CM Revanth Reddy: మోడీ దేశానికి బడే భాయ్.. రాష్ట్రాల అభివృద్ధికి మద్దతు ఇవ్వండి..
- తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలని మా ప్లాన్
- 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేశామన్నారు
- 3000 ఎలెక్ట్రిక్ బస్సులు నడపాలని ప్లానింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్బన్ డెవలప్మెంట్ పై దక్షిణ–పశ్చిమ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్ రాష్ట్రాల మంత్రులతో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.. సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి పొంగూరు నారాయణ, గుజరాత్ మంత్రి కనుభాయ్ మోహన్ లాల్ దేశాయ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలని మా ప్లాన్ అని తెలిపారు. 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేశామన్నారు.
Also Read:Prashant Kishor: నా సంకల్పం నెరవేరేదాకా వెనక్కి తగ్గేదే లే.. ఓటమిపై ప్రశాంత్ కిషోర్ తొలి స్పందన
Also Read
- Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
- Vaibhav Sooryavanshi: వైభవ్ "New Chapter" పోస్ట్ వైరల్.. ఈ సంకేతం అదేనా..?
- TS Police Recruitment 2026: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 5,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్!
- Papikondalu Boat Tour: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 18 రోజుల తర్వాత మళ్లీ బోటు షికారు
మోడీ 2047కి 30 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ పెట్టుకున్నారు.. మేము దేశంలో 10 శాతం ఉండాలని ప్లానింగ్ చేసుకున్నామని తెలిపారు. మెట్రో విస్తరణ… మూసి ప్రక్షాళన. ఆర్ఆర్ఆర్.. రేడియల్ రోడ్లకు నిధులు..అనుమతులు ఇవ్వాలని సీఎం రేవంత్ కోరారు. 3000 ఎలెక్ట్రిక్ బస్సులు నడపాలని ప్లానింగ్ చేస్తున్నామని తెలిపారు. డేటా.. ఐటీ.. మెడికల్ ..ఫార్మాలకు హబ్ హైదరాబాద్.. ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీ కట్టాలని అనుకుంటున్నామన్నారు. సింగపూర్.. దుబాయ్ లతో పోటీ పడాలని అనుకుంటున్నామని తెలిపారు.
అందుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ముఖ్యమంత్రుల ఇబ్బందులు ఏంటన్నది మోడీ కి కూడా తెలుసన్నారు. మోడీ దేశానికి బడే భాయ్.. బడే భాయ్ గా రాష్ట్రాల అభివృద్ధి కి మద్దతు ఇవ్వండని కోరారు. రాజకీయాలు వేరు.. పాలసీలు వేరని అన్నారు. గత ప్రభుత్వంకి..మాకు రాజకీయాల్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ అభివృద్ధి విషయంలో లేవు.. కేంద్రంతో ఐనా అంతే అని తెలిపారు. కేంద్రం మద్దతు కావాలన్నారు. నిధులే కాదు.. మీ అనుభవాలు కూడా మాతో పంచుకోండని కోరారు. హైదరాబాద్ మీద మోడీ.. ఖట్టర్ లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ కోరారు.
తాజావార్తలు
-
England Playing XI: వాడు వచ్చేశాడు.. భారత బ్యాటర్లకు దబిడిదిబిడే.. బుడ్డోడు ఆడినా బెదరాల్సిందే!
-
Preity Zinta: AI డీప్ఫేక్లకు చెక్ ?.. ప్రీతి జింటా కేసులో బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ “New Chapter” పోస్ట్ వైరల్.. ఈ సంకేతం అదేనా..?
-
TS Police Recruitment 2026: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 5,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్!
ట్రెండింగ్
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!