-
Galaxy M17 5G: 50MP కెమెరా, AI ఫీచర్లతో.. సామ్ సంగ్ Galaxy M17 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఫిక్స్
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ మరో కొత్త మొబైల్ ను విడుదల చేసేందుకు రెడీ అయ్యింది. బడ్జెట్ ధరలో 50 ఎంపీ కెమెరా, ఏఐ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ను తీసుకొస్తోంది. Samsung Galaxy M17 5G భారతదేశంలో లాంచ్ కానుంది. ఇది M-సిరీస్లో కంపెనీ తాజా ఫోన్ అవుతుంది. కంపెనీ దాని డిజైన్, కలర్ ఆప్షన్స్ ను వెల్లడించే అధికారిక పోస్టర్ను షేర్ చేసింది. ఈ హ్యాండ్సెట్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ Amazonలో అందుబాటులో ఉంటుంది. […] -
UPI: ఖతార్ లో UPI సేవలను ప్రారంభించిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్..
డిజిటల్ పేమెంట్స్ చెల్లింపుల స్వరూపాన్నే మార్చేసింది. దాదాపు అందరు ఆన్ లైన్ చెల్లింపులే చేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇలా డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా ప్రతి రోజు వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. కాగా భారతదేశ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోంది. యూపీఐ ఉపయోగించే దేశాల జాబితాలో ఖతార్ చేరింది. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ రాజధాని దోహాలోని లులు మాల్లో UPI వ్యవస్థను ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో, UPI అనేది […] -
Gold Rate Today: భయపెడుతున్న బంగారం ధరలు.. నేడు రూ. 1250 పెరిగిన పసిడి ధర..
గోల్డ్ ధరలు గజగజ వణికిస్తున్నాయి. వేలకు వేలు పెరుగుతూ షాకిస్తున్నాయి. నేడు గోల్డ్ ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. తులం గోల్డ్ ధర రూ. లక్షా 22 వేలు దాటి పరుగులు తీస్తోంది. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 1250 పెరిగింది. కిలో వెండి ధర రూ.100 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.12,202, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,185 వద్ద ట్రేడ్ […] -
Wife: రాత్రిపూట నా భార్య పాములాగ మారుతోంది సార్.. భర్త ఫిర్యాదు
భర్త బాధితులే కాదు.. ప్రస్తుత కాలంలో భార్య బాధితులు కూడా ఎక్కువై పోతున్నారు. భార్య పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొందరు భర్తలు. కాగా ఓ భర్త తన భార్య పై చేసిన ఆరోపణలు అందరిని షాక్ కు గురిచేశాయి. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో అధికారులకు ఒక వింత ఫిర్యాదు వచ్చింది. అది వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. సమాధాన్ దివాస్ కింద ఒక కేసును విచారిస్తున్నప్పుడు, ఒక ఫిర్యాదుదారుడు తన భార్య రాత్రిపూట పాములాగా మారి తనను […] -
Bihar Assembly Election 2025: నితీష్ కుమార్ కు ఇవే చివరి ఎన్నికలు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
బీహార్ లో ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 6 నో మొదటి దశ, 11న రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ ప్రకటించారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బీహార్ లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ కు ఇవే […] -
Tragedy: హలో బేబీ, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను.. భార్య ప్రియుడితో ఫోన్ మాట్లాడుతుండగా..
పెళ్లై.. భర్త పిల్లలున్న కొందరు మహిళలు పరాయి వ్యక్తుల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాలు ఏర్పర్చుకుని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. మరికొందరైతే ప్రియుడితో కలిసి జీవించేందుకు భర్త పిల్లలను చంపేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో అప్పటికే రెండు వివాహాలు చేసుకున్న ఓ మహిళ మూడో వివాహానికి రెడీ అయ్యింది. హలో బేబీ నేను నిన్ను మూడో పెళ్లి చేసుకుంటాను అని ప్రియుడితో ఫోన్ లో మాట్లాడింది. ఆ మాటలు విన్న […] -
Tariffs: ఇంపోర్టెడ్ మీడియం, హెవీ ట్రక్కులపై 25% సుంకం.. ప్రకటించిన ట్రంప్
ట్రంప్ టారిఫ్స్ బాంబులను పేల్చుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఇంపోర్టెడ్ ట్రక్కులపై సుంకాలను ప్రకటించాడు. మీడియం, హెవీ డ్యూటీ ట్రక్కులపై 25% సుంకాన్ని ప్రకటించారు. ఈ సుంకం నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. అయితే మొదట దీనిని అక్టోబర్ 1 నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. పరిశ్రమ వర్గాలు ఖర్చులు, సప్లై చైన్, పోటీ గురించి ఆందోళనలు వ్యక్తం చేసిన తర్వాత గడువును వాయిదా వేశారు. సోమవారం తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో సమాచారాన్ని పంచుకుంటూ, అమెరికాకు […] -
Flipkart Sale 2025: ఆపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M2 పై రూ. 23 వేల డిస్కౌంట్.. మిస్ చేసుకోకండి
ఫ్లిప్కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ 2025 ఈ సీజన్లో ఆపిల్ ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్స్ ను అందిస్తోంది. ఆపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M2 పై దాదాపు రూ. 23 వేల తగ్గింపు అందిస్తోంది. అర్హత కలిగిన బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లను వర్తింపజేసిన తర్వాత 16GB RAM, 256GB స్టోరేజ్తో కూడిన MacBook Air (M2, 2022) ఇప్పుడు రూ. 63,969 ధరకు అందుబాటులో ఉంది. ఈ ల్యాప్టాప్ ధర రూ. 85,900, కానీ […] -
Instagram Maps: ఇన్స్టాగ్రామ్లో మ్యాప్ ఫీచర్.. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే?
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్ స్టాగ్రామ్ కు వరల్డ్ వైడ్ గా కోట్లాదిమంది యూజర్లు ఉన్నారు. క్రియేటివ్ కంటెంట్ తో రీల్స్ చేస్తూ రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిన వారు ఉన్నారు. టాలెంట్ ఉన్నవారికి ఇన్స్టా ఓ ఆదాయ వనరుగా మారిపోయింది. అయితే యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. తాజాగా మ్యాప్ ఫీచర్ ను ప్రారంభించింది. ఇన్స్టాగ్రామ్ మ్యాప్ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ స్థానాన్ని ఎవరితో పంచుకోవాలనుకుంటున్నారో ఎంచుకునే అవకాశం […] -
BIS Care App: ఈ మొబైల్ యాప్ తో ఇంట్లో కూర్చొని.. నకిలీ బంగారు ఆభరణాలను గుర్తించొచ్చు..
బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తులం గోల్డ్ ధర రూ. లక్షా 20 వేలు దాటి పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో నకిలీ బంగారం వినియోగదారులను కలవరపాటుకు గురిచేస్తూ ఉంటుంది. లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాక చివరకు నకిలీ బంగారమని తేలితే తీవ్రంగా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు కొనుగోలు చేస్తున్న ఆభరణాలు నిజమైనవా లేదా ఎవరైనా నకిలీ ఆభరణాలను విక్రయిస్తున్నారా అనే ఆందోళన ఉంటుంది. కల్తీ లేదా నకిలీ హాల్మార్క్ చేసిన ఆభరణాల కేసులు కూడా మార్కెట్లో […]
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!