బిడ్డలు పెద్ద వాళ్లైనప్పుడో.. లేదంటే గొప్పవాళ్లైనప్పుడో.. ఇంకా లేదంటే ఒకింటి వారు అవుతుంటే ఏ తల్లిదండ్రులకు ఆనందం ఉండదు. ఏ పేరెంట్స్ అయినా.. బిడ్డలకు మంచి చదువు చెప్పించడం. పెద్దయ్యాక.. ఓ అయ్య చేతిలో పెట్టడం. ఇదే కదా? ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది. దాని ద్వారా వచ్చే ఆనందం.. సంతోషం వేరే లెవల్లో ఉంటుంది.
నూతన సంవత్సరం వేళ దేశ వ్యాప్తంగా ప్రజలు ఆలయాలకు పోటెత్తారు. ఉదయం నుంచే దర్శనాలు చేసుకోవడం ప్రారంభించారు. దీంతో ఆయా ఆలయాలన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి.
నేటి యువతరం ఎటుపోతుందో అర్థం కావడం లేదు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తుంటే.. పిల్లలేమో పెడదోవ పడుతున్నారు. భవిష్యత్కు పునాదులు వేసుకోవాల్సిన వయసులో గాడి తప్పుతున్నారు.
నూతన సంవత్సరం వేళ మహారాష్ట్రలో కీలక పరిణామం జరిగింది. గడ్చిరోలి పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట తారక్క సిదాం సహా 11 మంది మావోయిస్టులు బుధవారం లొంగిపోయారు.
2025 సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. ఈ ఏడాదిలో జరిగించాల్సిన పనులు, కార్యక్రమాలు అందరికీ ఉంటాయి. ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. సహజంగా కొత్త ఏడాదిలోకి ప్రవేశించినప్పుడు ఉద్యోగులు గానీ.. ఆయా వర్గాల ప్రజలు హాలీడేస్ చెక్ చేసుకుంటారు.
నూతన సంవత్సరం వేళ యూరోపియన్ దేశాలకు రష్యా, ఉక్రెయిన్ దేశాలు షాకిచ్చాయి. ఐదు దశాబ్దాల నుంచి కొనసాగుతున్న గ్యాస్ రవాణాను జనవరి 1న న్యూఇయర్ సమయంలో అనూహ్యంగా నిలిపేసింది. దీంతో ఐరోపా దేశాలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిని ప్రియురాలు పదునైన కత్తితో పొడిచింది. దీంతో యువకుడు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సుచీర్ బాలాజీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు. ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి. భారత సంతతికి చెందిన మహా మేధావి. చిన్న వయసులోనే ఎన్నో కీర్తి ప్రతిష్టతలు గడించాడు.