మహిళలకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలకు రెక్కలోచ్చాయి.. గత రెండు మూడు రోజులుగా తగ్గిన ధరలు నేడు మార్కెట్ లో పుంజుకున్నాయి.. నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.. ఇక వెండి ధరలు మాత్రం దిగొచ్చాయని తెలుస్తుంది..వారం రోజులుగా వరుసగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఇవాళ అంతర్జాతీయంగానూ బంగారం రేటు మళ్లీ పుంజుకునేలా కనిపిస్తోంది.. శనివారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల […]
బిగ్ బాస్ సీజన్ 7 ఐదో వారం కెప్టెన్సీ టాస్క్ ఉండటం వల్ల మరింత రసవత్తరంగా మారింది.. పవర్ అస్త్రాలను వెనక్కి తీసుకోవడంతో అందరు నువ్వా నేనా అంటూ గట్టి పోటీకి దిగారు.. నలుగురు అమ్మాయిలు ఇప్పటివరకు ఎలిమినేట్ అవ్వగా ఇప్పుడు బిగ్బాస్ ఇంట్లో కేవలం ముగ్గురు అమ్మాయిలు మాత్రమే ఉన్నారు.. అందులో శోభా శెట్టి ఒకరు.. ఈ సీరియల్ బ్యూటీ మొదటి నుంచి గట్టి పోటీని ఇస్తుంది.. నువ్వా నేనా అంటూ టాస్క్ లలో దూసుకుపోతుంది.. […]
బాలయ్య తో వీరసింహారెడ్డి సినిమాలో జోడి కట్టింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. కానీ ఆ తర్వాత ఒక్క సినిమా కూడా అనౌన్స్ చెయ్యలేదు.. కానీ సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంది.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.. అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.. బాలయ్య మరదలిగా నటిచి మెప్పించింది. సీనియర్ స్టార్ అయినా.. కుర్రాళ్ల గుండెళ్ళో గ్లామర్ బాంబులు పేల్చింది బ్యూటీ. […]
బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అషురెడ్డి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సోషల్ మీడియాను తన హాట్ అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది.. తన అందంతో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది.. ఇప్పుడు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బోల్డ్ గా ఉంటోంది.. రోజు రోజుకు బట్టలను పొదుపు చేస్తూ హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఆమె ఏ ఫోటో పెట్టిన క్షణాల్లోనే […]
ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. ఏడాది పొడవునా మార్కెట్ లో లభిస్తాయి అందుకే వీటికి మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ.. కొత్త సేధ్యపు పద్దతులతో అన్ని ప్రాంతాల్లో ద్రాక్ష పంటను రైతులు సాగు చేస్తున్నారు.లాభాలు పొందాలంటే రైతులు ద్రాక్ష తోటల్లో కనీస జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూసేద్దాం.. ద్రాక్ష తీగ జాతి మొక్క దీన్ని మల్లెలో ఎలాగైతే కొమ్మలను కత్తిరిస్తారో అలాగే కత్తిరిస్తే మంచి దిగుబడిని పొందవచ్చు.. కొమ్మల కత్తిరింపుతో […]
మెట్రో ప్రయాణం చాలా సులువైన ప్రయాణం.. ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా త్వరగా గమ్యానికి చేరావేస్తుంది.. అందుకే ఎక్కువ మంది మెట్రోను ఎక్కడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇటీవల మెట్రోలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువయ్యాయి.. సోషల్ మీడియాలో క్రేజ్ ను పెంచుకొవడం కోసం మెట్రోలో డ్యాన్స్ లు చెయ్యడంతో పాటు, రొమాన్స్ చేసుకునేందుకు లవర్స్ కు అడ్డాగా మారింది.. దానిపై ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా మరో ఘటన చోటు […]
మాములుగా అంబానీ కుటుంబంలోని వాళ్లు ఏ ఈవెంట్ అయిన ఖరీదైన డ్రెస్సులను ధరిస్తారు..ముఖ్యంగా వెడ్డింగ్ డ్రెస్సులు గురించి ఇక చెప్పనక్కర్లేదు ఎంత కాస్ట్ ఉంటాయో అంతకు మించి వార్తలు వినిపిస్తుంటాయి.. అంబానీ వారసురాలు ఇషా అంబానీ పెళ్లి డ్రెస్ కోసం రూ.90 కోట్లు వెచ్చించినట్టుగా వచ్చాయి. పెళ్లి సందర్భంగా ఆమె ధరించిన లెహంగా ప్రపంచంలోనే ఖరీదైనదిగా తెలిసింది. అంతేకాదు.. ఇషా అంబానీ పెళ్లి ఖర్చు 700 కోట్ల రూపాయలు. అయితే ఇప్పుడు దానికంటే మించిన ప్రపంచంలోనే అత్యంత […]
ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.. వీటిని రోజు ఏదొక రూపంలో తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు నయం చేస్తాయి.. అందుకే డాక్టర్లు రోజూ ఏదొక ఆకు కూరలను తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.. ఇక పొన్నగంటి కూరలో శరీరానికి కావలసిన అనేక రకాల పోషకాలు ఉంటాయనికి నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా పురుషులకు అనేక రకాల సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పొన్నగంటి ఆకులో ఆరోగ్యానికి మేలు చేసే ఎ, […]
టెక్నాలజీ రోజు రోజుకు కొంత పుంతలు తొక్కుతుంది.. కొత్త కొత్త ఆవిష్కరణలకు అద్దం పడుతుంది.. అన్ని రంగాలతో పాటుగా ఫుడ్ వ్యాపారాల్లో కూడా వ్యాపార వేత్తలు టెక్నాలజిని వాడుతున్నారు.. కొత్త వంటలతో పాటుగాసర్వీసుల కోసం కూడా కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ రోబోలను ఉపయోగిస్తున్నారు.. ఇకపోతే ఇప్పటికే పలు రంగాల్లో తన ఉనికిని చాటుతున్న AI ఇప్పుడు ఫుడ్ తయారీలో కూడా మరో ముందడుగు వేసింది..AI తో నూతన ఆవిష్కరణ కొత్త పరికరం మార్కెట్లోకి వచ్చింది.. ఆ వస్తువు […]
ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.. గోరేగావ్ వెస్ట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏడు అంతస్తుల భవనంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు మరణించారు.. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.. ప్రమాదం నుంచి మరో 30 మంది సురక్షితంగా బయటపడినట్లు పోలీసులు తెలిపారు.. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో అగ్ని ప్రమాదంలో మొత్తం 46 మంది గాయపడ్డారని బీఎంసీ తెలిపింది. ఆజాద్ మైదాన్ సమీపంలోని ఎంజీ […]