-
IND vs NZ 2nd T20I: నేడు రెండో టీ20.. కుల్దీప్ యాదవ్ను ప్లేయింగ్ 11లో చేర్చుతారా?
భారత్- న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా రెండవ మ్యాచ్ శుక్రవారం రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగనున్నది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. నాగ్పూర్లో విజయంతో సిరీస్ను ప్రారంభించిన భారత జట్టు రెండో టీ20లో ఆధిపత్యం చెలాయించడం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి మ్యాచ్లో కివీస్ను 48 పరుగుల తేడాతో ఓడించినప్పటికీ, భారత ప్లేయింగ్ ఎలెవన్లో భారీ మార్పులు కనిపించే అవకాశం ఉంది. […] -
Bhatti Vikramarka: వడివడిగా ఇండ్లు కట్టుకోండి.. బిల్లు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదే
కొమురం భీం జిల్లా జైనూర్ మండలంలోని జంగాం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. స్వయం సహాయక మహిళ సంఘాలకు రూ.3.41 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించిన పత్రాలు అందజేశారు. ఈ సంద్భంగా భట్టి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడమే కాదు వారం వారం బిల్లు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ లబ్ధి దారులు ఏ ఒక్కరోజు ఆలస్యం చేయకండి. వడివడిగా ఇండ్లు కట్టుకోండి.. […] -
World University Rankings 2026: ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ విడుదల.. టాప్ 100లో ఒకే ఒక్క భారతీయ కళాశాల
ప్రపంచంలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ బై సబ్జెక్ట్ 2026 టాప్ 100 విశ్వవిద్యాలయాల జాబితాను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, బ్రిటన్ ఆధిపత్యం కొనసాగిస్తున్నప్పటికీ, ఆసియా దేశాలు, ముఖ్యంగా చైనా, సింగపూర్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఫలితాలు చూపిస్తున్నాయి. అదే సమయంలో భారతదేశం స్థానం మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. కంప్యూటర్ సైన్స్ వంటి కీలకమైన సబ్జెక్టులో టాప్ 100లో స్థానం సంపాదించిన ఒకే ఒక్క భారతీయ […] -
Love Marriage: గుడిలో పెళ్లి.. ప్రేమ జంటపై యువతి కుటుంబ సభ్యుల దాడి..
మనోహరబాద్ (మం)కాళ్ళకల్ లో ప్రేమ జంటపై పోలీసుల ముందే యువతి కుటుంబ సభ్యుల దాడికి పాల్పడ్డారు. యువకుడిపై దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. మేడ్చల్ లో ఉంటున్న మెదక్ జిల్లా మనోహరబాద్ (మం) కొనాయిపల్లికి చెందిన సాయినాథ్ కొన్నేళ్లుగా సిద్దిపేట జిల్లా ములుగు (మం) కొత్తూరుకు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. Also Read:Nagpur: “ప్రేమ”ను ఒప్పుకోలేదని, విద్యార్థిని హత్య.. ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం.. ఈ క్రమంలో […] -
Akash Biswas: యువ క్రికెటర్ రెండు కిడ్నీలు ఫెయిల్.. సీఎం మమతా బెనర్జీ సహాయం కోరిన కోచ్
ఓ యువ క్రికెటర్ కిడ్నీల వ్యాధి భారిన పడ్డారు. రెండు కిడ్నీలు ఫెయిల్ అవడంతో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు బెంగాల్ కు చెందిన యువ క్రికెటర్ ఆకాష్ బిశ్వాస్. రెండు మూత్రపిండాలు పూర్తిగా విఫలమైన తర్వాత వైద్యులు వెంటనే మూత్రపిండాల మార్పిడిని సిఫార్సు చేశారు, కానీ చికిత్సకు అయ్యే అధిక ఖర్చు అతని కుటుంబానికి సవాల్ గా మారింది. ఆకాష్ కు మద్దతుగా బెంగాల్ కోచ్, భారత మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా ముందుకు […] -
CRP Sensor: గుండెపోటు ప్రమాదాన్ని కేవలం 10 సెకన్లలోనే గుర్తించొచ్చు.. ప్రత్యేక సెన్సార్ను అభివృద్ధి చేసిన బీహెచ్ యూ
గుండెపోటు మరణాలు ఎక్కువైపోతున్నాయి. ఏజ్ తో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ కు గురవుతున్నారు. పోషకాహారం, డైలీ వ్యాయామం చేసేవారు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో పెరుగుతున్న గుండె జబ్బులు, నిశ్శబ్ద గుండెపోటు ముప్పు మధ్య, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU)లోని రసాయన శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన సాంకేతికతను అభివృద్ధి చేశారు. వారు అధిక ఖచ్చితత్వం, వేగంతో రక్తంలోని C-రియాక్టివ్ ప్రోటీన్ (CRP) స్థాయిలను కొలవగల ఇంపెడిమెట్రిక్ సెన్సార్ను సృష్టించారు. Also Read:ENE 2: […] -
TG High Court: గ్రూప్-1 పై తీర్పు వాయిదా..
