-
PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది. ఈ పథకం కింద రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున సమాన వాయిదాలలో రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది ప్రభుత్వం. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రైతులు ఇప్పటివరకు 22 విడతలు అందుకున్నారు. 22వ విడతను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్చి […] -
PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
విదేశీ ప్రయాణాలపై పన్ను లేదా సర్ఛార్జ్ విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందనే మీడియా నివేదికలను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం తీవ్రంగా ఖండించారు. అందులో రవ్వంత కూడా నిజం లేదు అని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘X’లో ప్రధాని మోడీ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. “ఇది పూర్తిగా తప్పు. ఇందులో ఒక్క ఇంచు సత్యం కూడా లేదు. విదేశీ ప్రయాణాలపై ఎలాంటి నిబంధనలు విధించే ప్రశ్నే లేదు. మా ప్రజల ‘ఈజ్ ఆఫ్ […] -
Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
ఉత్తరప్రదేశ్లోని సంభల్ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. 31 ఏళ్ల మహిళ అమీనా 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఇద్దరు మగ శిశువులు, ఇద్దరు ఆడ శిశువులు జన్మించారు. నలుగురు శిశువుల జననంతో కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది. సాధారణ ప్రసవం ద్వారా జన్మనిచ్చి వైద్య రంగంలో అపూర్వ ఘటన సృష్టించారు. ఈ ఘటనను వైద్యులు “అరుదైన వైద్య అద్భుతం”గా అభివర్ణించారు. మొదటి బిడ్డ.. మే 9, 2026న ఒక మగ శిశువు (సుమారు 710 […] -
CM Vijay Removes White Towel: బ్రిటిష్ విఐపి సంస్కృతికి చెక్ పెట్టిన సీఎం విజయ్.. కుర్చీ నుంచి వైట్ టవల్ తొలగింపు
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పదవి స్వీకరణ తర్వాత తనదైన మార్క్ పాలనతో ముందుకుసాగుతున్నారు. తాజాగా మరో సరికొత్త, సరళత్వానికి నిదర్శనంగా నిలిచారు. బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న ‘విఐపి సంస్కృతి’లో భాగమైన తెల్లటి టవల్ సంప్రదాయాన్ని తన కుర్చీ నుంచి తొలగించి, సాధారణ ప్రజలకు చేరువైన నాయకుడిగా తన ఇమేజ్ను మరింత బలోపేతం చేసుకున్నారు. 14 ఏళ్ల క్లైమేట్ యాక్టివిస్ట్ లిసిప్రియా కంగుజం సోషల్ మీడియాలో విజయ్ను ట్యాగ్ చేస్తూ ఒక అప్పీల్ చేశారు. […] -
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా యూఏఈ రాజధాని అబుదాబికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే పీఎం మోడీకి ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి గౌరవ వందనం సమర్పించారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అబుదాబిలో ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ యూఏఈతో ఇంధన సహకారంపై చర్చించి, ఆ దేశానికి కృతజ్ఞతలు తెలిపారు. మోడీ మాట్లాడుతూ, “భారతీయులకు […] -
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
బ్యాంకుల పెద్దన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై కొరఢా ఝుళిపించింది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 150 ఎన్బిఎఫ్సి రిజిస్ట్రేషన్ను కేంద్ర బ్యాంక్ తక్షణమే రద్దు చేసింది. ఈ కంపెనీలు ఇకపై మార్కెట్లో రుణాలు ఇవ్వడం లేదా పెట్టుబడులు పెట్టడం వంటి ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనలేవు. ఆర్బిఐ తీసుకున్న ఈ కఠిన చర్య, నిబంధనలను నిర్లక్ష్యం చేస్తున్న లేదా ప్రమాణాలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించని కంపెనీలలో ఆందోళనను సృష్టించింది. ఆర్బిఐ విడుదల చేసిన […] -
Best EV Cars India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వేళ.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ దూరం
నేటి నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు రూ. 3 చొప్పున పెంచిన విషయం తెలిసిందే. ప్రతి రోజు ట్రావెల్ చేసే వారికి అదనపు భారం కానుంది. ఈ సమయంలో చాలామంది ఎలక్ట్రిక్ కార్లు, బైక్ లవైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ నిర్వహణ ఖర్చులు, సులభమైన డ్రైవింగ్, ప్రభుత్వ సబ్సిడీల వంటి ఫీచర్లు ఈవీలను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. మీరు తక్కువ ధరలో ఒక మంచి ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ […] -
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
నోకియా ఫోన్ల తయారీ సంస్థ అయిన హెచ్ఎమ్డి, త్వరలో భారత్ లో చౌకైన 5G స్మార్ట్ఫోన్ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. హెచ్ఎమ్డి గ్లోబల్ నుండి రాబోయే ఈ స్మార్ట్ఫోన్ 6000mAh బ్యాటరీతో వస్తుంది. దీని ధర రూ.10,000 కంటే తక్కువగా ఉంటుంది. ఈ ఫోన్ మే 21న భారతదేశంలో విడుదల కానుంది. ఈ హెచ్ఎమ్డి స్మార్ట్ఫోన్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్లో లిస్ట్ అయ్యింది. అక్కడ ఫోన్ ఫీచర్లు వెల్లడయ్యాయి. దీని ధర కూడా ఆన్లైన్లో లీక్ అయింది. […] -
Gold and Silver Rates: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే?
బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. ఒక్కరోజులోనే గోల్డ్ ధర రూ. 2,240 పతనమైంది. కిలో సిల్వర్ పై రూ. 10000 తగ్గింది. ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) గ్రాముకు రూ.16,009, 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత) గ్రాముకు రూ.14,675, 18 క్యారెట్ల బంగారం (75% స్వచ్ఛత) గ్రాముకు రూ.12,007 గా ట్రేడ్ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం […] -
Google Free Storage: గూగుల్ షాకింగ్ డెసిషన్.. ఫ్రీ స్టోరేజ్లో భారీ మార్పు.. కొత్త అకౌంట్లకు 5GB మాత్రమే!
గూగుల్ దీర్ఘకాలం నుంచి ఉన్న 15GB ఫ్రీ స్టోరేజ్ పాలసీలో గ్రాండ్ మార్పు చేసింది. 2026 మే నుంచి కొత్త గూగుల్ అకౌంట్లు (Gmail, Drive, Photos) క్రియేట్ చేసేటపుడు డిఫాల్ట్గా కేవలం 5GB స్టోరేజ్ మాత్రమే ఇస్తోంది. 15GB పొందాలంటే ఫోన్ నంబర్ వెరిఫికేషన్ (Phone Number Linking) తప్పనిసరి చేసింది. ఇది ఇప్పటికి టెస్టింగ్ దశలో ఉన్నప్పటికీ, చాలా మంది యూజర్లు ఈ మార్పును గమనించారు. ఎందుకు ఈ మార్పు? గూగుల్ స్పామ్ అకౌంట్లు, […]
తాజావార్తలు
-
Indian Origin Cricketer: ఆ క్రికెటర్కు బిగ్షాక్ ఇచ్చిన ఐసీసీ.. 8 ఏళ్లు నిషేధం..
-
TGSRTC Results : ఆర్టీసీ జాబ్స్ రిజల్ట్స్ విడుదల.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే.!
-
E20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
-
Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
-
Sukumar – DSP: దేవిశ్రీ ప్రసాద్ – సుకుమార్ల బంధానికి బ్రేక్ పడిందా? RC17 నుంచి DSP అవుట్!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!