Veerababu Burugadda
Author- NTV Telugu-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
వీడియో గేమ్స్ ఆడేవారిని ఆకర్షిస్తూ చేపట్టిన ప్రత్యేక ప్రచారం ద్వారా అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లుగా 2,000 మందికి పైగా కొత్తవారిని ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ తెలిపారు. ఈ రిక్రూట్మెంట్ ప్రచారంతో ఎంతో మార్పు వచ్చిందని ఆయన చెప్పారు. సంస్థ అనుకున్న లక్ష్యంలో ఇప్పటికే 94 శాతం నియామకాలు పూర్తయ్యాయని, మరో 2,000 మందికి పైగా అభ్యర్థులు తర్వాతి దశల్లో ఉన్నారని వెల్లడించారు. దేశంలో ఎయిర్ […] -
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు… పెద్దలు ఒప్పుకోకపోయినా ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు… వారి అన్యోన్య దాపంత్యానికి గుర్తుగా ఇద్దరు మగపిల్లలు సంతానం… అందరూ కలిసి మెలిసి ఆనందంగా జీవనం కొనసాగిస్తున్నారు… వివాహేతర సంబంధం వారి కాపురంలో చిచ్చుపెట్టింది… తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన ఆ కసాయి భార్య… భర్తను పక్కా పథకం ప్రకారం లేపేసింది… తర్వాత ప్రమాదమంటూ కట్టుకథ చెప్పి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఇంతకీ ఎవరా కంత్రీ.. ఖిలాడీ వైఫ్..? ఇక్కడ కాలిన గాయాలతో […] -
Be Alert: దంపతుల దారుణ హత్య..
అతనో కానిస్టేబుల్.. ఇద్దరిని మర్డర్ చేశాడు… అంతకు ముందు వారితోనే గుంతలు తీయించి.. అదే గుంతల్లో వారిని పూడ్చిపెట్టాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతెలో జరిగింది. ఆ కానిస్టేబుల్కు దంపతులకు మధ్య ఉన్న వైరమేంటి? ఎందుకు వారిద్దరినీ అంత దారుణంగా హతమార్చాడు? చనిపోయిన మహిళకు.. కానిస్టేబుల్కు మధ్య ఉన్న అనైతిక బంధమే కారణమా? అది సూర్యాపేట జిల్లా మోతె మండలం. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న దంపతుల పేర్లు హలావత్ నాగులు, బూబా. వీరిద్దరూ […] -
Indian Players: పలు రికార్డులకు చేరువలో ఇండియన్ ప్లేయర్స్.. రిషబ్ పంత్ నుంచి శుభ్మన్ గిల్ వరకు ఇలా..
శ్రీలంకతో శనివారం నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్ను గెలుచుకుని, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరచుకోవాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న భారత్, 2017 తర్వాత తొలిసారిగా శ్రీలంక గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. గాల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు పలు అరుదైన రికార్డులపై కన్నేశారు. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ […] -
Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
శ్రీలంకతో ఆగస్టు 15వ తేదీ నుంచి జరిగే తొలి టెస్టులో భారత జట్టు ముగ్గురు ఎడమచేతి వాటం స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉందని బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ సంకేతాలు ఇచ్చారు. కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, రవీంద్ర జడేజాల వద్ద ఉన్న విభిన్నమైన బౌలింగ్ శైలులు, వికెట్లు తీసే నైపుణ్యాలే దీనికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. కుల్దీప్ తన లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్ తో బ్యాటర్లను అయోమయానికి గురిచేయగలడు, జడేజా తన […] -
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి KPHB కాలనీలో ప్రసంగిస్తూ ఇళ్ల నిర్మాణం, భూక్రమబద్ధీకరణపై ప్రజలకు హామీ ఇచ్చారు. భూమికి సంబంధించిన డబ్బులు ఏమీ తీసుకోవడం లేదని, ఇల్లు పూర్తయిన తర్వాత మాత్రమే రూ. 5 లక్షలు చెల్లించాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా, రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. 22A నిబంధనల కింద ఉన్న భూములకు తనదే పూర్తి భరోసా అని, కోర్టు కేసులు ఉన్నవి మినహా మిగిలిన భూములన్నింటినీ రిజిస్ట్రేషన్ […] -
CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
హైదరాబాద్ కొమురం భీమ్ ఆదివాసీ భవన్లో ‘మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్’లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ, ముస్లింలు తనకు రెండు కళ్ల లాంటివారని, మాటల్లో కాకుండా చేతల్లో సోనియా గాంధీ ఆ రీతిగా నిరూపించారని తెలిపారు. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తుచేస్తూ, తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆ రిజర్వేషన్లను తొలగిస్తామన్న అమిత్ షా సవాల్కు గుజరాత్లో ముందు తొలగించి చూపించాలని ఆరోపించామన్నారు. ప్రస్తుతం […] -
YS Jagan: గాంధీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు..
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో అమలువుతున్న ‘రెడ్ బుక్ రాజ్యాంగం’పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, జైలుకు పంపిన తీరు రాష్ట్రంలో బాధితులే నిందితులుగా మారుతున్న దారుణ పరిస్థితికి అద్దం పడుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తూ, చివరకు ఎమ్మెల్యేల ఇళ్లను కూడా ధ్వంసం చేసి అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు డైరెక్షన్లోనే ఈ కుట్రల పాలన సాగుతోందని జగన్ […] -
Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
భారతీయ క్రికెట్ దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు మద్దతుగా నిలుస్తూ ఒక కీలక వ్యాఖ్య చేశారు. వారిలో ఆడే పట్టుదల, ఫిట్నెస్ ఉంటే, వచ్చే వన్డే ప్రపంచకప్లో కూడా వారు తప్పక ఆడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ ప్రసిద్ధ ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీని ఉదాహరణగా చూపిస్తూ, క్రీడల్లో వయస్సు కంటే ఆటగాడి ప్రదర్శన, ఫిట్నెస్ ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. 39 ఏళ్ల వయస్సులో కూడా మెస్సీ తన […] -
Big Offer: శాంసంగ్ నుంచి బంపర్ ఆఫర్.. ఆ ఫోన్పై ఏకంగా రూ.37 వేలు డిస్కౌంట్..
శామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్ఫోన్ను ప్రీమియం, అత్యంత సన్నని డిజైన్తో భారత మార్కెట్లో రూ.1,09,999 ప్రారంభ ధరతో లాంచ్ చేశారు. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో ఈ మోడల్పై భారీ డిస్కౌంట్లు , బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్చేంజ్, బ్యాంక్ డిస్కౌంట్లతో కలిపి ఈ ఫోన్ రూ. 59,999 లకే లభించే అవకాశం ఉంది. సాధారణంగా ఫ్లిప్కార్ట్ లిస్టింగ్లో 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.76,999గా ఉంది, అయితే బ్యాంక్ ఆఫర్లతో లాంచ్ […]
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
-
India vs Pakistan: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!