మోటరోలా నుంచి ఫస్ట్ ల్యాప్టాప్ విడుదలైంది. మోటరోలా తన మోటో బుక్ 60 ల్యాప్టాప్ను భారత్ లో రిలీజ్ చేసింది. ఈ ల్యాప్టాప్ 14-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 60Wh బ్యాటరీతో రెండు కలర్స్ ఆప్షన్స్ లో లభిస్తుంది. దీనిని ఇంటెల్ కోర్ 7 240H ప్రాసెసర్తో 32GB వరకు RAM, 1TB వరకు స్టోరేజ్ తో కాన్ఫిగర్ చేయవచ్చు. Also Read:MI vs SRH : మరోసారి రాణించిన అభిషేక్ […]
ప్రస్తుత రోజుల్లో అందరికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. పౌష్టికాహారంతో పాటు వ్యాయామానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉదయం, సాయంత్రం వాకింగ్ కు వెళ్లడం, రన్నింగ్, జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేస్తున్నారు. అయితే వాకింగ్ రన్నింగ్ కు వెళ్లేవారికి మంచి షూస్ ఉంటే పాదాలకు సౌకర్యంగా ఉంటుంది. అయితే షూస్ ధరలు ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది షూస్ కొనేందుకు వెనకాడుతుంటారు. ఇలాంటి వారి కోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ […]
స్కోడా కంపెనీ సెకండ్ జనరేషన్ 2025 స్కోడా కోడియాక్ ను భారత్ లో విడుదల చేసింది. ఇది ఎవల్యూషనరీ స్టైలింగ్, దుమ్మురేపే ఫీచర్లతో కూడిన సరికొత్త ఇంటీరియర్, మునుపటి కంటే మరింత శక్తివంతమైన ఇంజిన్తో వస్తుంది. 2025 స్కోడా కోడియాక్ రెండు వేరియంట్లలో విడుదల చేశారు. దీని స్పోర్ట్లైన్ ట్రిమ్ ధర రూ. 46.89 లక్షలు, ఎక్స్-షోరూమ్, లౌరిన్ & క్లెమెంట్ (L&K) ట్రిమ్ ధర రూ. 48.69 లక్షలు, ఎక్స్-షోరూమ్. Also Read:RK Roja: తిరుమల […]
నరాల బలహీనత తగ్గించడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని ఆహారాలు నరాల వ్యవస్థను బలోపేతం చేస్తాయి.. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. శరీరానికి సరైన పోషకాలు అందకపోతే.. అనేక రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్నారు. కొంత దూరం నడిచినా కానీ కాళ్ళు లాగడం.. చిన్న చిన్న బరువులు కూడా ఎత్తలేకపోవడం.. త్వరగా అలసటకు గురికావడం.. కండరాల నొప్పులు వంటి సమస్యలు వేధిస్తూ ఉన్నాయి. మరి […]
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ కొత్త Samsung Galaxy M56 5G స్మార్ట్ఫోన్ ను విడుదల చేసింది. మెస్మరైజ్ చేసే ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తోంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ స్క్రీన్ ప్రొటెక్షన్, AI ఫీచర్లుతో విడుదల చేశారు. Samsung Galaxy M56 ఆరు సంవత్సరాల పాటు అప్డేట్లను పొందుతుంది. Also Read:HP Omen Max 16: HP నుంచి కొత్త గేమింగ్ ల్యాప్టాప్ విడుదల.. రూ. 10 వేల క్యాష్ బ్యాక్ […]
గేమింగ్ లవర్స్ కు మరో కొత్త ల్యాప్ టాప్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ హెచ్ పీ గేమింగ్ ల్యాప్టాప్ HP Omen Max 16 ను భారత్ లో విడుదల చేసింది. మెస్మరైజ్ చేసే ఫీచర్లతో వచ్చిన ఈ ల్యాప్ టాప్ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. ఈ ల్యాప్టాప్ శక్తివంతమైన పనితీరు కోసం 24-కోర్ ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్తో వస్తుంది. 32GB వరకు DDR5 RAMతో అనుసందానించారు. ఇది Nvidia GeForce […]
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు ఈ జాబ్స్ ను సొంతం చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 200 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో, టెక్నీషియన్ ఫిట్టర్ (ట్రైనీ) క్యాట్. III, టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ (ట్రైనీ) క్యాట్ కోసం 95 పోస్టులు. టెక్నీషియన్ వెల్డర్ (ట్రైనీ) క్యాట్ […]
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వక్ఫ్ చట్టంపై వర్క్ షాప్ నిర్వహించారు. వర్క్ షాప్ కి బీజేపీ జాతీయ సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్, జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. “తెలంగాణలో వక్ఫ్ ఆదాయం ఎక్కడికి పోతుంది అక్బరుద్దీన్ రేవంత్ రెడ్డి చెప్పాలి.. వక్ఫ్ ఆదాయం అసదుద్దీన్ అక్బరుద్దీన్ చెంచాలకు ఉపయోగపడుతుంది, తప్ప సామాన్యులకు ఉపయోగ పడడం లేదు.. వక్ఫ్ ఆదాయం బినామీల ద్వారా దారుస్సలంకి […]
ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగిపోతోంది. క్రికెట్ లవర్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. భారత క్రికెట్ బోర్డ్ సైతం ఫిక్సింగ్ వ్యవహారంపై ఐపీఎల్ లోని 10 జట్లకు హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు 5 హాట్ ఫేవరేట్ టీమ్ ప్రాంచైజీలను కాంటాక్ట్ చేసినట్లు బీసీసీఐ ఆధారాలు సేకరించినట్లు టాక్ వినిపిస్తోంది. ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. Also […]
ఐపీఎల్ లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్ (PBKS), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఉత్కంఠ పోరులో కోల్కతాపై పంజాబ్ ఘన విజయం సాధించింది. పంజాబ్ జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా 15.1 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యింది. చాహల్ 4 వికెట్లు పడగొట్టాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కు శుభారంభం లభించింది. […]