చైనా మాంజా ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పలువురు వ్యక్తులు మాంజా కారణంగా తీవ్రగాయాలపాలవుతుండగా.. మరికొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఉప్పల్ లో ఏఎస్ఐకి మాంజా తగిలి మెడకు తీవ్ర గాయాలు అయ్యాయి. నల్లకుంట పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ నాగరాజు మెడకు మాంజా చుట్టుకోవడంతో గాయపడ్డారు. ఎగ్జిబిషన్ డ్యూటీ కోసం ఉప్పల్లోని తన ఇంటి నుంచి బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఉప్పల్ PS పరిధిలోని సౌత్ స్వరూప్ నగర్ వద్ద సాయంత్రం మాంజా […]
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరాలని కలలు కంటున్న విద్యార్థులకు శుభవార్త. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు (INTAKE 01/2027) రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ agnipathvayu.cdac.in ని సందర్శించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 1, 2026. Also Read:Toxic : టాక్సిక్’ టీజర్పై మహిళా కమిషన్ ఫైర్.. యశ్ సినిమాకు పెద్ద షాక్! ఎయిర్ […]
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం వద్ద తెల్లవారుజామున జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో కానిస్టేబుల్ కోలా నరేష్ (PC -184) అక్కడిక్కడే మృతి చెందారు. అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాన్ని చౌటుప్పల్ మార్చురికి తరలించారు. మృతుడి స్వస్థలం తాడ్వాయి గ్రామం మునగాల మండలం సూర్యాపేట జిల్లాగా గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఒక […]
బ్రేకులు ఫెయిలైన బండి లాగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. నేడు మరోసారి గోల్డ్, సిల్వర్ ధరలు భగ్గుమన్నాయి. ఈరోజు కిలో వెండిపై రూ.5,000 పెరగగా.. తులం గోల్డ్పై రూ. 380 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.14,253, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.13,065 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర […]
మాజీ మావోయిస్టు నేత గాదె ఇన్నయ్యను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జనగామ జిల్లా జాఫర్ ఘడ్ లోని మా ఇల్లు ఆశ్రమంలో NIA అధికారులు మరోసారి సోదాలు నిర్వహించారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న గాదే ఇన్నయ్య ఆశ్రమాన్ని మరోసారి తనిఖీ చేశారు nia అధికారులు. గాదే ఇన్నయ్య స్వగ్రామమైన సాగరంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో ఆయన మా ఇల్లు ఆశ్రమం తో పాటు స్వగ్రామంలో నీ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. […]
కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు జలసమాధి అయిన ఘటన కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుడిని మానకొండూర్ మండలం ఉటూరు గ్రామానికి చెందిన సంగం రాజు గా పోలీసులు గుర్తించారు. ఉన్నట్టుండి రాజు మిస్ అవ్వడంతో తల్లి స్వరూప పెట్టిన మిస్సింగ్ కేసు ఆధారంగా పోలీసుల దర్యాప్తు చేపట్టారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. Also Read:Anaganaga oka Raju : జనవరి 14న […]
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన దారిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ పోర్ట్ కు వెళుతున్న ఉబర్ క్యాబ్ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు నెల గర్భవతితో పాటు అమె తల్లికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగి గంట గడిచిన అంబులెన్స్ కానీ పోలీసులు కానీ రాలేదని బాధితులు అవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన గంట తరువాత సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రైవేట్ అంబులెన్స్ లో క్షతగాత్రులను శంషాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ […]
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతిపెద్ద బ్యాంకు. లక్షలాది మంది కస్టమర్లకు ఎస్బీఐ బిగ్ షాకిచ్చింది. ఎస్బీఐ ATM, ఆటోమేటెడ్ డిపాజిట్-కమ్-విత్డ్రావల్ మెషిన్ (ADWM) లావాదేవీ ఛార్జీలను సవరించింది. జీతం ఖాతాదారులకు అందించే అపరిమిత సేవను కూడా బ్యాంక్ నిలిపివేసింది. ఇంటర్చేంజ్ ఫీజులతో సహా ATM సేవల ధరలను SBI సమీక్షించింది. ఇంటర్చేంజ్ ఫీజులు అంటే బ్యాంకులు మరొక బ్యాంకు ATMని ఉపయోగించినందుకు చెల్లించే ఛార్జీలు. సవరణ తర్వాత ఈ ఫీజులను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. […]
చరిత్ర పుటల్లో రాకేష్ శర్మ చెరగని అధ్యాయం. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ. ఈ రోజు అంటే జనవరి 13, 1949న పంజాబ్లోని పాటియాలాలో జన్మించారు. అంతరిక్షాన్ని జయించిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు? ఆయన ఏమి చేస్తున్నారు? అంతరిక్షంలోకి ఎలా ప్రయాణం చేశారు? ఆ వివరాలు మీకోసం.. ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హయాంలో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి చరిత్ర సృష్టించారు. ఇందిరా గాంధీ స్వయంగా అంతరిక్షం నుండి […]
ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ జట్లు మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ ఆదివారం వడోదరలో జరిగింది. ఇందులో భారత్ విజయం సాధించింది. సిరీస్లోని మిగిలిన రెండు మ్యాచ్లు జనవరి 14, 18 తేదీల్లో జరగనున్నాయి. ఈ సిరీస్ వేళ భారత క్రికెటర్ కీలక నిర్ణయం తీసుకుని తన రిటైర్మెంట్ ప్రకటించారు. భారత క్రికెటర్ కె.సి. కరియప్ప సోషల్ మీడియా పోస్ట్లో తన రిటైర్మెంట్ ప్రకటించారు. భారత్ తరపున ఆడకపోయినా, ఐపీఎల్లో ఆడుతూ తనకంటూ […]