ఆర్మీ క్యాంటీన్లో పని చేస్తున్న విక్రమ్ సింగ్ అనే కార్మికుడికి పాకిస్థాన్ యువతి వలపు వల విసిరింది. ఈ మాయలో చిక్కుకున్న యువకుడు సమాచారాన్ని లీక్ చేశాడు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మానిక్రావ్ ఖాన్విల్కర్కు (Justice Ajay Manikrao Khanwilkar) కీలక పదవి దక్కింది. ఆయన లోక్పాల్ ఛైర్పర్సన్గా నియమితులయ్యారు.
భారతదేశంలో అత్యంత వృద్ధ ఎంపీ, సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత షఫికర్ రహ్మాన్ బర్క్ (93) తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మొరాదాబాద్లోని ఓ ప�
జమ్మూ కాశ్మీర్లోని జమాతే ఇస్లామీపై (Jamaat-e-Islami) కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థపై విధించిన నిషేధంపై తాజాగా ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.
అబుదాబి (Abu Dhabi)లో ప్రధాని మోడీ (PM Modi) ప్రారంభించిన తొలి హిందూ దేవాలయం మార్చి 1 నుంచి ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి రానున్నట్లు బీఏపీఎస్(BAPS) సంస్థ తెలిపింది.
దేశ రాజధాని ఢిల్లీ ఆప్కు (AAP) బీజేపీకి (BJP) ఎంతో కీలకమైంది. ఇక్కడ మొత్తం ఏడు లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలన్నీ ప్రస్తుతం కమలం చేతిలోనే ఉన్నాయి.