ఇవాళ గ్రూప్-1 పై తెలంగా హైకోర్టు తీర్పు వెల్లడించాల్సి ఉండగా వాయిదా పడింది. తీర్పు ఇంకా రెడీ కాలేదని హైకోర్టు డివిజన్ బెంచ్ వెల్లడించింది. గ్రూప్-1 పై ఇవాళ వెలువరించాల్సిన తీర్పును వచ్చేనెల 5కు వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుతో 563 మంది గ్రూప్-1 అధికారుల భవితవ్యం తేలనున్నది. టీజీపీఎస్సీ 2024 లో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలో అవకతవకలు జరిగాయని హైకోర్టును ఆశ్రయించారు సెలెక్ట్ కాని అభ్యర్థులు. విచారణ అనంతరం సెలెక్షన్ […] -
Waranngal: కోతులను తరిమేందుకు వినూత్న ప్రయోగం.. చింపాంజీ వేషాలు ధరించి..
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం లో కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయింది. వేలాది కోతులు గ్రామ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. ఇళ్లలోకి చొరబడి రక్కి గాయపరుస్తున్నాయి.. ఒంటరిగా తిరగలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువేత్తాయి. కోతుల నుండి మా ప్రాణాలు కాపాడండి మొర్రో అని వేడుకుంటున్నారు.. వానరసేనల దాడుల నుండి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ఇల్లంద గ్రామ సర్పంచ్ కు ఇంతకు మించిన మార్గం కనిపించలేదు.. […] -
Medaram Jatara: మేడారంలో హెలికాప్టర్ రైడ్స్ షురూ.. ఛార్జీల వివరాలు ఇవే
మేడారం మహాజాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభంకాబోతోంది. ఇప్పటికే వేలాదిమంది భక్తులు మేడారం చేరుకుని సమ్మక్క సారలమ్మలకు ముక్కులు చెల్లించుకుంటున్నారు. మొక్కితె వరమిచ్చే వనదేవతలకు భక్తులు బంగారం సమర్పిస్తూ భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. కాగా ములుగు జిల్లా మేడారంలో హెలికాప్టర్ రైడ్స్ షురువయ్యాయి. తాడ్వాయి మండలం ఎలుబాక నుండి మేడారం ఏరియల్ వ్యూ వీక్షించేందుకు హెలికాప్టర్ సేవలు నడపనున్న టూరిజం శాఖ తాజాగా తెలిపింది. Also Read:Moon: చంద్రునిపై హోటల్!.. బుకింగ్స్ ప్రారంభం.. ధర తెలిస్తే షాకవుతారు మేడారం వచ్చే […] -
TG High Court: ఇవాళ గ్రూప్-1 పై తీర్పు వెల్లడించనున్న తెలంగా హైకోర్టు..
ఇవాళ గ్రూప్-1 పై తెలంగా హైకోర్టు తీర్పు వెల్లడించనున్నది. ఉదయం 11 గంటల లోపు నిర్ణయం వెల్లడించనున్నది. ఇవాల్టి తీర్పుతో అపాయింట్మెంట్ లేటర్లు తీసుకున్న 563 గ్రూప్ 1 అధికారుల భవితవ్యం తేలనున్నది. ఇవాల్టి తీర్పుకు లోబడి నియామకాలు ఉంటాయని హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పింది. టీజీపీఎస్సీ 2024 లో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలో అవకతవకలు జరిగాయని హైకోర్టును ఆశ్రయించారు సెలెక్ట్ కాని అభ్యర్థులు. విచారణ అనంతరం సెలెక్షన్ లిస్టును రద్దు […]
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!