గ్రహాలపై మానవ మనుగడ కోసం శాస్త్ర వేత్తలు ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. గ్రహాలపై నీటి జాడల కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో శుక్రగ్రహంపై సమృద్ధిగా నీరు ఉన్నట్లుగా భారత సంతతి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అమెరికన్ శాస్త్రవేత్తల బృందం 50 ఏళ్ల నాటి డేటాను తిరిగి పరిశీలించింది. శుక్ర గ్రహం మేఘాలు ఎక్కువగా నీటితో కూడి ఉన్నాయని గుర్తించినట్లు తెలిపారు. ఈ నీరు శుభ్రమైన బిందువుల రూపంలో ఉండదు, కానీ హైడ్రేటెడ్ పదార్థంగా (మేఘంలో బంధించబడిన నీరు) […]
ఇండియా మొబైల్ కాంగ్రెస్ న్యూ ఢిల్లీలోని యశోభూమిలో జరుగుతోంది. టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT), సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ IMC (ఇండియా మొబైల్ కాంగ్రెస్) 9వ ఎడిషన్కు హాజరయ్యారు. అక్టోబర్ 8న ప్రారంభమైన IMC 2025 అక్టోబర్ 11 వరకు కొనసాగుతుంది. ఇది ఆసియాలో అతిపెద్ద టెలికాం అండ్ టెక్నాలజీ ఈవెంట్. Also Read:Hyderabad: పిల్లల పంచాయితీకి నిండు ప్రాణం బలి.. కొడుకుని కొట్టాడని […]
ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డ్స్ ఆపద్భాందవుడిలా ఆదుకుంటుండడంతో యూజ్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉంటున్నారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు శాలరీతో సంబంధం లేకుండా రకరకాల ఆఫర్లతో క్రెడిట్ కార్డులను అందజేస్తున్నాయి. అయితే ఒక వ్యక్తి వద్ద మహా అయితే ఓ 10 లేదా 20 క్రెడిట్ కార్డులు వాడుతారు కావొచ్చు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 1638 క్రెడిట్ కార్డులను […]
బంగారం ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రతి రోజు పెరుగుతూ తగ్గేదెలే అంటున్నాయి పసిడి ధరలు. ఇవాళ మరోసారి భారీగా పెరిగాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 1150 పెరిగింది. కిలో వెండి ధర రూ.100 తగ్గింది. తులం పుత్తడి ధర రూ. లక్షా 30 వేల వైపు పరుగులు తీస్తోంది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.12,317, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,290 వద్ద […]
కుటుంబ కలహాలు, ఆర్థిక కారణాలు, అక్రమ సంబంధాలు భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తున్నాయి. వేధింపులు తాళలేక క్షణికావేశంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ భర్త తన భార్య, ఆమె బంధువులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. భార్య మాత్రం అదంతా డ్రామా అని ఆరోపించింది. ఈ సంఘటన జయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. Also Read:Tumbad : తుంబాడ్ సీక్వెల్లో బాలీవుడ్ […]
భారత స్టార్ అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్, జింబాబ్వేకు చెందిన బ్రియాన్ బెన్నెట్ లతో కలిసి సెప్టెంబర్ 2025 సంవత్సరానికి ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు గత నెలలో అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. భారతదేశం తొమ్మిదవ ఆసియా కప్ టైటిల్లో అభిషేక్, కుల్దీప్ కీలక పాత్ర పోషించారు. బెన్నెట్ అద్భుతమైన బ్యాటింగ్ జింబాబ్వే 2026 T20 ప్రపంచ కప్కు అర్హత సాధించడంలో కీలక పాత్ర […]
భారత ఓపెనర్ స్మృతి మంధాన ఐసిసి మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం జరుగుతున్న మహిళల క్రికెట్ వన్డే కప్లో పలువురు టాప్ ప్లేయర్స్ రాణించినప్పటికీ వారిని వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకుంది. వన్డే వరల్డ్ కప్ ముందు రెండు శతకాలతో మెరిసిన టీమిండియా వైస్ కెప్టెన్ 791 రేటింగ్ పాయింట్లతో నంబర్ 1 ర్యాంక్లో కొనసాగుతోంది. మంధాన స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తుండగా, దక్షిణాఫ్రికాకు చెందిన టాజ్మిన్ బ్రిట్స్ తన అద్భుతమైన […]
రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో రష్యా సైన్యం తరపున పోరాడుతున్న ఓ భారతీయుడు ఉక్రెయిన్ దళాలకు పట్టబడ్డాడు. మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ (22) ను ఉక్రెయిన్ దళాలు పట్టుకున్నాయి. గుజరాత్లోని మోర్బి నివాసి మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ యుద్ధభూమిలో కేవలం మూడు రోజులు గడిపిన తర్వాత 63వ మెకనైజ్డ్ బ్రిగేడ్కు లొంగిపోయాడని ఉక్రెయిన్ సైనిక అధికారులు తెలిపినట్లు సమాచారం. కైవ్లోని భారత మిషన్ ధృవీకరిస్తోందని ANI నివేదిక […]
జమ్మూ కాశ్మీర్లోని రాజౌరిలో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఉగ్రవాదులు పోలీసు బృందంపై కాల్పులు జరిపారు. ఈ సంఘటన కోట్రాంకా పోలీస్ స్టేషన్ పరిధిలోని మందిర్ గాలా పైన ఉన్న ధేరి ఖతుని ప్రాంతంలో జరిగింది. నివేదికల ప్రకారం, రాత్రి 7:20 గంటల సమయంలో ఆ ప్రాంతంలో 10 నుండి 15 రౌండ్ల కాల్పులు వినిపించాయి. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న జమ్మూ, కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG) బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు […]
ప్రస్తుత రోజుల్లో ఏసీల వినియోగం ఎక్కువైపోయింది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడే కాదు.. చల్లగా ఉన్నప్పుడు కూడా ఏసీలు వాడుతున్నారు. కాగా ఏసీలు ఎక్కువ కాలం పనిచేయాలంటే క్లీనింగ్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. చలికాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఏసీలు దాదాపు ఆఫ్ లోనే ఉంచుతుంటారు. చాలా నెలలుగా AC వాడకపోవడం వల్ల, వేసవిలో AC స్టార్ట్ చేసినప్పుడు చాలా సమస్యలు తలెత్తుతాయి. ఏసీలను ఒక్క క్లిక్ తో క్లీన్ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. […]