-
Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
పెళ్ళి విషయంలో చాలా మంది అందం, ఆస్తులు, అంతస్తులు చూస్తుంటారు. కానీ కాలం మారే కొద్ది వివాహాల విషయంలో ఆలోచనలు మారుతున్నాయి. నేటి రోజుల్లో ఉద్యోగమే కాదు.. హెల్త్ స్టేటస్ కూడా ముఖ్యమే అని నిరూపిస్తున్నారు కొందరు వధూవరులు. తాజాగా హర్యానాలో ఓ ప్రత్యేకమైన పెళ్లి జరిగింది. వధూవరులిద్దరు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఆ హెల్త్ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చర్ఖీ దాద్రీ జిల్లాలో జరిగిన ఈ వివాహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నూతన […] -
Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురును అందించింది. ‘పశ్చిమ బెంగాల్ సర్వీసెస్ (వయోపరిమితి పెంపు) నిబంధనలు, 1981’కు కొత్త సవరణలు జారీ చేసి, వివిధ రాష్ట్ర సర్వీసులలో ప్రవేశానికి గరిష్ట వయోపరిమితిని పెంచింది. పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ (ఆడిట్ బ్రాంచ్) జారీ చేసిన ఈ వయోపరిమితి పెంపు నోటిఫికేషన్ లక్షలాది నిరుద్యోగులకు కొత్త ఆశలు కలిగించింది. నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త వయోపరిమితులు ఉత్తర్వు ప్రకారం, గ్రూప్ ఎ నియామకాలకు గరిష్ట వయోపరిమితిని ఇప్పుడు […] -
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్ సంగ్ త్వరలో భారత మార్కెట్లో రెండు కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. రాబోయే ఈ హ్యాండ్ సెట్స్ గెలాక్సీ M47 5G, గెలాక్సీ F70 ప్రో 5G అని టాక్ వినిపిస్తోంది. ఈ రెండు పరికరాలు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ వెబ్సైట్లో కనిపించాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్లు త్వరలో భారతదేశంలో విడుదల కానున్నాయని భావిస్తున్నారు. ఈ రెండు హ్యాండ్ సెట్స్ SM-M476B/DS, SM-E476B/DS […] -
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే
కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకం పెంపు, సిల్వర్ దిగుమతులపై ఆంక్షలు విధించడంతో కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గులు పసిడి, వెండి ధరల్లో మార్పులకు కారణమవుతున్నాయి.గత కొన్ని రోజులుగా గోల్డ్ ధరలు భారీగా పడిపోతున్నాయి. నేడు పుత్తడి ధరలు మరోసారి తగ్గాయి. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 710 తగ్గింది. వెండి ధర మాత్రం రూ. 10000 పెరిగింది. ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు.. […] -
Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
నథింగ్ ఫోన్ 3 ధర మరోసారి గణనీయంగా తగ్గింది. గత సంవత్సరం విడుదలైన ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ను సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుత అమెజాన్ సమ్మర్ సేల్లో దీని ధర రూ.40,000 వరకు తగ్గింది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లో ట్రిపుల్ కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్, ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. నథింగ్ కంపెనీకి చెందిన ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ భారత్ లో రూ.79,999 ప్రారంభ ధరతో విడుదలైంది. కంపెనీ దీనిని అమెజాన్లో రూ.44,999 ప్రారంభ ధరకు లిస్ట్ […] -
Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. దీనివల్ల ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. శనివారం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన జాతీయ భద్రతా బృందంలోని ఉన్నతాధికారులతో సమావేశమయ్యారని, ఇరాన్ యుద్ధానికి సంబంధించిన భవిష్యత్ వ్యూహాలపై చర్చించడమే ట్రంప్ సమావేశ ఉద్దేశ్యం అని వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, ముడి చమురు ధరలు 110 డాలర్లకు పైగా పెరిగాయి. ట్రంప్ మరోసారి ఇరాన్ను హెచ్చరించారు. ఆయన, “ఇరాన్కు ఎక్కువ సమయం లేదు. ఇరాన్ త్వరగా […] -
Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
నిన్న (ఆదివారం) ఉదయం ఢిల్లీ-నిజాముద్దీన్ వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ (12431)లోని రెండు కోచ్లలో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఆలోట్, విక్రమ్గఢ్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవకముందే మరో ప్రమాదం ప్రయాణికులను వణికించింది. పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ-గయాజీ రైల్వే లైన్లోని ససారం రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం ఓ ప్యాసింజర్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ససారం-ఆరా-పాట్నా ప్యాసింజర్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో […] -
Bharat Gaurav: నేపాల్కు ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నేపాల్కు మొట్టమొదటి “భారత్ గౌరవ్” పర్యాటక రైలును ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఈ రైలు ప్రయాణికులకు పొరుగు దేశంలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, సందర్శన అనుభవాన్ని అందిస్తుంది. ఈ ప్రత్యేక “పశుపతినాథ్ నేపాల్ దర్శన్ యాత్ర” జూన్ 12న మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుండి బయలుదేరుతుంది. భారతదేశ సరిహద్దుల వెలుపల నడిచే మొట్టమొదటి “భారత్ గౌరవ్” రైలు ఇదే అవుతుంది. దీనిని ఒక సాధారణ రైలు సర్వీసుగా కాకుండా, […] -
Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల జరిగిన తొలగింపులు, ఆక్రమణల వ్యతిరేక చర్యలను టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం బుల్డోజర్ రాజకీయాలుగా అభివర్ణించారు. రాజకీయ అహంకారానికి పేద ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ‘ఎక్స్’ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇలా పోస్ట్ చేశారు, “కుటుంబాల నుండి వీధి వ్యాపారుల వరకు, పేదలు రాజకీయ అహంకారానికి మూల్యం చెల్లిస్తున్నారు. బెంగాల్లో బుల్డోజర్ రాజకీయాలు పనిచేయవు. […] -
F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
అమెరికాలోని మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్లో జరిగిన వైమానిక ప్రదర్శనలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు అమెరికన్ EA-18G గ్రోలర్ యుద్ధ విమానాలు గాలిలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగి కుప్పకూలిపోయాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ ఘటన మధ్యాహ్నం 12:30 గంటల (స్థానిక కాలమానం ప్రకారం) ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ ప్రమాదంలో యుద్ధ విమానాలు ఢీకొన్న వెంటనే అప్రమత్తమైన […]
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!