ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. అరెస్ట్ విషయంలో ఎలాంటి రాజకీయ కక్షలు లేవని ఆ�
రాజకీయ నాయకులు పదవుల్లోకి వచ్చాక.. డబ్బు సంపాదనే ధ్యేయంగా దోచుకుంటారని వింటుంటాం. ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బులు.. అధికారంలోకి వచ్చాక ఆయా రూపాల్లో దోచుకుంటుంటారని చె�
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలను హెచ్చరిస్తూ లిస్టు విడుదల చేసింది.
కోల్కతా ఎయిర్పోర్టులో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ఒకే రన్ వేపైకి రెండు విమానాలు రావడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో విమాన రెక్కలు ఊడిపడ్డాయి.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీంతో నారీమణులతో బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆప్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
కస్టమర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలర్ట్ చేసింది. ఎస్బీఐ డెబిట్ కార్డు నిర్వహణ ఛార్జీలను పెంచినట్లు పేర్కొంది. పెంచిన కొత్త ఛార్జీలు వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్ర�
గోవాలో నేపాల్ మేయర్ కుమార్తె ఆర్తి హమాల్ మిస్సింగ్ తీవ్ర కలకలం రేపింది. గత సోమవారం నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.