తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు పదవీ కాలం పొడిగించింది కేంద్రం. మరో ఏడు నెలల పాటు సీఎస్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 2026 మార్చి నెల వరకు పదవీ కాలం పొడిగించింది. ఈ నెల 31న రామకృష్ణా రావు పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన సర్వీసు పొడిగించాలని డివోపిటిని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో మరో 7 నెలలు సర్వీసు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఏఐఎస్ (సీఎస్–ఆర్ఎం) […]
స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో భారతదేశపు స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండవ స్థానంలో నిలిచాడు. ఫైనల్లో నీరజ్ అత్యుత్తమ త్రో 85.01 మీటర్లు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ ఛాంపియన్గా నిలిచాడు. వెబర్ అత్యుత్తమ త్రో 91.51 మీటర్లు. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ నీరజ్ 2022లో డైమండ్ లీగ్ ఫైనల్ను గెలుచుకోవడం ద్వారా డైమండ్ ట్రోఫీని అందుకున్నాడు. నీరజ్ 2023, 2024లో రెండవ స్థానంలో నిలిచాడు. Also Read:YS Jagan : […]
కామారెడ్డిలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలతో చోటుచేసుకున్న వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. బీబీపేట పెద్ద చెరువు ప్రమాదకరంగా మారింది. చెరువుకు బుంగ పడటం తో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా బీబీపేట దిగువన ఉన్న షేర్ బీవీపేట గ్రామస్తులను ఖాళీ చేయించారు. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు మరో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది విద్యా శాఖ. Also Read: Telangana Flood Rescue : తెలంగాణలో ఇవాళ 1,444 […]
ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఆర్బిటర్ను విడుదల చేసింది. ఈ స్కూటర్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర మోడళ్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. కంపెనీ ఈ స్కూటర్కు బాక్సీ, ఫ్యూచరిస్టిక్ డిజైన్ లో తీసుకొచ్చింది. టీవీఎస్ ఆర్బిటర్లో కనెక్ట్ చేయబడిన మొబైల్ యాప్, వైజర్తో ముందు LED హెడ్ల్యాంప్, ఇన్కమింగ్ కాల్ డిస్ప్లేతో కూడిన కలర్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ […]
దేశ వ్యాప్తంగా కొలువుదీరిన గణేషుడు భక్తుల నుంచి పూజలందుకుంటున్నాడు. పూజలు, భజనలతో గణపయ్య భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. కాగా కొందరు మూడో రోజు నుంచే నిమజ్జనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధం అని తెలిపారు. ఈ ఏడాది నిమజ్జనానికి 30 వేల మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 20 వేల మంది హైదరాబాద్ […]
జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 976 పోస్టులను భర్తీ చేయనున్నారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు ఆర్కిటెక్చర్/ఇంజనీరింగ్/టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఐటీ సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ, ఇతర నిర్ణీత అర్హత కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి గేట్ […]
గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ సేల్స్ నేటి నుంచి (ఆగస్టు 28) ప్రారంభమవుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో గూగుల్ తన పిక్సెల్ 10 సిరీస్లో నాలుగు స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది – పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL, పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్. పిక్సెల్ 10 ఇప్పుడు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ఫోన్ భారీ బ్యాటరీ, పవర్ ఫుల్ ప్రాసెసర్తో వస్తుంది. దీనితో పాటు, […]
మెదక్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి (మం) పోతారెడ్డిపేట పెద్ద చెరువు వాగులో ముగ్గురు రైతులు చిక్కుకుపోయారు. పొలం పనుల నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా వాగు ఉదృతిలో చిక్కుకుపోయారు. రాత్రంతా రైతులు గోపాల్, సుదర్శన్, రాజు వాగులోనే ఉన్నారు. తమను రక్షించాలని అధికారులను వేడుకున్నారు. కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగింది. ముగ్గురు రైతులని రక్షించేందుకు రంగంలోకి SDRF టీం దిగింది. పోతారెడ్డిపేట వాగులో చిక్కుకున్న రైతులను బోటులో వెళ్లి […]
బంగారం ధరలు మరింత పైపైకి ఎగబాకుతున్నాయి. నేడు మళ్లీ పెరిగాయి. ఇవాళ తులం బంగారం ధర రూ. 160 పెరిగింది. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,260, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,405 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 పెరిగింది. దీంతో రూ.94,050 […]
ఏ ఆదెరువు లేనివారు పొట్టకూటికోసం యాచిస్తుంటారు. వచ్చిన డబ్బులతో పూటగడుపుతుంటారు. కాగా దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భిక్షాటన చేస్తున్న వారికి సహాయం చేస్తూ ఉపాధి కల్పిస్తున్నాయి. ఇప్పుడు మిజోరాంలో భిక్షాటనను పూర్తిగా నిషేధించారు. మిజోరాం అసెంబ్లీ ‘మిజోరాం యాచక నిషేధ బిల్లు, 2025’ను ఆమోదించింది. ఈ చట్టం ఉద్దేశ్యం యాచకులను నిషేధించడమే కాకుండా, వారికి సహాయం, ఉపాధి కల్పించడం. Also Read:Asia Cup Promo Controversy: సోనీ స్పోర్ట్స్ స్పెషల్ వీడియోపై టీమిండియా అభిమానుల ఆగ్రహం.. […]