-
Group-1: సత్తా చాటిన కానిస్టేబుల్.. గ్రూప్-1 ఫలితాల్లో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఉద్యోగం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పోస్టుల తుది ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 563 ఖాళీలలో, ఒక పోస్టుపై హైకోర్టులో విచారణ ఉన్నందున 562 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ ఫలితాల్లో ఓ కానిస్టేబుల్ సత్తాచాటారు. ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలం పెప్పర్ వాడకు చెందిన శశిధర్ రెడ్డి(కానిస్టేబుల్) గ్రూప్-1 ఫలితాల్లో ఏ టి ఓ ఉద్యోగం సాధించి ఆదర్శంగా నిలిచారు. కానిస్టేబుల్ నుంచి గ్రూప్ వన్ కు ఎంపికై కష్టపడితే […] -
BJP Leader: రైలు కింద పడి బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు ఆత్మహత్య.. కారణం ఏంటంటే?
రాజస్థాన్లోని దాబ్లా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో బుధవారం మహేంద్రగఢ్లోని బిజెపి మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు మాయా సైని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. రాజస్థాన్ రైల్వే పోలీసులు ఆమె ఫోటోను సమీపంలోని పోలీస్ స్టేషన్లకు పంపడం ద్వారా ఆమెను గుర్తించారు. ఆమె నార్నాల్ సమీపంలోని నివాజ్నగర్ నివాసి. ఆమె గతంలో గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. ప్రస్తుతం బిజెపి జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు […] -
Shah Rukh Khan: ఆర్యన్ ఖాన్ షోపై ఐఆర్ఎస్ అధికారి ఫైర్.. షారుఖ్-గౌరీ సహా నెట్ఫ్లిక్స్పై రూ.2 కోట్ల పరువు నష్టం దావా..
ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన నెట్ఫ్లిక్స్ షో “ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్”కు వ్యతిరేకంగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి సమీర్ వాంఖడే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ షోపై దాఖలు చేసిన పరువు నష్టం దావాలో, వాంఖడే షో నిర్మాతలు, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ యజమానులు, నటుడు షారుఖ్ ఖాన్, అతని భార్య గౌరీ ఖాన్, అలాగే నెట్ఫ్లిక్స్, ఇతరుల నుండి రూ. 2 కోట్ల నష్టపరిహారం కోరాడు. ఈ సిరీస్లో తన పాత్ర […] -
Kishan Reddy: సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వాఖ్యలు..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై ప్రతి ఒక్కరూ ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీల నేతలు విచిత్రమైన మానసిక వ్యాధి తో బాధపడుతున్నారని అన్నారు. వాళ్లకు బిజెపి ఫోబియా పట్టుకుందన్నారు. చిల్లర మాటలు, అవగాహన లేకుండా, ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. బిజెపికి తెలంగాణ లో ఎవరితో కలవాల్సిన అవసరం లేదన్నారు. కెసిఆర్, కేటీఆర్, బిఆర్ఎస్, కాంగ్రెస్ లతో బిజెపి […] -
Kishan Reddy: తెలంగాణలో రూ. 30 వేల కోట్లతో నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో నేషనల్ హైవే ప్రాజెక్టులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. పీఎం నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణాలో జాతీయ రహదారులు అత్యంత వేగవంతంగా, సమర్థవంతంగా పురోగతి సాధిస్తున్నాయని తెలిపారు. 2500 కీ మీ మాత్రమే జాతీయ రహదారులు ఉండేవని.. ఈ పదేళ్లలో రెండింతలు అయిందన్నారు. ఇప్పటికే 5 వేల కిలోమీటర్లకు పైగా పూర్తి అయిందని తెలిపారు. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలతో జాతీయ రహదారుల అనుసంధానం జరుగుతోందన్నారు. Also Read:Illegal Sand Transportation: ఆంధ్రా […] -
Tragedy: పాపం రా.. నెల రోజుల క్రితం బాలుడిపై హత్యాయత్నం.. ఇప్పుడు ఉరిబిగించి..
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామం లో విషాదం చోటుచేసుకుంది. ఉపేందర్ – శిరీష దంపతులకు ముగ్గురు కుమారులు..మనీష్, మొక్షిత్, నీహల్ ఉన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చారు దుండగులు. మనీష్ (6) అనే బాలుడు అనుమానాస్పద స్థితి లో మృతి చెందాడు. ఉరి బిగించి హత మార్చినట్లు ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గత నెల రోజుల క్రితం ఈ బాలుడి పై దుండగులు హత్యాయత్నం చేయగా వారి […] -
Liquor Shops: కొత్త మద్యం దుకాణాలకు రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ.. టెండర్ దరఖాస్తుకు ఎన్ని లక్షలంటే?
తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్కు ఎక్సైజ్ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త మద్యం దుకాణాలకు రేపట్నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. ఈనెల 26నుంచి ఆక్టోబర్ 18వరకు కొత్త దుకాణాల లైసెన్స్ ల జారీకి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ లకు అనుమతులు ఇవ్వనున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. కొత్త మద్యం దుకాణాలకు టెండర్ దరఖాస్తుకు మూడు లక్షల రూపాయలు చెల్లించి మద్యం టెండర్లలో […] -
EPF Account: ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత EPF ఖాతాలో ఎంతకాలం డబ్బు ఉంచుకోవచ్చు?.. ఆ వయసు వరకు వడ్డీ వస్తుందా?
మీరు ఉద్యోగం చేస్తూ, మీ భవిష్యత్తు కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ( EPF ) ఖాతాలో డబ్బు జమ చేస్తే , పదవీ విరమణ తర్వాత మీ డబ్బు ఎంతకాలం ఖాతాలో ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) ఇటీవల దీని గురించి ముఖ్యమైన సమాచారాన్ని విడుదల చేసింది. ఇది 58 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేసే వారికి ముఖ్యమైన విషయం. మరి ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత […] -
Mama Pagare: పీఎం మోడీ ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్.. కాంగ్రెస్ నాయకుడికి చీర కట్టిన బీజేపీ నాయకులు(వీడియో)
ప్రధాన మంత్రి మోడీ ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు ఓ కాంగ్రెస్ నాయకుడు. ఇది కాస్త వైరల్ కావడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కాంగ్రెస్ నాయకుడిని రోడ్డుపైకి లాక్కొచ్చి చీరకట్టి ప్రతీకారం తీర్చుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రకాష్ అలియాస్ ‘మామా’ పగారే ఫేస్బుక్లో షేర్ చేసిన ప్రధానమంత్రి మార్ఫింగ్ చేసిన వీడియో వైరల్ అయిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో […] -
Best Tablets: ఆఫర్లే ఆఫర్లు.. ఫోన్ల ధరకే టాబ్లెట్లు.. అమెజాన్ సేల్ లో చౌకైన టాబ్లెట్లపై కూడా రూ. 4,000 డిస్కౌంట్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఆఫర్ల వర్షం కురుస్తోంది. టాబ్లెట్స్ పై అదిరిపోయే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఫోన్ల ధరకే టాబ్లెట్స్ లభిస్తున్నాయి. OnePlus Pad Lite, Honor Pad X9, Redmi Pad 2 వంటి అద్భుతమైన టాబ్లెట్లు రూ.15,000 లోపు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు వాటిపై డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ఆన్లైన్లో సినిమాలు చూడటానికి, చదువుకోవడానికి టాబ్లెట్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పరిమాణంలో చిన్నవిగా ఉండటం వల్ల, వాటిని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. […]
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!