ఐపీఎల్ సందడి కొనసాగుతోంది. క్రికెట్ ప్రియులకు మరింత జోష్ ఇచ్చేలా రిలయన్స్ జియో కీలక నిర్ణయం తీసుకుంది. జియో పాపులర్ అన్ లిమిటెడ్ ఆఫర్ ను ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఈ ఆఫర్ గడువు మార్చి 31తో ముగియడంతో క్రికెట్ సీజన్, హైస్పీడ్ కనెక్టివిటీకి పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడానికి ఈ ఆఫర్ ను పొడిగించారు. ఈ అపరిమిత ఆఫర్ రూ. 299 అంతకంటే ఎక్కువ ధర గల ప్రీపెయిడ్ ప్లాన్స్ కు వర్తిస్తుంది. ఈ […]
ప్రస్తుత రోజుల్లో బైకు నిత్యావసరంగా మారిపోయింది. దిగువ మధ్యతరగతి ప్రజలు కారు కొనలేకపోయినా ఓ మంచి బైకు ఉండాలని కలలకంటుంటారు. పైసా పైసా కూడబెట్టి బైక్ కొనుగోలు చేస్తుంటారు. ఇది వారికి ఉద్యోగంలో.. వ్యాపారంలో.. ఇతర అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు కూడా మంచి 125cc మోటార్ సైకిల్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీ శాలరీ నెలకు రూ. 30 వేలు వస్తుందా? అయితే మీరు కొనుగోలు చేసేందుకు 125cc బెస్టు బైకులు అందుబాటులో ఉన్నాయి. మీరు […]
మానవ తప్పిదాలు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో బాణాసంచా కర్మాగారాల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోతుండగా మరికొంతమంది తీవ్రగాయాలపాలై వైకల్యాన్ని ఎదుర్కోంటున్నారు. తాజాగా గుజరాత్ లో మరో పేలుడు సంభివించింది. బనస్కాంతలోని దీసాలోని ధున్వా రోడ్డులోని బాణసంచా కర్మాగారంలో పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీసాలోని ధున్వా రోడ్డులో దీపక్ ట్రేడర్స్ అనే బాణసంచా కర్మాగారం ఉంది. ఈరోజు బాణసంచా తయారు చేస్తుండగా, పేలుడు పదార్థం అకస్మాత్తుగా పేలి, మంటలు చెలరేగాయి. […]
కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే ఈ జాబ్స్ మీకోసమే. గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ట్రైనీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 47 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి BE/B.Tech/B.Sc (Eng.)/IDDలో రెగ్యులర్ డిగ్రీని కలిగి ఉండాలి. గేట్ 2025 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (EE) పేపర్లో అర్హత సాధించాలి. అభ్యర్థుల వయసు జూలై 31, 2025 […]
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం కోసం చేసిన కృషికి గాను ఇమ్రాన్ ఖాన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ఈ సమాచారాన్ని పాకిస్తాన్ వరల్డ్ అలయన్స్, నార్వేజియన్ రాజకీయ పార్టీ సెంటర్ తెలిపాయి. ఇమ్రాన్ ఖాన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ కావడం ఇది రెండోసారి. 2019 ప్రారంభంలో, దక్షిణాసియాలో శాంతిని పెంపొందించడానికి ఆయన చేసిన కృషికి […]
పోషక విలువలు కలిగిన గుడ్లను రోజు ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. గుడ్ల వినియోగం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇటీవల పెరుగుతున్న ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో గుడ్ల ధరలు మండిపోతున్నాయి. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఇతర దేశాలపై సుంకాల విధించిన విషయం తెలిసిందే. భారత్ తో సహా అనేక దేశాలపై పరస్పర సుంకాలు విధించాలని నిర్ణయించుకున్న ట్రంప్కు గుడ్లు తలనొప్పిని పెంచాయి. ప్రపంచ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పుకునే అమెరికా యంత్రాంగం, దేశంలో పెరుగుతున్న […]
రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఎండల ధాటికి జనాలు అల్లడిపోతున్నారు. ఉక్కపోత, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఎండల్లో బయటికి వెళ్లాలంటనే జంకుతున్నారు. ఇంట్లోనే ఉండి ఏసీలు, కూలర్ల ద్వారా ఎండతాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. మీరు కూడా కూలర్ కొనాలని ప్లాన్ చేస్తు్న్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో మినీ ఎయిర్ కూలర్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. రూ. 5 వేలు విలువ చేసే కూలర్ రూ. […]
వరుస భూకంపాలు ప్రజలను వణికిస్తున్నాయి. ఇటీవల మయన్మార్, బ్యాంకాక్, చైనా వంటి దేశాల్లో భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మయన్మార్, బ్యాంకాక్ అతలాకుతలం అయ్యాయి. పదుల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. వందలాది మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మరువక ముందే పాకిస్తాన్ లో భూకంపం చోటుచేసుకుంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో సోమవారం 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. బలూచిస్తాన్లోని ఉతల్ నగరానికి తూర్పు-ఆగ్నేయంగా 65 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని USGS […]
బాడీ ఫిట్గా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ప్రతి రోజు వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధపెరగడంతో చాలామంది వ్యాయామం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే జిమ్కు వెళ్లడానికి లేదా భారీ వ్యాయామాలు చేయడానికి సమయం దొరకకపోతే, పుష్-అప్లు బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. ప్రతిరోజూ కేవలం 20 పుష్-అప్లు చేయడం ద్వారా శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయంటున్నారు నిపుణులు. ఈ వ్యాయామం మీ శరీరాన్ని బలోపేతం చేయడమే కాకుండా, కండరాలు, జీవక్రియను మెరుగుపరుస్తుంది. […]
డబ్బును ఈ రోజు సేవ్ చేస్తే రేపు అది మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకే సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని పొదుపు చేయాలని సూచిస్తుంటారు నిపుణులు. మరి మీరు కూడా భారీ రాబడి అందించే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ అందించే అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. అదే పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకం. దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బు రెట్టింపు అవుతుంది. ఒక్కసారి రూ. 5 లక్షలు కడితే మెచ్యూరిటీ నాటికి […]