికులకు పొరుగు దేశంలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, సందర్శన అనుభవాన్ని అందిస్తుంది. ఈ ప్రత్యేక “పశుపతినాథ్ నేపాల్ దర్శన్ యాత్ర” జూన్ 12న మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుండి బయలుదేరుతుంది. భారతదేశ సరిహద్దుల వెలుపల నడిచే మొట్టమొదటి “భారత్ గౌరవ్” రైలు ఇదే అవుతుంది. దీనిని ఒక సాధారణ రైలు సర్వీసుగా కాకుండా, […] -
Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల జరిగిన తొలగింపులు, ఆక్రమణల వ్యతిరేక చర్యలను టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం బుల్డోజర్ రాజకీయాలుగా అభివర్ణించారు. రాజకీయ అహంకారానికి పేద ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ‘ఎక్స్’ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇలా పోస్ట్ చేశారు, “కుటుంబాల నుండి వీధి వ్యాపారుల వరకు, పేదలు రాజకీయ అహంకారానికి మూల్యం చెల్లిస్తున్నారు. బెంగాల్లో బుల్డోజర్ రాజకీయాలు పనిచేయవు. […] -
F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
అమెరికాలోని మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్లో జరిగిన వైమానిక ప్రదర్శనలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు అమెరికన్ EA-18G గ్రోలర్ యుద్ధ విమానాలు గాలిలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగి కుప్పకూలిపోయాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ ఘటన మధ్యాహ్నం 12:30 గంటల (స్థానిక కాలమానం ప్రకారం) ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ ప్రమాదంలో యుద్ధ విమానాలు ఢీకొన్న వెంటనే అప్రమత్తమైన […] -
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ పాలన మరింత కఠినంగా మారుతోంది. తాజాగా జారీ చేసిన కొత్త కుటుంబ చట్ట నిబంధనలు బాల్య వివాహాలను చట్టబద్ధంగా గుర్తించాయి. ఈ 31-ఆర్టికల్ రెగ్యులేషన్ను “స్పౌసెస్ మధ్య విభజన సూత్రాలు” (Principles of Separation Between Spouses) అని పిలుస్తారు. తాలిబన్ నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా ఆమోదించిన ఈ నిబంధనలు అధికారిక గెజెట్లో ప్రచురితమయ్యాయి. కీలక నిబంధనలు బాల్య వివాహాల గుర్తింపు తండ్రి లేదా తాత మినహా ఇతర బంధువులు చిన్నారి (అబ్బాయి లేదా […] -
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
షియోమి సబ్-బ్రాండ్ రెడ్మి, పర్ఫామెన్స్ బేస్డ్ “టర్బో” సిరీస్ను భారత్ లో మొదటిసారిగా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సంస్థ X అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక టీజర్ను విడుదల చేసింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్సెట్తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో విడుదలైంది, అక్కడ దీని ధర 1,999 యువాన్ల (దాదాపు రూ.28,200) నుండి ప్రారంభమవుతుంది. భారతదేశంలో దీని ధర సుమారు రూ.45,000 ఉండవచ్చని, ఇది జూన్ 5న […] -
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
వందలాది అనుమానిత కేసులు, డజన్ల కొద్దీ మరణాలు నమోదైన నేపథ్యంలో, కాంగో, ఉగాండాలో కొనసాగుతున్న ఎబోలా వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఎబోలా వైరస్లోని అరుదైన బుండిబుగ్యో రకం వ్యాప్తిపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో, డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయెసస్ ఆదివారం ఈ అత్యవసర ప్రకటనను వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి, ఆరోగ్య సంస్థ ప్రకారం, శనివారం నాటికి, కాంగోలోని ఇటూరి ప్రావిన్స్లోని కనీసం మూడు […] -
NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసు దర్యాప్తు ముమ్మరమైంది. పూణేకు చెందిన ప్రొఫెసర్ మనీషా గురునాథ్ మంధారేను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. ఇప్పటివరకు వివిధ నగరాల్లో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. సిబిఐ ప్రకారం, బయాలజీ ప్రశ్నపత్రం లీక్ వెనుక ఈ నిందితురాలే సూత్రధారి. నీట్-యూజీ 2026 పరీక్షా ప్రక్రియపై నిపుణురాలిగా మనీషా మంధారేను ఎన్టీఏ నియమించింది. దర్యాప్తు అధికారుల ప్రకారం, మహారాష్ట్రకు చెందిన సీనియర్ ప్రొఫెసర్ అయిన మంధారే, […]
తాజావార్తలు
-
Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం..
-
Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో కాటేరమ్మ కొడుకు డబుల్ ధమాకా.. 270 పరుగులతో వీర విహారం..
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు.. ఫోటో ఓటర్ల జాబితాలపై ఎస్ఈసీ కీలక నోటిఫికేషన్
-
Mahua Moitra: వచ్చే వారం నేను సమావేశం నిర్వహిస్తా! కంగనా రనౌత్ వీడియో పోస్ట్ చేసిన మహువా మొయిత్రా
-
Russia-Ukraine Peace Talks: శాంతి దిశగా రష్యా, ఉక్రెయిన్.. క్రెమ్లిన్ కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!