రియల్మీ మరో బడ్జెట్ ఫోన్ రియల్మీ నార్జో 80 లైట్ 5G ని ఈరోజు అంటే జూన్ 16న భారత్ లో విడుదల చేసింది. ఈ ఫోన్లో మీడియాటెక్ 6300 చిప్సెట్ ఉంది. 6GB వరకు RAM, 128GB ఇన్బిల్ట్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 32-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంది. MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ను అందిస్తోంది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్లో 6000mAh బ్యాటరీని అందించారు. Also Read:AP […]
పెట్రోల్ పంపులలో పనిచేస్తున్న సిబ్బంది తరచుగా బెదిరింపులకు గురవుతున్నారు. కొందరు వాహనదారులు చిన్న చిన్న కారణాలతో దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువతి రివాల్వర్ గురిపెట్టి బెదిరింపులకు పాల్పడిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలోని పెట్రోల్ పంప్లో పనిచేస్తున్న ఉద్యోగి ఛాతీపై యువతి రివాల్వర్ గురిపెట్టి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో, ఉద్యోగి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసిన […]
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో తన కోట్లాది మంది వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటిస్తోంది. తక్కువ ధరలోనే ఎక్కువ బెనిఫిట్స్ అందించే రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తూ యూజర్లను అట్రాక్ట్ చేస్తోంది. మీరు జియో కస్టమర్లు అయితే క్రేజీ ప్లాన్ అందుబాటులో ఉంది. 28 లేదా 84 రోజులు కాకుండా మొత్తం 336 రోజులు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. ఈ ప్లాన్ ఇతర ప్రయోజనాలను కూడా […]
విటమిన్-బి12 శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. శరీరంలో దాని లోపం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. వీటిలో రక్తహీనత, అలసట, బలహీనమైన జ్ఞాపకశక్తి, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా ఉండవచ్చు. అందువల్ల, విటమిన్-బి12 లోపాన్ని అధిగమించేందుకు ప్రయత్నించాలి. శరీరం విటమిన్-బి12 ను స్వయంగా ఉత్పత్తి చేయలేనందున, దానిని ఆహారం ద్వారా తీసుకోవడం చాలా ముఖ్యం. మరి మీరు కూడా విటమిన్-బి12 లోపంతో బాధపడుతున్నారా? అయితే డైట్ లో ఈ ఆహారాలను చేర్చుకోండి. విటమిన్-బి12 రిచ్ ఫుడ్స్ […]
ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 170 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,151, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,305 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 తగ్గింది. దీంతో రూ. […]
ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్న 250 అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. LIC HFL అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుంచి ఏదైనా స్ట్రీమ్లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండటం తప్పనిసరి. Also Read:WTC Final 2025: ఐపీఎల్కే ప్రాధాన్యమా?.. […]
నిజమైన ప్రేమకు నిదర్శనం ఈ ఘటన. ప్రేమించిన ప్రియురాలితో కలిసి బ్రతకాలని కలలకన్నాడు. కానీ విధి ఆడిన వింతనాటకంలో ప్రియురాలిని కోల్పోయాడు. అయితే ఇచ్చిన మాట కోసం తన ప్రేయసి మృతదేహాన్ని వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లా చోటుచేసుకుంది. వివాహం చేయడానికి వచ్చిన పురోహితుడు వేద మంత్రాలు పఠించి వివాహాన్ని పూర్తి చేశాడు. మంగళగీత్ పాడటానికి బదులుగా, మహిళలు శోక సంద్రంలో మునిగిపోయారు. Also Read:Israel-Iran War: ఇజ్రాయెల్తో శాంతి చర్చలు తిరస్కరించిన […]
మే నెలలో జరిగిన సైనిక దాడులలో భారత్, పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించిన విధంగానే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కూడా శాంతి చర్చల ఒప్పందాన్ని కుదిర్చడానికి తాను ప్రయత్నిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ఫోన్లో చాలా చర్చలు, సమావేశాలు జరుగుతున్నాయని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేసిన తన మెసేజ్ లో పేర్కొన్నారు. Also Read:Kamal hassan : ‘థగ్ లైఫ్’ ఓటిటి రిలీజ్ డేట్ లాక్ […]
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. ఉదర సంబంధిత సమస్య కారణంగా ఆమెను ఆసుపత్రి గ్యాస్ట్రోలజీ విభాగంలో చేర్చినట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సోనియా గాంధీ ఆరోగ్యం గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. సోనియా గాంధీ గత కొన్ని సంవత్సరాలుగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. Also Read:Nagarjuna : కుబేర హీరో శేఖర్ కమ్ములనే.. […]
ఫార్ములా ఈ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. కేటీఆర్ ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ కు రానున్నారు. తెలంగాణ భవన్ నుంచి పది గంటలకు ACB కార్యాలయంలో విచారణ కు వెళ్లనున్నారు. ఈ కారు రేసు కేసులో నీధుల మళ్లింపు, క్యాబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం, సచివాలం బిజినెస్ రూల్స్ ఉల్లంఘనపై కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించనున్నది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ను ఏసీబీ, […]