పెర్త్లో జరిగిన యాషెస్ 2025 తొలి టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. ఆస్ట్రేలియా విజయానికి హీరోలు మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్. స్టార్క్ తన విధ్వంసకర బౌలింగ్తో ఈ మ్యాచ్లో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. హెడ్ నాల్గవ ఇన్నింగ్స్లో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడి తుఫాను సెంచరీ సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా కేవలం రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ను గెలుచుకుంది. ఫలితంగా క్రికెట్ ఆస్ట్రేలియాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అదేంటీ […]
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. లైఫ్ లో ఉన్నత స్థాయికి ఎదగాలునుకునేవారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) నవంబర్ 17న ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT) కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ప్రభుత్వ ఉద్యోగం కావాలని కలలుకంటున్న అభ్యర్థులు AFCAT 2026 పరీక్షకు నమోదు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 340 పోస్టులను […]
ఆ రైతులు పొలం పనులకు వెళ్లాలంటే గజగజ వణికిపోతున్నారు. కాలు బయటపెడితే మేకులు ఉన్న బెల్టులు మెడలో ధరించి వెళ్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే మహారాష్ట్రలోని పూణేలో చిరుతలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. పింపర్ఖేడ్ గ్రామంలో, చిరుతపులి భయం చాలా తీవ్రంగా ఉంది. ప్రాణాంతక దాడుల నుండి తమను తాము రక్షించుకోవడానికి నివాసితులు స్పైక్డ్ కాలర్లను ధరిస్తున్నారు. కేవలం ఒక నెలలోనే, 5 ఏళ్ల బాలిక, 82 ఏళ్ల వృద్ధురాలు, 13 ఏళ్ల బాలుడు […]
బ్యాంకింగ్ వ్యవస్థలో ఆర్థిక విస్తరణ, వృద్ధి వేగాన్ని బట్టి, త్వరలో మరిన్ని భారతీయ బ్యాంకులు గ్లోబల్ టాప్ 100 జాబితాలో చేరతాయని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంక్ మాత్రమే ప్రపంచంలోని టాప్ 100 బ్యాంకులలో ఉన్నాయి. ఈ రెండు బ్యాంకులు వరుసగా 43వ, 73వ స్థానంలో ఉన్నాయి. Also Read:India-Paksitan War: డ్రాగన్ గలీజ్ “దందా”.. భారత్-పాక్ ఘర్షణను ఆయుధాల ట్రయల్కి […]
రాయల్ ఎన్ఫీల్డ్ తన పాపులర్ రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్ 350 ప్రత్యేక ఎడిషన్ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ పేరు మెటియోర్ 350 సన్డౌనర్ ఆరెంజ్ స్పెషల్ ఎడిషన్. కంపెనీ దీనిని మోటోవర్స్ 2025 ఈవెంట్లో రూ. 2.18 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ప్రారంభించింది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 27,649 ఎక్కువ ఖరీదైనది. దీని బుకింగ్లు నవంబర్ 22, 2025 నుంచి ప్రారంభమయ్యాయి. డిజైన్ పరంగా, ఈ ప్రత్యేక ఎడిషన్ అతిపెద్ద హైలైట్ […]
డిజిటల్ ప్రపంచంలో AI-జనరేటెడ్ ఫోటోల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీనివల్ల నిజమైన, నకిలీ ఫొటోల మధ్య తేడాను గుర్తించడం కష్టమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, గూగుల్ జెమిని యాప్కు AI డిటెక్షన్ ఫీచర్ను జోడించాలని నిర్ణయించింది. ఈ ఫీచర్ ద్వారా ఏ యూజర్ అయినా ఒక ఫోటో నిజమైనదా లేదా AI ద్వారా రూపుదిద్దుకుందా అని నిర్ధారించుకోవచ్చు. దీనికోసం గూగుల్ తన ఇన్ విజిబుల్ వాటర్మార్కింగ్ టెక్నాలజీ, సింథిడ్ను ఉపయోగిస్తుంది. Also Read:iBomma Ravi: ఐ బొమ్మ […]
గూగుల్ టీవీ ప్లాట్ఫామ్ ఛార్జింగ్ లేదా బ్యాటరీ రీప్లేస్మెంట్ అవసరం లేని రిమోట్ను ప్రవేశపెట్టింది. కొత్త G32 రిమోట్ను ఓహ్సంగ్ ఎలక్ట్రానిక్స్ అభివృద్ధి చేసింది. ఇండోర్ సోలార్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ రిమోట్ ముందు, వెనుక రెండింటిలోనూ సౌర ఘటాలను కలిగి ఉంటుంది. ఇవి LED బల్బ్, CFL, టీవీ స్క్రీన్ లేదా పగటి వెలుతురు నుంచి వచ్చే ఇండోర్ కాంతిని విద్యుత్తుగా మారుస్తాయి. రిమోట్ సోఫాపై ఉన్నా లేదా టేబుల్పై ఉంచినా, లైట్లు ఆన్లో ఉన్నంత […]
ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. జపాన్లోని యమహా మోటార్సైకిల్స్ కొత్త యమహా జాగ్ E ఎలక్ట్రిక్ స్కూటర్ను ప్రవేశపెట్టింది. ఇది పట్టణ ప్రయాణికుల కోసం రూపొందించిన కాంపాక్ట్, సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ హైటెక్ ఫీచర్లతో వస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేక లక్షణం దాని స్వాప్పబుల్ బ్యాటరీ వ్యవస్థ. కంపెనీ దీనిని హోండా, సుజుకి, యమహా, కవాసకి సహకారంతో […]
ఓఆర్ఎస్ పేరుతో విక్రయించే అన్ని పండ్ల ఆధారిత డ్రింక్స్, ఎలక్ట్రోలైట్ డ్రింక్స్, రెడీ-టు-సర్వ్ పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్లను మార్కెట్లు, ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ల నుంచి వెంటనే తొలగించాలని భారత ఆహార భద్రత అండ్ ప్రమాణాల అథారిటీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. చాలా కంపెనీలు తమ పండ్ల రసాలను లేదా ఎలక్ట్రోలైట్ పానీయాలను ‘ORS’ పేరుతో అమ్మడం ద్వారా వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇవి నిజమైన ఓరల్ రీహైడ్రేషన్ పరిష్కారాలు కావు అని నిపుణులు […]
భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో రెండవ టెస్ట్ నేడు గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాంటింగ్ ఎంచుకుంది. గౌహతి వేదికగా ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం. భారత్ మొదట బౌలింగ్ చేయనుంది. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమిండియా 0-1తో వెనుకబడింది. కోల్కతా టెస్ట్లో దక్షిణాఫ్రికా భారత్ను 30 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పుడు, సిరీస్ను సమం చేయాలంటే భారత్ ఈ […]