-
KCR: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. అసెంబ్లీకి రానున్న ప్రతిపక్ష నేత కేసీఆర్
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ హాజరు కానున్నట్లు సమాచారం. నంది నగర్ నివాసం నుంచి అసెంబ్లీ సమావేశాలకు రానున్నట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ఎర్రవల్లి నివాసం నుంచి నంది నగర్ కు కేసీఆర్ రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మొదటి సారి గవర్నర్ ప్రసంగానికి , రెండవ సారి బడ్జెట్ ప్రసంగం […] -
Sigachi Blast: సిగాచి పరిశ్రమ సీఈవో అమిత్ రాజ్ సిన్హా అరెస్ట్..
ఈ ఏడాది జూన్ 30న సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ యూనిట్ తయారీలో స్ప్రే డ్రయర్ పేలడంతో దుర్ఘటన జరిగింది. సిగాచీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు పోలీసులు. డ్రయర్ శుభ్రం చేయకపోవడం, అధిక ఒత్తిడి కారణంగా స్ప్రే డ్రయర్ పేలినట్టు ప్రాథమికంగా నిర్దారించారు నిపుణులు. సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలోని సిగాచి కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదం కేసులో సిగాచి కంపెనీ సీఈఓ అమిత్ రాజ్ ను పోలీసులు అరెస్టు […] -
LIC New Jeevan Shanti Plan: ఎల్ఐసీ బెస్ట్ ప్లాన్.. ఒకసారి పెట్టుబడి పెడితే చాలు.. జీవితాంతం రూ.లక్ష పెన్షన్ పొందే ఛాన్స్!
ఉద్యోగం, లేదా ఇతర పనులు, వ్యాపారాలు చేసుకునే వారు తమ ఆదాయంలోని కొంత మొత్తాన్ని పొదుపు చేయాలని భావిస్తుంటారు. నేడు చేసే సేవింగ్స్ భవిష్యత్ ఆర్థిక కష్టాలను దూరం చేస్తుంది. రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం కావాలని చాలా మంది కోరుకుంటారు. మార్కెట్ రిస్క్ లేకుండా, జీవితాంతం గ్యారెంటీడ్ పెన్షన్ అందించే ప్లాన్లలో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) అందిస్తున్న న్యూ జీవన్ శాంతి ప్లాన్ ముందువరుసలో ఉంది. ఇది ఒక సింగిల్ ప్రీమియం డిఫర్డ్ […] -
Hyderabad: బాగా చదువుకోవాలని తండ్రి మందలించడంతో.. పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
నేటి కాలం విద్యార్థులు చిన్న చిన్న విషయాలకే షాకింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని, చదువులో రాణించలేకపోతున్నానని, చదువు ఇష్టం లేదని వంటి కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ పదో తరగతి విద్యార్థి బాగా చదువుకోవాలని తండ్రి మందలించడంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన దోమల్ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ మైసమ్మ నగర్ లో చోటుచేసుకుంది. Also Read:Fake Milk Made Using […] -
Tiger: భూపాలపల్లి జిల్లాలో మళ్ళీ పెద్దిపులి సంచారం.. ఎద్దును చంపి 100 మీటర్ల దూరం లాక్కెళ్ళిన వైనం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. చిట్యాల మండలం జడల పేట గ్రామ శివారులో ఎద్దును చంపి 100 మీటర్ల దూరం లాక్కెళ్ళింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పెద్ద పులి సంచారంతో జడల్ పేట గాంధీనగర్ భీష్మ నగర్ రామచంద్రపూర్ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పెద్దపులి సంచారం పైనా అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఎద్దు మరణానికి పెద్ద పులి దాడే కారణమా అని సమాచారాన్ని […] -
TG Police: తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు..
తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జీహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో మూడు పోలీస్ కమిషనరేట్ లలో మార్పులు చేశారు అధికారులు. మూడు కమిషనరేట్ లను 12 జోన్ లుగా విభజించారు. వాటిల్లో హైదరాబాద్ లో 6 జోన్ లు, సైబరాబాద్ లో 3 జోన్ లు, రాచకొండలో 3 జోన్ లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ లో కలవనున్న శంషాబాద్, రాజేంద్ర నగర్ జోన్లు ఇక పై శంశాబాద్ ఎయిర్పోర్ట్ సైతం హైద్రాబాద్ కమీషనరేట్ […] -
IndiGo: బాంబు బెదిరింపుల గండం.. రెండు ఇండిగో విమానాలకి బాంబు బెదిరింపు మెయిల్
విమానాలకు బాంబు బెదిరింపుల గండం వదలడం లేదు. తాజాగా రెండు ఇండిగో ఫ్లైట్స్ కు బాంబు బెదిరింపు మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. జిద్దా నుంచి వస్తున్న ఇండిగో విమానం, కొచ్చి కేరళ నుంచి వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మేలు వచ్చింది. విమానంలో ఆర్డిఎక్స్ పెట్టామని ఎప్పుడన్నా పేలి పోతుందని ఈ రెండు విమానాలకి బాంబు మెదిరింపు మెయిల్ రావడంతో అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న విమానాలని […] -
Taiwan Earthquake: తైవాన్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7 తీవ్రత..
వరల్డ్ వైడ్ గా తరచుగా సంభవిస్తున్న భూకంపాలు భయాందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తైవాన్ లో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఈశాన్య తీరంలో 7.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి భవనాలు కంపించాయి. నివాసితులు ప్రాణ భయంతో వణికిపోయారు. యిలాన్ నగరం నుండి దాదాపు 32 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. గత మూడు రోజుల్లో తైవాన్ను వణికించిన రెండవ బలమైన భూకంపం ఇది. రాజధాని తైపీలో భూకంపం సంభవించిందని, అక్కడ భవనాలు కంపించాయని, ప్రాణ, […] -
Tragedy: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు మృతి
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నారాయణఖేడ్- బీదర్ NH 161B పై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. నారాయణఖేడ్ శివారులో నూతనంగా నిర్మిస్తున్న హైవే పక్కన కల్వర్టు గుంతలో అదుపుతప్పి బైక్ బోల్తా కొట్టింది. బైకు మీద నుంచి కిందపడిపోయిన యువకులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. […] -
U19 World Cup 2026: ఐసిసి అండర్ -19 ప్రపంచ కప్ కోసం భారత జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
ఇటీవలె అండర్ 19 ఆసియా కప్ టోర్నమెంట్ ముగిసిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో పాక్ చేతిలో భారత్ ఓటమిని చవిచూసింది. ఇక ఇప్పుడు 2026 ఐసిసి పురుషుల అండర్-19 ప్రపంచ కప్ కోసం టీమిండియా రెడీ అవుతోంది. జనవరి 15 నుంచి నమీబియా, జింబాబ్వేలో జరగనున్న ఐసిసి అండర్-19 ప్రపంచ కప్ 2026 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) శనివారం జట్టును ప్రకటించింది. ఈ టోర్నమెంట్లో ఆయుష్ మాత్రే భారత జట్టుకు కెప్టెన్గా […]
తాజావార్తలు
-
StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
-
Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
-
YS Jagan: ముద్రగడకు జగన్ భావోద్వేగ నివాళి.. ‘పితృసమాన నేతను కోల్పోయాం’
-
Posani Krishna Murali: ‘మా నాన్న కూలీ.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు’
-
IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!