దాదాపు 15 రోజుల క్రితం చంద్రగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మార్చి 29న సంభవించనుంది. ఖగోళ సంఘటనలపై ఆసక్తి ఉన్న వ్యక్తులకు మార్చి 29 చాలా ప్రత్యేకమైన రోజు. సూర్యగ్రహణం అనేది సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సంభవించే ఒక ఖగోళ దృగ్విషయం. ఇది ఉత్తర అమెరికాతో పాటు పశ్చిమ ఐరోపా, వాయువ్య ఆఫ్రికా, రష్యాలో కనిపిస్తుంది. Also Read:Dhanraj : 15 ఏళ్లకే పెళ్లి.. […]
జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భద్రతా దళాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. కథువా ఎన్కౌంటర్లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందగా, 5 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ప్రత్యేక పోలీసు అధికారి భరత్ చలోత్రా కాల్పుల్లో గాయపడ్డారు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ ఎన్కౌంటర్ సమయంలో భారీ కాల్పులు, […]
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఇమ్మిగ్రేషన్ బిల్లును లోక్సభ ఈరోజు (మార్చి 27) ఆమోదించింది. చొరబాటు, అక్రమ వలసలను ఆపడం లక్ష్యంగా తీసుకువచ్చిన ఈ బిల్లు పేరు ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారిన్ బిల్లు 2025. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధి కోసం వస్తున్న వలసదారులను మేము స్వాగతిస్తామని హోంమంత్రి లోక్సభలో వెల్లడించారు. విద్య, వ్యాపారం, పరిశోధన కోసం దేశానికి వచ్చే వారిని మేము స్వాగతిస్తాము. 2047 నాటికి దేశం […]
నేటి బిజీ లైఫ్ లో ప్రజలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించలేకపోతున్నారు. హ్యూమన్ లైఫ్ స్టైల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. వేళకు నిద్రాహారాలు తీసుకోవడం మానేశారు. దీంతో అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. వాటిలో డయాబెటిస్ ఒకటి. నేటి కాలంలో డయాబెటిస్ ఒక సాధారణ వ్యాధిగా మారింది. ఇది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి పెరిగడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. డయాబెటిస్ను అదుపులో ఉంచేందుకు సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం ,మందుల […]
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు పాటించని బ్యాంకులపై కొరడా ఝుళిపిస్తోంది. రూల్స్ పాటించని బ్యాంకులపై ఉక్కుపాదం మోపుతు లైసెన్స్ లను రద్దు చేస్తుంది. భారీగా జరిమానాలను విధిస్తుంది. ఈ క్రమంలో కేంద్ర బ్యాంక్ ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు బిగ్ షాక్ ఇచ్చింది. నిబంధనలు పాటించని కారణంగా భారీ ఫైన్ వేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు రూ.75 లక్షల జరిమానా విధించింది. Also Read:Shraddha Das : అందాలతో ఘాటు పెంచేసిన శ్రద్ధా […]
సైబర్ నేరగాళ్లకు టెక్నాలజీ వరంగా మారింది. రోజుకో ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను మోసం చేస్తూ అందినకాడికి దోచేస్తున్నారు. కాల్స్, మెసేజ్ లు, ఫేక్ లింక్స్ పంపిస్తూ వాటిని క్లిక్ చేయగానే ఖాతాలు లూటీ చేస్తున్నారు. సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా విద్యుత్ వినియోగదారులను ను టార్గెట్ చేశారు సైబర్ చీటర్స్. కరెంట్ బిల్ పెండింగ్ లో ఉందని.. బిల్ కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామని మెసేజ్ లు పంపిస్తూ మోసాలకు […]
రవాణా వ్యవస్థలో ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థలు పెను మార్పులు తీసుకొచ్చాయి. ఆన్ లైన్ లో బుక్ చేస్తే చాలు నిమిషాల్లో వెహికల్ ఇంటి ముందుకు వచ్చేస్తోంది. ఇదే సమయంలో టూవీలర్, త్రీవీలర్, ఫోర్ వీలర్ వాహనదారులు ఉపాధి పొందుతున్నారు. అయితే ఆయా సంస్థలు కమిషన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల తాము నష్టపోతున్నామని ఓలా, ఉబర్ వంటి సర్వీసులతో వాహనాలు నడిపే డ్రైవర్లు ఆందోళన చేసిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ట్యాక్సీ డ్రైవర్లకు […]
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లకు మార్కెట్ లో ఉండే క్రేజే వేరు. యూత్ కు డ్రీమ్ బైక్ కూడా. కొంటే రాయల్ ఎన్పీల్డ్ బైక్ కొనాలి అని వెయిట్ చేసే వాళ్లు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. రాయల్ ఎన్ఫీల్డ్ 650cc విభాగంలో కొత్త బైక్ను విడుదల చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 బైక్ను భారత మార్కెట్లో అఫీషియల్ గా విడుదల చేసింది. క్లాసిక్ డిజైన్, ఆధునిక ఫీచర్లతో అట్రాక్ట్ చేస్తోంది. ఈ […]
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాక్. భారత్లో 2,000 వీసా అపాయింట్ మెంట్స్ను అమెరికా రద్దు చేసింది. మోసపూరిత కార్యకలాపాల కారణంగా 2 వేలకుపైగా వీసా దరఖాస్తులను రద్దు చేసినట్లు భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం బుధవారం తెలిపింది. గత సంవత్సరం యూఎస్ రాయబార కార్యాలయం అంతర్గత దర్యాప్తు నిర్వహించి దరఖాస్తుదారులకు వీసాలు పొందడానికి నకిలీ పత్రాలను సమర్పించడం ద్వారా US ప్రభుత్వాన్ని “మోసం” చేసిన 30 మంది ఏజెంట్ల జాబితాను రూపొందించింది. అపాయింట్మెంట్ షెడ్యూలింగ్ వ్యవస్థలో […]
మొబైల్ లవర్స్ కు మరో కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ భారత్ మార్కెట్ లో తన బడ్జెట్-సెగ్మెంట్ స్మార్ట్ఫోన్ ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G+ ను విడుదల చేసింది. ఇందులో మీడియం రేంజ్ ఫీచర్లు ఉన్నాయి. మీడియాటెక్ D7300 అల్టిమేట్, 5500mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో కంపెనీ ఈ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంది. సేల్ ఏప్రిల్ 3న మధ్యాహ్నం […]